వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్తో పాటు ఆయన కుమారుడు కేజే మురళిని బుధవారం నగరి పోలీసులు అరెస్టుచేశారు. ఈనెల 3న నగరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమార్పై ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులు దాడిచేసిన విషయం తెలిసిందే.
ఆమె తొలుత తిరుపతిలో, అనంతరం చెన్నైలో చికిత్స పొందారు. ఇంటికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ముద్దుకృష్ణమనాయుడు పదిరోజుల క్రితం ఫిర్యాదుచేశారంటూ పోలీసులు బుధవారం కేజే కుమార్ను, ఆయన తనయుడిని అరెస్టు చేశారు. దీంతో నగరిలో ఉద్రిక్తత నెలకొంది.
కేజే కుమార్ అరెస్టు
Published Thu, Jul 14 2016 1:40 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
- సైనిక్ స్కూల్పై రేవంత్ అబద్ధాలు: వినోద్
- టీడీపీ, జనసేన నేతల వీరంగం
- విధ్వంసం... అరాచకం..
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
- భద్రతపైనా తప్పుడు రాతలా?
- ‘గుర్తింపు’నకు గ్రహణం!
Advertisement