
ఆంధ్రప్రదేశ్:
►నేడు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ప్రారంభం
తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం జగన్
►రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు
వీటి నుంచి రైతులకు అన్ని వ్యవసాయ సేవలు
►రైతులను స్నేహితులుగా నడిపించనున్న రైతు భరోసా కేంద్రాలు
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సర్టిఫై చేసి..
ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి విక్రయం
►రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతుభరోసా కేంద్రాలు
తెలంగాణ:
►గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులపై ఐసిఎంఆర్ సర్వే
►నేటి నుంచి సర్వే నిర్వహించనున్న ఐసిఎంఆర్
►హైదరాబాద్లో ఐదు కంటైన్మెంట్ జోన్లలో రెండురోజులపాటు సర్వే
►ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్ర ప్రాంతాల్లో 10 ప్రత్యేక బృందాలతో సర్వే