Events
-
Sakshi Excellence Awards 2025 : సందడిగా సాగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ (ఫోటోలు)
-
తిరుపతి జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు (ఫోటోలు)
-
‘ఖాకీ’ కొలువుల్లో ‘ఏజ్’ మెలిక!
చిత్తూరు అర్బన్: పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల కూటమి సర్కారు నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్నాటికి వారు వయసు రీత్యా కూడా అర్హులే. కానీ, కోర్టులో కేసు, ఎన్నికల కారణంగా దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఆరు నెలలు సాగదీసి, ఇప్పుడు వయసు పెరిగిందంటూ అనేక మందిని ఇళ్లకు పంపేస్తోంది. వారి తప్పేమీ లేకపోయినా నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇదేమిటని అభ్యర్థులు అడిగితే తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుతో తేల్చుకోండని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2022లో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది దరఖాస్తు చేసుకోగా 4,58,219 మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 2023 జనవరి 22న జరిగిన ప్రిలిమ్స్లో 91,507 మంది అర్హత సాధించారు. తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈవెంట్స్ నిలిచిపోయాయి. తరువాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలు ఈ పోస్టులను పట్టించుకోలేదు. ప్రిలిమ్స్లో అర్హత పొందిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది. రెండేళ్లుగా రన్నింగ్, హైజంప్పై దృష్టి సారించిన అభ్యర్థులు తుది ఈవెంట్స్కు సిద్ధమయ్యారు. అందరికీ కాల్ లెటర్లు వచ్చాయి. వారంతా చిత్తూరులో దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్ నాటికి, ఇప్పటికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. దీంతో వయస్సు పైబడిందంటూ కొందరిని ఈవెంట్స్కు అనుమతించడంలేదు. వీరిని గ్రౌండ్లో ఓ పక్కన కూర్చోబెట్టి, ఈవెంట్స్ ముగిసిన తర్వాత వయసు పెరిగినందున మీరు అర్హులు కారంటూ ఓ కాగితం చేతిలో పెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగార్హత కోల్పోయారు. రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో తాము అర్హులమేనని, ఇప్పుడు కాదనడం అన్యాయమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన తమను అనుమతించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.ఇది దారుణం.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి నాకు ఏజ్ సరిపోయింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించి రెండేళ్లుగా ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వయస్సు పైబడి 33 రోజులైపోయింది, ఈవెంట్స్లో అనుమతించడం కుదరదని అంటున్నారు. ఇది దారుణం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వి.రాజేష్, పుత్తూరు, తిరుపతి జిల్లా తప్పు మాదికాదు.. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఈవెంట్స్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడే ఏజ్ లేదని చెబితే సైలెంట్ అయిపోదుము. కానీ కాల్ లెటర్ కూడా పంపించి, ఇప్పుడు ఫిజికల్స్కు పంపబోమంటున్నారు. అసలు టైమ్లో ఈవెంట్స్ పెట్టకపోవడం మా తప్పా? బోర్డు తప్పా? – కె.కన్యాకుమారి, అనంతపురం ఏడాది ముందే పెట్టుంటే.. నాకు ఇప్పుడు 32 ఏళ్లు. ఫిజికల్ ఈవెంట్స్కు అనుమతించలేదు. అడిగితే ఏజ్ పైబడి ఏడాది అయ్యిందన్నారు. ఏడాది ముందే ఈవెంట్స్ పెట్టొచ్చు కదా? కాల్ లెటర్లు పంపిన ప్రతి ఒక్కరినీ ఈవెంట్స్కు అనుమతించాలి. – కె.దిలీప్కుమార్, శ్రీకాకుళం జిల్లా -
సందర్భం ఏదైనా చీర ఉండాల్సిందే.. వెర్సటైల్ సింగర్ లుక్
-
నిర్మల్ : అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలు..భారీగా ప్రజలు (ఫొటోలు)
-
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్లు, క్లబ్లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్హౌస్, రిసార్ట్లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఫామ్హౌస్లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్కు క్రాప్ టాప్స్ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్పై బాలీవుడ్ హిట్స్కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
హైదరాబాద్ : ఆధ్వరియా సిల్క్స్ ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)
-
ఇంపైన ఆర్ట్.. ఇకెబనావో
ప్రపంచంలోని అద్భుతమైన ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఇకెబనా కళకు హైదరాబాద్లో విశేష ఆధరణ లభిస్తోంది. జపాన్కు చెందిన ఈ కళ ప్రస్తుతం నగరంలో ట్రెండ్గానూ మారుతోంది. పర్యాటక ప్రాంతాలు, స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి కుటుంబాల గృహాలంకరణ, శుభకార్యాలు, ఈవెంట్స్ ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన ఇకెబనా అలంకరణకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలోని కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఉపాధి కోణంలోనే కాకుండా అధిక సంఖ్యలో సంపన్న వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు తమ గృహాలంకరణ కోసం ఈ కళను నేర్చుకుంటున్నారు. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి ప్రత్యేకమైన పూలను దిగుమతి చేసుకుంటారు. దీంతోపాటు మన పెరట్లో లభించే పూలు, మొక్కలతో సులభమైన పద్దతుల్లో అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి, స్టార్ హోటల్స్ వంటి ప్రదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న కళ ఇకెబనా. అయితే అధిక శాతం మంది తమ ఇంటిని అలంకరించుకోవడంలోనూ ఈ కళకు పదుపు పెడుతున్నారు. దీంతో పాటు పలువురు తమ ఆర్థికి స్థితిగతులకు సాయపడుతుందని, ఈ ఆకృతులు మనస్సుకు ఎంతగానో ప్రశాంతత ఇస్తున్నాయని మరి కొందరు ఈ కళపై మక్కువ పెంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే ప్రతి వస్తువుతోనూ ఈ ఆర్ట్లో అలంకరించొచ్చు. ప్రత్యేకించి ఈ వస్తువులే ఉండాలన్న నిబంధనలేమీ లేవు. వృథాను అరికట్టే కళ.. వివిధ ఆకృతుల కోసం చెట్లను కొట్టేయడం, పూలను వృథా చేయడం వంటివాటికి స్వస్తిపలకాలని, ఉన్న వాటితోనే కనువిందైన ఆకృతులను తయారు చేయవచ్చంటున్నారు పలువురు ఆర్టిస్టులు. జపాన్కు చెందిన ఇకెబనా ఆర్ట్కు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్లో గత 35 ఏళ్లుగా ఈ కళకు మంచి ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా, ప్రస్తుతం కళాకారులకు డిమాండ్ పెరిగింది. జపాన్కు చెందిన ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబానా సరి్టఫికెట్ కోర్సులు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. దేశంలో సబ్ గ్రాండ్ మాస్టర్లు నలుగురు ఉండగా అందులో ఓ ప్రముఖ మాస్టర్ మన హైదరాబాద్కు చెందిన వ్యక్తి రేఖారెడ్డి కావడం గమనార్హం.ఆకులు, పూలతో సులువుగా.. నగరంలో ఇకెబనా ఆర్ట్కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది హాబీ కోసం నేర్చుకుంటున్నారు. కళ విలువ తెలుసుకుంటున్నారు. ఆకులు, పూలతో ఇంత సులువుగా తయారు చేసిన ఆకృతులతో మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా ఆస్వాదించొచ్చనేది తెలుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం ప్రకృతిలోని చెట్టు, పుట్టలను పూజిస్తాం. జపానీస్ కూడా అలాగే చేస్తారని పలువురు ఆరి్టస్టులు చెబుతున్నారు.ఇంటికోసం..ఇష్టంగా.. ‘ఇండియన్ రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ దొరకాలన్నా చాలా కష్టమైన టాస్క్ ఉండేది. హారీ్టకల్చర్ డిపార్ట్మెంట్లో ఈ ఆర్ట్ ఒక భాగం. ఆ క్లాస్కి రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశాను. ఎన్ని గంటలు పనిచేస్తే దానికి అన్ని డబ్బులు వచ్చేవి. ప్రిపరేషన్ మెటీరియల్, క్లాస్లో సాయం వంటివి చేస్తుండేదాన్ని.. 2019లో హైదరాబాద్ వచ్చేశాక ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. నాకు సమయం చిక్కినపుడు ఇష్టమున్న ఆర్ట్ని ఇంట్లోనే ఎరేంజ్ చేస్తుంటాను. ఊరెళ్లినపుడు జొన్నలతో తయారు చేస్తాను. దేనితో అయినా ఈ ఆర్ట్ తయారు చేయొచ్చు. ఇంటిని అందంగా తయారు చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంటాను. నేను నేర్చుకున్న తొలినాళ్లలో పూలు కొనుగోలుచేసి కళాకృతిని తయారు చేసేదాన్ని.. అయితే ఇది అంత సులువు కాదు. ప్రస్తుతం ఫ్లవర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. అవసరానికి మనకు పూలు దొరుకుతున్నాయి. అలా కాకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డిజైన్ చేయొచ్చన్నది అలవాటైంది. మా నాన్నకి గార్డెనింగ్ ఇష్టం. ఎక్కడైనా కొంత మెటీరియల్ తెచ్చేవారు. దాన్ని నేను వినియోగించేదాన్ని’ అని చెప్పుకొచ్చారు నగరానికి చెందిన ఆరి్టస్ట్ దివ్య. 50 శాతం ఫీజు రాయితీ.. ఇకెబనా ఆర్ట్ని ఇంజినీరింగ్ చదివే సమయంలోనే నేర్చుకున్నాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్నారు. కోర్సుపూర్తి చేసి, జపాన్ నుంచి సరి్టఫికెట్స్ తీసుకున్నాను. వారాంతాల్లో, లేదా కుదిరినప్పుడు ఇంట్లో కళాకృతులు తయారు చేయడం అలవాటుగా మారింది. ఎగ్జిబిషన్స్ జరిగినపుడు పాల్గొనడం, మా గురువుకు సహకరించడం చేశాను. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిపోయాను. మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో రీసెర్చ్ అసిస్టెంట్ స్కాలర్ కోసం హార్టీకల్చర్ విభాగం అధికారులు నాకున్న సరి్టఫికెట్స్, ఎగ్జిబిషన్ ఫొటోలు చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉద్యోగం ఇచ్చారు. నాకున్న ఇకెబనా ఆర్ట్ సరి్టఫికెట్తో కోర్సు ఫీజులో సుమారు 50 శాతం తగ్గించారు. ఇది పెద్ద ఊరట కల్పించింది. – దివ్య, హైదరాబాద్ఏటా ఐదురోజుల వర్క్ షాప్..ఇకెబనా ఆర్ట్ను ఇంట్లోనే నేర్చుకోవచ్చు. నా దగ్గర వైద్యులు, లాయర్లు, ప్రొఫెసర్లు, గృహిణులు, చాలా మంది నేర్చుకున్నారు. కళకు ఉన్న ప్రాముఖ్యత ఇటీవలె తెలుస్తోంది. చెట్లను కాపాడటం, అందుబాటులో ఉన్న వనరులతో గ్రీనరీని తయారు చేస్తాం. ప్రస్తుతం అందరూ నేర్చుకుంటారు. ఈ కళకు గుర్తింపు తెచ్చేందుకు ఏటా 5 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తాను. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ అందరూ వచ్చి నేర్చుకుంటారు. చివరల్లో మినీ ఎగ్జిబిషన్ మాదిరి ఏర్పాటు చేస్తాం. ఆకులు, పూలను గౌరవించడం నేర్చుకుంటారు. ఇదొక హాబీ, కమర్షియల్ కాదు. చెట్లను కట్ చేయకుండా ఎండిన కొమ్మలతోనూ కళను ప్రోత్సహించొచ్చు.– రేఖారెడ్డి, హైదరాబాద్ చాప్టర్స్ అధ్యక్షురాలు. -
‘మెకానిక్ రాకీ’ఈవెంట్లో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్ (ఫొటోలు)
-
రాధికా మర్చంట్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆ ఐదు చోట్ల అంబరాన్నంటే దాండియా వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. ఈ నవరాత్రుల వేడుకల్లో దాండియాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దాండియా అనేది గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు దేశమంతటా దాండియాకు ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఆ ఐదు ప్రాంతాల్లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలని చాలామంది తహతహలాడుతుంటారు. మరి ఆ ప్రాంతాలెక్కడున్నాయి? అక్కడ వేడుకల్లో పాల్గొనాలంటే ఎంత రుసుము చెల్లించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అహ్మదాబాద్ (గుజరాత్)గుజరాత్లోని పలు నగరాల్లో దాండియా వేడుకలు జరుగుతాయి. అయితే అహ్మదాబాద్లోని పసిఫిక్ మాల్లో జరిగే దాండియా నైట్కు ఎంతో ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.వడోదర (గుజరాత్)వడోదరలో నిర్వహించే దాండియా నైట్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా టిక్కెట్ల ధరలు రూ.400 నుండి రూ.500 వరకు ఉంటాయి. కొన్నిచోట్ల టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుంది.థానే (మహారాష్ట్ర)దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు గుర్తింపు ఉంది. దాండియా వేడుకలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్లో పాల్గొనాలంటే ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300.ఢిల్లీఢిల్లీలోని రాజ్వాడ ప్యాలెస్లో దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో దాండియా ఆడేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో పాల్గొనేవారు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.బెంగళూరుబెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ అత్యంత వేడుకగా దాండియా నైట్ నిర్వహిస్తారు. జేపీ నగర్లో జరిగే ఈ ఈవెంట్కు వెళ్లాలంటే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.ఇది కూడా చదవండి: అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు -
డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్..
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన జీవన శైలి, మోడ్రన్ ఫ్యాషన్ హంగులను అందిపుచ్చుకోవడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిసిందే.. ముఖ్యంగా మోడ్రన్ ఆర్ట్స్కు నగరంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సిటీలో ట్రెండీ డ్యాన్స్ స్టెప్పులను ఆహ్వానిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో డ్యాన్సింగ్లో ఎన్నో మార్పులు, విభిన్న టెక్నిక్స్ రూపుదిద్దుకున్నాయి. డ్యాన్స్లో వెస్ట్రన్ స్టైల్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుత తరుణంలో వేడుక ఏదైనా సరే.., అందులో స్టెప్పు లేనిదే కిక్కు రాదు. కార్పొరేట్ ఈవెంట్స్ మొదలు సినిమా ఫంక్షన్ల వరకు హిప్హాప్, జాజ్ వంటి ట్రెండీ స్టెప్పులతో నగరం నృత్యం చేస్తోంది. నృత్యాన్నే కెరీర్గా మార్చుకున్న ఎంతో మంది డ్యాన్సర్లకు ఈవెంట్స్ ఉపాధిగా మారాయి. ప్రైవేటు పార్టీలు మొదలు కొత్త సంవత్సర వేడుకల వరకు ఈ డ్యాన్స్ బృందాలకు డిమాండ్ పెరిగిపోయింది.టాలీవుడ్ టూ బాలీవుడ్..నగరం వేదికగా నిర్వహించే పలు ఈవెంట్లలో వెస్ట్రన్, బాలీవుడ్, టాలీవుడ్తో పాటు ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ డ్యాన్స్ స్టెప్పులకు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ అలా పెరిగిపోతుండటం విశేషం. ఇలాంటి డ్యాన్స్ నేరి్పంచడానికి నగరంలో ప్రత్యేకంగా డ్యాన్సింగ్ స్టూడియోలు సైతం నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, హోలీ వంటి సంబరాల్లో భాగంగా పలు క్లబ్స్లో నిర్వహించే వేడుకల్లో, మ్యూజిక్ కన్సర్ట్స్ ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లు ఇతర కార్పొరేట్ కార్యక్రమాలకు ఈ డ్యాన్సర్లను ఆహా్వనిస్తున్నారు. స్థానికంగానే కాకుండా సీజన్లలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ నృత్యకారులను నగరానికి ఆహా్వనిస్తున్నారు. అంతేగాకుండా ఈ మధ్యకాలంలో ప్లాష్ మాబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద మాల్స్లో విరివిగా ప్లాష్మాబ్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ నిర్వహించే ప్రైవేట్ పార్టీల్లో సాల్సా వంటి డ్యాన్సులను ఆస్వాదిస్తున్నారు. సిటీ నుంచి.. గోవా ఫెస్టివల్స్కు..సినిమాల్లో సైడ్ డ్యాన్సర్లుగా చేస్తూనే మిగతా సమయాల్లో ఇలాంటి ఈవెంట్స్లో బిజీగా ఉంటున్నారు డ్యాన్స్ ప్రేమికులు. ఇదో ఉపాధిగానూ, అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ వేదికగానూ డ్యాన్సర్లకు ఉపయోగపడుతుందని పలువురు డ్యాన్సర్లు పేర్కొన్నారు. నగరం నుంచి గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలకు వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా నిర్వహించే మ్యూజిక్ కన్సర్ట్స్, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దాండియా ఈవెంట్స్లో ఈ డ్యాన్సర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో సంగీత్స్లో డ్యాన్సర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతీ సంగీత్లో కనీసం ఒక కొరియోగ్రాఫర్, తనతో పాటు నృత్య బృందం పాల్గొనడమే కాకుండా నిర్వాహకులకు శిక్షణ అందించి సంగీత్లో సందడి చేస్తున్నారు.అవకాశాలెన్నో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డ్యాన్సర్లకు విభిన్న వేదికల్లో అవకాశాలు పెరిగాయి. మోడ్రన్ స్టెప్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు.., స్ట్రీట్ డ్యాన్సింగ్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎన్నో అవకాశాలు. నగరం వేదికగా పలు సినిమా ఆడియో ఫంక్షన్లు, కార్పొరేట్ నైట్ ఈవెంట్స్తో పాటు తదితర లైఫ్ స్టైల్ ఈవెంట్లలో డ్యాన్సర్గా పాల్గొన్నారు. అంతేగాకుండా గోవా వేదికగా జరిగే డ్యాన్స్ ఫెస్టివల్స్లో పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు మారుతున్న డ్యాన్స్ కల్చర్పైన అవగాహన పెంచుతాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్కు ఆదరణ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి అధునాతన డ్యాన్సింగ్ స్టెప్పులు నగరానికి ఈ మధ్య వస్తున్నాయి. – శ్రీకాంత్, కొరియోగ్రాఫర్, శ్రీస్ డ్యాన్స్ స్టూడియోస్సాల్సా సైతం..20 ఏళ్లుగా నగరం వేదికగా డ్యాన్స్లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సిటీలో ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హిప్హాప్కు క్రేజ్ ఉంది. నగరంతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో అప్పుడప్పుడూ జాజ్, ఫ్రీక్ స్టైల్ వంటివి సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకంగా సాల్సా, బచ్చాటా వంటి డ్యాన్సులను ఆస్వాదించే నగరవాసులున్నారు. కొంత కాలం పాటు క్లాసికల్ సమ్మిళితమైన బిబాయింగ్ వంటి డ్యాన్సులనూ నగరవాసులు చేసేవారు. డ్యాన్స్ లేకుండా ఈవెంట్స్ లేవు అనేంతలా డ్యాన్స్ పరిణామ క్రమం మారింది. ఈవెంట్స్తో పాటు ఫ్రీక్, హిప్ హాప్ వంటి డ్యాన్స్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తుంటారు. – నాగేంద్ర, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
AAA ఒక లాభాపేక్ష లేని సంస్థ
-
మ్యూజిక్.. మ్యూజిక్.. సరికొత్త ట్రెండ్గా మినీ షోస్!
మ్యూజిక్.. గత కొంతకాలంగా నగరంలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్కు ఆదరణ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో రెస్టో బార్స్, కేఫ్, పబ్స్లో ఈ లైవ్ మ్యూజిక్ సందడి కనిపిస్తోంది. గతంలో ఫేమస్ దేశీయ, విదేశీ బ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ల కోసం నగర వాసులు, సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ప్రస్తుతం నగర యువత నుంచి పెద్దల వరకూ స్థానిక మ్యూజిక్ బ్యాండ్స్ను ఆదరిస్తున్నారు.వారి మ్యూజిక్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వారాంతాల్లో సాయంకాలం డైనింగ్కు వెళ్లడం నగరంలో పస్తుతం ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలో నగరంలో కూడా అధిక సంఖ్యలో మ్యూజిక్ బ్యాండ్స్ పుట్టుకొస్తున్నాయి. సింగర్లు, గిటారిస్టులు, కీ బోర్డ్ ప్లేయర్లు ఇలా సంగీతంతో ప్రయాణం చేస్తున్న ఆరి్టస్టులకు ఇదొక కెరీర్గా మారింది.లైవ్ మ్యూజిక్.. ట్రెండీ కన్సర్ట్స్..ప్రస్తుత యువతరానికి లైవ్లో మ్యూజిక్ వినడం అనేది ఓ వ్యాపకంలా మారింది. ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన ట్రెండ్స్ను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇలాంటి పలు కారణాలతో నగరంలో మ్యూజిక్ కన్సర్ట్ల నిర్వహణ విపరీతంగా పెరిగింది. వీటికి అనుగుణంగానే దాదాపు 50 నుంచి 60 మ్యూజిక్ బ్యాండ్స్ రూపుదిద్దుకున్నాయి. ఒక్కో బృందంలో ఐదు నుంచి ఏడుగురు సభ్యులతో ఆరి్టస్టులు ఉండగా కొన్ని బృందాల్లో పది మంది వరకూ తమ సంగీత కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.సినిమాల్లో సైతం...ఒక అంచనా ప్రకారం నగరంలో దాదాపు 1500 మంది సంగీత కళాకారులు ఈ మ్యూజిక్ కన్సర్ట్లతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. సింగర్లు, వయోలిన్ నిపుణులు, గిటారిస్ట్స్, వోకల్ ఆరి్టస్టులు, కీ బోర్డ్ ప్లేయర్లు, ఉత్సాహాన్ని పెంచే డ్రమ్ ఆరి్టస్టులు ఇలా పలువురికి ఇదొక ప్రత్యామ్నాయ కెరీర్గా మారింది. ఇందులోని సభ్యుల్లో చాలా మంది సినిమాలకు సైతం పనిచేస్తున్నారు. అంతేకాకుండా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్లుగా, మ్యుజీషియన్లుగా ప్రసిద్ధి చెందిన వారు సైతం ఈ లైవ్ కన్సర్ట్లు నిర్వహిస్తుండడం విశేషం. ఒక్కో ఈవెంట్కు లక్ష నుంచి 2 లక్షల వరకూ డిమాండ్ ఉండగా.. ఫేమస్గా నిలిచిన బ్యాండ్లు, ఇప్పటికే ఇండస్ట్రీలో నిలిచిన బ్యాండ్స్కు 4, 5 లక్షల వరకూ పేమెంట్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సొంత బ్యాండ్లను తయారు చేసుకున్నారు పలువురు స్టార్ సింగర్లు, మ్యుజీషియన్లు. సోషల్ సెలబ్రిటీలుగా బ్యాండ్స్..మాకు.. సంగీత ప్రియులను సంతృప్తి పరచడం కన్నా మించిన లక్ష్యం మరొకటి ఉండదు. ఈ మధ్య కాలంలో ఈ మినీ మ్యూజిక్ కన్సర్ట్స్కు ఆదరణ పెరగడం చాల సంతోషంగా ఉంది. స్వతహాగా దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఎన్నో సినిమాల్లో పాటలు పాడాను, పాడుతున్నాను. ఇలా మా రుద్ర బ్యాండ్లో ఉన్న పలువురు సినిమాలకు పనిచేస్తున్నారు. వీటితో పాటుగానే మ్యూజిక్ కన్సర్ట్స్లో మా ప్రతిభను ప్రదర్శిస్తున్నాం. నెలలో కనీసం 10, 12 ఈవెంట్లలో మా మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తుంది.రెస్టో బార్లు, క్లబ్స్, ప్రైవేటు ఫంక్షన్ల నుంచి మాకు ఆహ్వానం అందుతుంది. సినిమాల్లోని పాటలనే అధునాతన ట్రాక్లకు అన్వయిస్తూ, విభిన్నంగా సంగీతాన్ని ప్రదర్శిస్తుంటాం. 9 వందల షోలలో నేను పాటలు పాడాను. ఈ అనుభవంతోనే గతేడాది రుద్ర బ్యాండ్ నా మిత్రుడు జయంత్తో కలిసి ప్రారంభించాం. సీజన్లో ప్రతి నెలా 15 వరకూ ఈవెంట్లను చేయగలుగుతున్నాం. మమ్మల్ని సోషల్ సెలబ్రిటీలుగా గుర్తిస్తుండటం సంతోషాన్నిస్తుంది. హైదరాబాద్తో పాటు బెంగళూరు వంటి పలు నగరాల్లో కూడా ప్రదర్శనలు చేశాం. – రాఘవేంద్ర, రుద్ర బ్యాండ్ వ్యవస్థాపకులు, ప్రముఖ సింగర్ -
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. ఘనంగా సీజన్ 2 పోస్టర్ లాంచ్ (ఫోటోలు)
-
టిబిసి లగ్జరీ సెలూన్స్ లాంచ్ లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం!
'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డా మేడసాని మోహన్ గారు "శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం" అనే అంశంపై రెండు గంటలపాటు ప్రవచనాన్ని అందించారు.యోగిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి కలిసిన రోజు విశిష్టతను వివరించి, ఏకాదశి వ్రతమహిమను తెలియజేశారు. అనంతరం కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆచరించిన ఏకాదశి వ్రత కథను తెలియజేశారు.కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగిన రాయబార ఘట్టాలనుండి సంగ్రామ సమాప్తి వరకు జరిగిన సన్నివేశాలన్నింటినీ కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ, తిక్కన భారతంలోని పద్యాలను ఉదహరిస్తూ, వాటిలోని సాహితీ విశిష్టతను తెలియజేస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాన్ని నడిపించిన తీరు అంతా అద్భుతంగా వివరించారు. తానే కర్త, కర్మ, క్రియ అయ్యి, ధర్మసంస్థాపన మూల లక్ష్యంగా యుద్ధ సారథ్యం చేయడంలో, వివిధ సందర్భాలలో కృష్ణ భగవానుడు ప్రదర్శించిన లీలల వెనక ఉద్దేశాలను చక్కగా వర్ణించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "డా మేడసాని మోహన్ గారు ఎంతో అభిమానంగా తమ సంస్థను ప్రోత్సహించే సహృదయులని, గతంలో కూడా వారి ప్రవచనాలను సింగపూర్ తెలుగు ప్రజలు ఆదరించారని, మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక ప్రవచనం అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.సింగపూర్ నుండి కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు పాతూరి రాంబాబు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, ప్రతినిధి సాహిత్య జ్యోత్స్న, యూఏఈ నుంచి దినేష్, బహరేన్ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్, ఫేస్బుక్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా, వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ చూసారని నిర్వాహుకులు తెలియచేసారు. -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని లామకాన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్పై ‘భూమిని కాపాడే సూపర్హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
-
మిస్ అండ్ మిసెస్ గుజరాతీ తెలంగాణ 2024 గ్రాండ్ ఫినాలే ముగింపు వేడుక (ఫోటోలు)
-
మాదాపూర్ లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ పార్టీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
హోలీ 2024: రంగుల్లో మునిగి తేలిన కుర్రకారు (ఫోటోలు)
-
సికింద్రాబాద్ : హ్యాపీగా నవ్రోజ్..(ఫొటోలు)
-
హైదరాబాద్: హోటల్ ది పార్క్ లో కన్నులపండుగా మనోహర భారతీయ కళ ప్రదర్శన (ఫొటోలు)
-
బంజారాహిల్స్ లో ఎక్సక్లూజివ్ పాప్-అప్ ఎగ్జిబిషన్.. (ఫోటోలు)
-
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
A టు Z ఇయర్ ఎండర్
కరువులు. కల్లోలాలు. కొట్లాటలు. కన్నీళ్లు... క్లుప్తంగా చెప్పుకుంటే ప్రపంచానికి 2023 ప్రధానంగా మిగిల్చిన గుర్తులివే! 2022లో ఉక్రెయిన్పై రష్యా మొదలు పెట్టిన ఆక్రమణ 2023 పొడవునా పడుతూ లేస్తూ కొనసాగింది. ఇది చాలదన్నట్టు ఏడాది చివర్లో ఇజ్రాయెల్ దండయాత్ర పాలస్తీనాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి కారణమైంది. లక్షలాది మంది ఆకలి కేకలు ఐరాస సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. అంతర్జాతీయ సమాజంలో మానవీయ స్పందన కరువైన తీరును కళ్లకు కట్టాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అటు కరువు, ఇటు వరదలతో అతలాకుతలమయ్యాయి. భూతాపోన్నతి ఒకానొక దశలో 2 డిగ్రీల లక్ష్మణరేఖను దాటేసి ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును మరోసారి గుర్తు చేసింది. ఏదో ఒక రూపంలో అడపాదడపా తలెత్తుతున్న కరోనా ఏడాది ముగుస్తుండగా కొత్త వేరియంట్ రూపంలో మరోసారి గుబులు పుట్టిస్తోంది. చంద్రయాన్, జీ20 సదస్సు నిర్వహణ వంటివి భారత కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై మరింతగా చాటాయి. 2023 త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్లోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన ప్రధాన సంఘటనలపై విహంగ వీక్షణం. – సాక్షి, నేషనల్ డెస్క్ A ఆర్టికల్ 370 జమ్మూ కశ్మిర్కు పలు విషయాల్లో ప్రత్యేక హోదా కల్పించిన ఈ వివాదాస్పద ఆర్టికల్ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఏ రాష్ట్రానికీ విడిగా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఉండబోదని కుండబద్దలు కొట్టింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 11న ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దాంతో కశ్మిర్కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, అంతర్గత వ్యవహారాల్లో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది. B బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 81 ఏళ్ల బైడెన్.. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నెగ్గి తన రికార్డును తానే మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు సాయుధ, ఆర్థిక మద్దతు కొనసాగింపుపై విమర్శలతో పాటు పాలస్తీనాలో మానవీయ సంక్షోభం ముదురుతున్నా యుద్ధం ఆపేలా ఇజ్రాయెల్ను ఒప్పించలేకపోతున్నారంటూ ఈ ఏడాది మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారాయన. రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష బరిలో దిగేలా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నుంచి బైడెన్కు గట్టి పోటీ తప్పకపోవచ్చంటున్నారు. కోర్టు కేసులు 77 ఏళ్ల ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లని పక్షంలో 2020లో మాదిరే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం వీరిద్దరే పోటీ పడేలా ఉన్నారు. C చంద్రయాన్–3 అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేసిన కీలక ప్రయోగం. 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం దిగ్విజయం సాధించింది. ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన వ్యోమ నౌక 23న చంద్రుని దక్షిణ ధ్రువ సమీపంలో సురక్షితంగా దిగింది. ఈ విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు D డొనాల్డ్ ట్రంప్ బహుశా అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన నేత. ఆ దేశంలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా రికార్డు సృష్టించారు. నీలి చిత్రాల తారతో అఫైర్ను కప్పిపుచ్చేందుకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలో గత ఏప్రిల్లో కోర్టు మెట్లెక్కిన సందర్భంగా సాంకేతికంగా అరెస్టు కూడా అయ్యారు! ఇదీ రికార్డే. దీంతోపాటు 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ క్యాపిటల్ భవనంపై తన సమర్థకులను దాడికి ఉసిగొల్పిన కేసులో ట్రంప్ను కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా దోషిగా తేల్చింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది! ఇలా అనర్హతకు గురైన తొలి మాజీ అధ్యక్షునిగా కూడా నిలిచారు. అయినా ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు! E ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపునిస్తే విపక్ష కాంగ్రెస్ను తీవ్ర నిరాశకు లోను చేశాయి. ఈ ఏడాది చివర్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్గఢ్ల్లో బీజేపీ విజయబావుటా ఎగరేయడమే గాక మధ్యప్రదేశ్లోనూ ఘనవిజయం సాధించింది. ఎన్ని హామీలిచ్చినా రాజస్తాన్లో ఓటమి చవిచూడటమే గాక అధికారం నిలుపుకోవడం ఖాయమని భావించిన ఛత్తీస్గఢ్నూ కోల్పోవడంతో కాంగ్రెస్ తీవ్ర నైరాశ్యానికి లోనైంది. తెలంగాణలో సాధించిన అనూహ్య విజయం ఈ ఓటముల ముందు చిన్నబోయింది. ఈ నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ ప్రాధాన్యం కూడా తగ్గుముఖం పట్టింది. లోక్సభ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ భాగస్వాముల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి! F ఫారిన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల్లో 2023 భారత్కు మిశ్రమ ఫలితాలిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాదిరిగానే గాజాపై ఇజ్రాయెల్ దాడి విషయంలో కూడా ఏ పక్షం వైపూ పూర్తిగా మొగ్గకుండా ఎప్పట్లాగే కేంద్రం ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అంతేగాక జీ20 సదస్సు నిర్వహణ వంటి పలు అంతర్జాతీయ విజయాలు మన ఖాతాలో పడ్డాయి. అయితే కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందన్న ఆ దేశ ప్రధాని ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకరకంగా ఇరు దేశాల మధ్య నెలల తరబడి ‘దౌత్య యుద్ధమే’ జరిగింది. ఈ విషయంలో అమెరికా కూడా కెనడాకే దన్నుగా నిలవడం మనకు ఇబ్బందికరంగా మారింది. G జి 20 ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ప్రముఖ దేశాల అధినేతలు తరలివచ్చారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు రోజుల శిఖరాగ్రం ఘనవిజయం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి ప్రతష్టలను మరింతగా పెంచింది. H హెచ్1బీ రెన్యువల్స్ వేలాది భారతీయ టెకీలకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో అగ్ర రాజ్యం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ఇకపై అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తొలి విడతగా 20 వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను మొదలు పెట్టింది కూడా. దాంతో రెన్యువల్స్కు భారత్కో, మరో దేశానికో వెళ్లాల్సిన అవస్థ తప్పనుంది. I ఇమ్రాన్ ఖాన్ గతేడాది పాకిస్తాన్ ప్రధాని పదవి పోగొట్టుకుని, హత్యాయత్నం నుంచి తూటా గాయాలతో బయట పడ్డ ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా జైలుపాలయ్యారు! భూ వివాదం కేసులో తొలుత మే 9న హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్టయ్యారు. తర్వాత విడుదలైనా తోషాఖానా కానుకల కేసులో ఆగస్టు 6న మళ్లీ అరెస్టయ్యారు. అప్పటినుంచీ జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనపై 140కి పైగా కేసులు దాఖలయ్యాయి! ఫిబ్రవరిలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పావులు కదుపుతోంది. పాక్లో సర్వశక్తిమంతమైన సైన్యం కూడా అందుకు పూర్తిగా సాయపడుతున్నట్టు కని్పస్తోంది. J జిన్పింగ్ మావో అనంతరం చైనాలో అత్యంత శక్తిమంతుడైన నాయకునిగా అవతరించారు. 2023 మార్చిలో ఏకంగా వరుసగా మూడోసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. చైనా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకునిగా రికార్డులకెక్కారు. పార్టీలోని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఎదురులేని నాయకునిగా మారారు. అయితే కరోనా కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. లాక్డౌన్ను భరించలేక జనం భారీగా తిరుగుబాటుకు దిగడంతో నిబంధనలను సడలించాల్సి రావడం జిన్పింగ్ ప్రతిష్టకు మచ్చగా మిగిలింది. రియల్టీ భారీ పతనం, ఆర్థిక ఒడిదుడుకులు ఆయనకు సవాలుగా మారాయి. K కింగ్ చార్లెస్–3 బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం జరుపుకున్నారు. మే 6న అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలంతా హాజరయ్యారు. 73 ఏళ్ల చార్లెస్–3 2022 సెప్టెంబర్ 8న తన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో గద్దెనెక్కారు. అత్యంత పెద్ద వయసులో ఆ బాధ్యతలు చేపట్టి రికార్డులకెక్కారు. 8 నెలల తర్వాత లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు. L ఎల్జీబీటీక్యూఐ స్వలింగ సంపర్కం ఈ ఏడాదీ తరచూ వార్తల్లో నిలిచింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమంటూ అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకూ ఇతరుల మాదిరిగానే అన్ని హక్కులూ ఉంటాయని స్పష్టం చేసింది. వాటిని కాపాడాలని, వారిని ఎవరూ చిన్నచూపు చూడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది. M మణిపూర్ కల్లోలం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ఈ ఏడాది జాతుల హింసతో అట్టుడికింది. సంఖ్యాధికులైన మెయితీ తెగ వారు తమను గిరిజనేతరులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన కుకీలు మే 3న జరిపిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కుకీ మహిళను దారుణంగా హింసించి నగ్నంగా ఊరేగించడమే గాక అత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్రం భగ్గుమంది. అలా చెలరేగిన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. వందలాది మంది మరణించగా కనీసం 40 వేల మందికి పైగా కుకీలు పొరుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. కేంద్రం మెయితీల పట్ల పక్షపాతం చూపుతూ సమస్య పరిష్కారంపై మీనమేషాలు లెక్కిస్తోందంటూ విమర్శలపాలైంది. N నార్త్ కొరియా ఉత్తర కొరియా 2023 పొడవునా వరుస క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తూనే ఉంది. పొరుగు దేశం దక్షిణ కొరియానూ, అమెరికానూ హడలెత్తిస్తూనే ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది అది 36కు పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. వీటిలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కూడా ఉన్నాయి! దాంతో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇరు దేశాల మధ్య 2018లో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేసుకునే దాకా వెళ్లింది. O అపోజిషన్ కాంగ్రెస్తో పాటు 28 విపక్షాలు ఒక్క వేదికపైకి రావడం 2023లో జరిగిన ముఖ్య రాజకీయ పరిణామం. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ చొరవతో ఈ కూటమి తెరపైకి వచ్చింది. జూలై 18న బెంగళూరులో జరిగిన రెండో భేటీలో కూటమికి ఇండియా పేరును ఖరారు చేశారు. కూటమి నాలుగుసార్లు సమావేశమై భావి కార్యాచరణపై చర్చించింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనవరి రెండో వారంలోగా సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే పనిలో ఉంది. P పాకిస్తాన్ దివాలా 2023లో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. నిత్యావసరాలకు కూడా కటకటలాడే పరిస్థితి తలెత్తింది. బియ్యం, గోధుమ పిండి తదితరాల కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు పరిపాటిగా మారాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరాయి. ఏడాది చివరికి వచ్చేసరికి పాస్పోర్టుల ముద్రణకు కావాల్సిన పేపర్ దిగుమతికి కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరింది. దాంతో ఒక దశలో పాస్పోర్టుల జారీయే నిలిచిపోయింది. Q క్వేక్స్ ఈ ఏడాది భారీ భూకంపాలతో పలు దేశాలు అతలాకుతలమయ్యాయి. ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. 50 వేల మందికి పైగా దీనికి బలయ్యారు. వీరిలో 44 వేలకు పైగా మరణాలు తుర్కియేలోనే సంభవించాయి! అనంతరం సెపె్టంబర్ 8న మొరాకోలో వచ్చిన 6.8 తీవ్రతతో కూడిన భూకంపానికి 3,000 మందికి పైగా బలయ్యారు. డిసెంబర్ 19న వాయవ్య చైనాలో వచ్చిన భూకంపం 150 మందిని బలి తీసుకుంది. ఉత్తరాఖండ్లోని జోషీ మఠ్లో నేల కుంగుబాట పట్టిన వైనమూ కలకలం రేపింది. వందలాది ఇళ్లు నిలువునా పగుళ్లిచ్చాయి! R ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఈ ఏడాది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని రెట్టింపు చేసింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఉత్తమ పాట అవార్డు దక్కింది. మార్చిలో జరిగిన ఆస్కార్ వేడుకలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అవార్డును అందుకున్నారు. 2009లో భారతీయ సినిమా ‘స్లమ్డాగ్ మిలియనీర్’లో ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన జై హో పాటకూ ఆస్కార్ వచ్చినా ఆ సినిమాను యూకే ప్రొడక్షన్స్ పతాకంపై హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ రూపొందించారు. S సస్పెన్షన్లు 2023 ముగింపుకు వచ్చిన వేళ విపక్ష ఎంపీల భారీ సస్పెన్షన్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేడెక్కించాయి. డిసెంబర్ 13న లోక్సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీస్తూ విపక్ష ఎంపీలు ఉభయ సభలనూ రోజుల తరబడి హోరెత్తించారు. దాంతో లోక్సభ, రాజ్యసభ రెండింటి నుంచీ కలిపి వారం రోజుల వ్యవధిలో ఏకంగా 149 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వరుస సస్పెన్షన్లు రాజకీయంగా దుమారం రేపాయి. T టన్నెల్ మనిషి సంకల్పం ముందు మంచు శిఖరం తలొంచింది. ఉత్తరాఖండ్లో సిల్్కయారా సొరంగం కుప్పకూలి లోన చిక్కుబడ్డ 41 మంది కార్మికులు 16 రోజుల ఉత్కంఠ తర్వాత సురక్షితంగా బయట పడ్డారు. హైవే పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం నవంబర్ 12న పాక్షికంగా కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్లో రోజుకో సమస్యలతో నిత్యం సస్పెన్సు నెలకొంటూ వచ్చింది. కీలకమైన చివరి అంకం సినిమా క్లైమాక్స్నే తలపించింది. యంత్ర బలం చేతులెత్తేసిన వేళ ర్యాట్ హోల్ కార్మికులు చివరి 12 మీటర్ల మేరకు శిథిలాలను జాగ్రత్తగా తవ్వేసి కారి్మకులను బయటికి తీసుకొచ్చారు. U యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచింది. కులమత తదితర విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన యూసీసీని అమలు చేసే దిశగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఏర్పాటైన దేశాయ్ కమిటీ నవంబర్లో ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో యూసీసీ విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు జరగవచ్చు. V వెనెజులా పొరుగున ఉన్న బుల్లి దేశమైన గయానాలో ని ఎసిక్వెబో ప్రాంతంలో అపార చమురు నిక్షేపాలపై వెనెజులా కన్నేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అవసరమైతే సైనిక చర్యకు దిగైనా దాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతుండటంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. W వార్స్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడి కారణంగా అక్టోబర్లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధమూ భీకరంగా సాగుతూనే ఉంది. ఇలా 2023 యుద్ధ సంవత్సరంగా గుర్తుండిపోనుంది. X ఎక్స్ ప్రముఖ సోషల్ సైట్ ట్విట్టర్ను సుదీర్ఘ కాలయాపన, వివాదాల తర్వాత 2022 చివర్లో సొంతం చేసుకున్న ఎలాన్ మస్్క, గత జూలైలో దాని పేరును ఎక్స్గా మార్చి మరో సంచలనం సృష్టించారు. బ్లూ టిక్ తీసేయడం మొదలుకుని ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో సంస్థ విలువ సగానికి సగం పడిపోయింది. Y యెవగనీ ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు. వాగ్నర్ ప్రేవేట్ సైనిక మూక చీఫ్. పుతిన్తో విభేదాల నేపథ్యంలో ఆగస్టు 23న ‘విమాన ప్రమాదం’లో ప్రిగోజిన్ మరణించాడు. రష్యాలో ఇలా అనుమానాస్పదంగా కాలగర్భంలో కలిసిపోయిన వారి జాబితాలో చేరిపోయాడు. Z జియోనిజం పశి్చమాసియాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనకు పుట్టుకొచ్చిన ఉద్యమం. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. తాను జియోనిస్టునని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. -
Christmas Celebrations Photos: ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఐహెచ్ఎంఐలో క్రిస్మస్ వేడుకలు
-
మాదాపూర్ లో స్నైల్స్ , హెయిర్, బ్యూటీ & నెయిల్స్ రెండవ బ్రాంచ్ ను ప్రారంభించిన జబర్దస్త్ రితు చౌదరి, డైరెక్టర్ సందీప్ రాజ్ (ఫోటోలు)
-
విజయవాడ : ర్యాంప్ వాక్ లో అదరగొట్టిన కాలేజీ విద్యార్థులు (ఫొటోలు)
-
రంగారెడ్డి: యూత్ ఫెస్టివల్లో శ్రుతిహాసన్ సందడి (ఫోటోలు)
-
కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్.. వీకెండ్ మస్తీతో ఉర్రూతలు (ఫోటోలు)
-
గ్రాండ్ ఈవెంట్ దీప్మేల 2023 వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడంటే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దీప్మేల ఈవెంట్ వచ్చేసింది. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ 3లో ఈ నెల 11-13 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. దీనికి దాదాపు 15వేల మంది సందర్శకులు రావచ్చని అంచనాల వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎలైట్ జ్యువెలరీ, డిజైనర్ వేర్, హస్తకళలు, కళాఖండాలు, పోషకాహార గృహోపకరణాలు, చర్మ సంరక్షణ మొదలైన ఉత్పతులను ఈ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. దీప్ మేల వెనక దీప్ శిఖా దీప్మేల 2023ని దీప్ శిఖా మహిళా క్లబ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ 1965లో ప్రారంభమైంది. దీనికి రాధిక మలానీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మధు జైన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ' అనే నినాదంతో.. దీప్ శిఖా మహిళా క్లబ్ కార్యక్రమాలను చేపడుతోంది. కన్య గురుకుల హైస్కూల్, దీప్శిఖ వొకేషనల్ జూనియర్ కళాశాలను ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా 1500 మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీప్ మేళాలో ఎన్నో ప్రత్యేకతలు ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీప్మేళాను నిర్వహిస్తున్నారు. భారత్తో పాటు పొరుగుదేశాల నుంచి కూడా సుమారు 250 స్టాల్స్ ఇందులో భాగం కానున్నాయి. దీప్మేలాలో టేస్టీ చాట్, బిర్యానీ, పిజ్జా, ఐస్ క్రీం, మాక్టెయిల్లు అందించే ఫుడ్ కోర్ట్ లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆకర్షణలు, మరెన్నో ప్రత్యేకతలు. దీప్ మేలాలో కుటుంబమందరికీ ఏదో ఒక ఆకర్షణ, ప్రత్యేకత కలిగి ఉండటంతో... ఇది వేలాది మంది సందర్శకులను మరియు వారి కుటుంబాలను ఆకర్షిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని దీప్ మేలా మహిళా క్లబ్ సభ్యులు నిర్వహించే దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు రాధిక మలాని తెలిపారు. గత ఏడాది జరిగిన దీప్ మేళా వివరాలు, ఫోటోలు కింద ట్వీట్ లో చూడవచ్చు. Deepmela 2022 Exhibition at Hitex by Deepshikha Mahila ClubMore HD Photos - https://t.co/r8BZTEHu1X#Deepmela #DeepmelaExhibition #Deepmela2022 #Exhibition #Hyderabad #Hitex #HyderabadExhibition pic.twitter.com/TwVnvB9VDc— Ragalahari (@Ragalahariteam) July 15, 2022 దీప్ శిఖా కార్యవర్గం వీరే ఈ క్లబ్ కు ప్రస్తుతం అధ్యక్షురాలిగా రాధిక మలాని, వైస్ ప్రెసిడెంట్ గా మధు జైన్, కార్యదర్శిగా ప్రియాంక బహేతి, కోశాధికారిగా సంగీతా జైన్, జాయింట్ సెక్రటరీగా భావ సంఘీ, మీనాక్షి భురారియా, సభ్యులుగా శివాని టిబ్రేవాల్, సలహాదారుగా జయ దగా ఉన్నారు. -
ఆదిపురుష్ ప్రమోషన్స్: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే
మోస్ట్ ఎవైటెడ్ , అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్ ప్రమోషన్స్లో హీరోయిన్ కృతి సనన్ మరోసారి తన లేటెస్ట్ లుక్స్తో అందర్నీ కట్టిపడేస్తోంది. బ్యూటిఫుల్ లుక్స్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రచార కార్యక్రమంలో కృతి సనన్ అయోధ్య కథలతో రూపొందించిన శాలువను ధరించడం విశేషంగా నిలిచింది. కృతి సనన్ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ ఇన్స్టా హ్యాండిల్లో దీనికి సంబంధించిన అద్బుత ఫోటోలను షేర్ చేసింది. ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్స్లోని కృతి లేటెస్ట్ లుక్స్తో ఉన్న పిక్స్ను పోస్ట్ చేసింది. ముఖ్యంగా వెడల్పాటి గోల్డెన్ అంచు, లేత గోధుమరంగు అనార్కలిలో బ్యూటిఫుల్గా ఉంది. ప్రత్యేకంగా సుకృతి అండ్ ఆకృతి బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండేళ్లు శ్రమించి రామ కథలతో శాలువా పురాణ గాథ రామాయణం ప్రేరణగా రూపొందించిన ఈ శాలువా తయారీకి రెండు సంవత్సరాలు పట్టిందట. అంతేకాదు దీన్ని ఇంత అందంగా తీర్చి దిద్దడానికి ఎన్ని వేల గంటలు పట్టిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. 6000 కంటే ఎక్కువ గంటలే దీనికోసం కృషి చేశారు. రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు. పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్మెంట్ ఆభరణాలతో పాటు అందమైన హెయిర్ యాక్సెసరీతో అద్భుతమైన అనార్కలిలో దేవకన్యలా మెరిసిపోతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) కాగా ప్రభాస్, కృతి సనన్ జోడిగా రాబోతున్న చిత్రం ఆదిపురుష్. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో టీం బిజీగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ 'రాఘవ' కేరెక్టర్లోనే, 'జానకి' పాత్రలో కృతి నటించిన సంగతి తెలిసిందే. -
మహిళల పట్ల సున్నితత్వంతో మెలగాలి: రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: మహిళల ప ట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసా రం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలని మన రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. నవభారత్ టైమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆల్ వుమెన్ బైక్ ర్యాలీను జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపారు. ‘మహిళలను గురించి ప్రతి పౌరుడు గౌరవప్రదంగా ఆలోచించాలి. మహిళల పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తనకు పునాది కుటుంబమే. తల్లులు, సోదరీమణులు తమ కొడుకులు, సోదరుల్లో మహిళలకు గౌరవం ఇచ్చే విలువలను పెంపొందించాలి. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవాన్ని, సున్నితత్వంగా మెలిగే సంస్కృతిని ఉపాధ్యాయులు పెంపొందించాలి’అని ద్రౌపదీ ముర్ము కోరారు. ‘మహిళల్లో మాతృత్వ సామర్ధ్యం, నాయకత్వ సామర్ధ్యం సహజంగానే ఉంటాయి. అనేక పరిమితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మహిళలు తమ అసమానమైన ధైర్యం, నైపుణ్యాలతో కొత్త విజయ రికార్డులను నెలకొల్పారు’అని ఆమె పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
వేడుక సమయం: ఇంట్లోనే వెల్కమ్ చెప్పండి
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. రేపు అర్ధరాత్రిపాత కేలండర్కి టాటా చెప్పి కొత్త కేలండర్ అడుగు పెడుతుంది. కొత్తగా వస్తున్న అతిథికి సంతోషంగా స్వాగతం చెప్పాలి. హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. బయట ఈవెంట్స్ హడావిడి అక్కర్లేదు. భారీ ఖర్చు పెట్టక్కర్లేదు. రోడ్డు మీద చలిలో తిరగక్కర్లేదు. ఆత్మీయులతో కలిసి సింపుల్గా, వెరైటీగా ఇంట్లోనే న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పొచ్చు. మరి ఆ టైమ్లో ఏమేం చేయొచ్చు? ఇవిగో సలహాలు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్నాడో కవి. ముందు ఉన్నది మంచి కాలమే అని నమ్మక΄ోతే ముందుకు సాగలేరు ఎవరూ. తాము, తమ కుటుంబం రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, మంచే తేవాలని కోరుకుంటూ అది అడుగు పెట్టే వేళలో వీలైనంత సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆ క్షణంలో సంతోషంగా ఉంటే సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చనే సెంటిమెంట్. ఆ సమయంలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే సంవత్సరమంతా అలాగే గడిచి΄ోతుందని నమ్మకం. అందుకే డిసెంబర్ 31 రాత్రి అందరం ఉత్సాహంగా గడపడానికి చూస్తారు. తోచిన రీతిలో సంబరం చేసుకుంటారు. బయట అందుకోసమే భారీ ఈవెంట్స్ ఉంటాయి. పబ్బులు, రిసార్టులు, స్టార్ హోటళ్లు ప్రత్యేక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. ఆకర్షిస్తాయి. ఖర్చు పెట్టదలచుకుని, హంగామాగా గడపాలనుకునేవారికి అదంతా బాగానే ఉంటుంది. కాని ఇళ్లల్లో ఉంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికే ఎక్కువ ఫ్యామిలీలు ఇష్టపడతాయి. మీది అలాంటి ఫ్యామిలీ అయితే ఇంటి నుంచే కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి. మిత్రులను ఎంచుకోండి ఇంట్లో మనం మాత్రమే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ గాని బంధువులుగాని ఉండాలా అనేది తేల్చుకోండి. మనం మాత్రమే ఉంటే బోర్ అనుకుంటే నచ్చిన ఫ్రెండ్స్ను వారి కుటుంబాలతోపాటు (మరీ ఎక్కువమంది వద్దు) పిలవండి. లేదా ఇష్టమైన బంధువుల్లో ఒకటి రెండు కుటుంబాలను ఆహ్వానించండి. ఇప్పుడుపార్టీకి సిద్ధమైనవారు స్పష్టంగా లెక్క తేల్తారు. ఇల్లు సర్దుకోండి పార్టీకి వచ్చిన అందరూ లివింగ్ ఏరియాలో ఉంటారు కాబట్టి అక్కడ కూచునే వ్యవస్థను సరి చేసుకోండి. సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోండి. రెండో ప్లేస్గా ఇంటి ముంగిలిగాని పెరడుగాని డాబా గానీ ఎంచుకోండి. ఇంటి ముంగిలి లేదా పెరడు చలిమంటకు ఉపయోగపడుతుంది. డాబా మీదపార్టీ బాగుంటుంది. వంట ఏమిటి? పార్టీకి తిండి రెండు పద్ధతులు. సరదాగా వంట చేసుకోవాలంటే అందరూ కలిసి చేయండి. బార్బెక్యూ ఒక అట్రాక్టివ్ ఆలోచన. అలా కాదంటే మంచి రెస్టరెంట్ నుంచి తిండి తెప్పించుకోవాలి. ఏ తిండి అయినా పిలిచి వడ్డించే పద్ధతి వద్దు. డైనింగ్ ఏరియాలో అన్నీ పెట్టేయండి. బఫెలాగా కావాల్సినవి కావాల్సినవారు తింటారు.పార్టీకి ముందు డైనింగ్ సామాగ్రి చెక్ చేసుకోండి. సరిపడా ప్లేట్లు, స్పూన్లు సిద్ధం చేసుకోండి. హోమ్ బార్ ఉంటే గనక ఎవరు ‘ఎంత’ తీసుకుంటున్నారో నిఘా అవసరం... ఆరోగ్య రీత్యా... అపశృతులు దొర్లకుండా. ఆటలు రెడీయా? ఇండోర్ గేమ్స్ సరదాగా ఉంటాయి. పరమ పద సోపాన పటం దగ్గరి నుంచి అలనాటి ఆటలు ఎన్నో బయటకు తీయవచ్చు. గుర్తు చేసుకోవచ్చు. పులిజూదం, వామనగుంటలు, తొక్కుడుబిళ్ల... ఇవన్నీ కొత్త ఉత్సాహం ఇస్తాయి. కళ్లు మూసి ఎదుటివారి ముఖం తాకి గుర్తు పట్టే ఆట తమాషాగా ఉంటుంది... పిల్లల కోసం చాక్లెట్లు, కొద్దిపాటి కాయిన్లు ఇంట్లోనే రకరకాల చోట దాచి ట్రెజర్ హంట్ ఆడొచ్చు. ఇక కార్డ్స్, వీడియో గేమ్స్ ఉండనే ఉంటాయి. థీమ్పార్టీ ఏదో ఒక థీమ్ అందరూపాటిస్తే అదో సరదా.పార్టీకి 1970ల కాలం నాటి స్టయిల్ బట్టలు ధరించాలి... లేదంటే బెల్బాటమ్స్లో రావాలి... స్త్రీలైతే ‘ప్రేమ్నగర్’లో వాణిశ్రీలా కట్టు, బొట్టుపాటించాలి... ఇలా సరదాగా అనుకోవచ్చు. అచ్చ తెనుగు ఆహార్యం పంచె, లాల్చీ, చీర, జడకుప్పెలు ఇలా కూడా అనుకోవచ్చు. వాల్ ఆఫ్ మెమొరీస్ గత సంవత్సరంలోని మంచి జ్ఞాపకాలను తలచుకుంటే వచ్చే సంవత్సరం కూడా మంచి జ్ఞాపకాలు దక్కుతాయి. అందుకనిపార్టీ జరిగే ఇంటిలో ఒక గోడను ‘వాల్ ఆఫ్ మెమొరీస్’గా పెట్టి ఫోన్లలోని మంచి ఫొటోలను ప్రింట్స్ తీసి అంటించండి. వచ్చిన అతిథులను కూడా వారి బెస్ట్ మెమొరీస్ను ప్రింట్స్గా తెమ్మనండి. వాల్ ఆఫ్ మెమొరీస్ దగ్గర నిలబడి ఫొటోలు దిగండి. మూవీ నైట్ సాయంత్రం నుంచి జమ అవుతారు గనుక మూవీలను ఎంచుకోండి. ఒక వైపు టీవీ స్క్రీన్ మీదో, హోమ్ థియేటర్లోనో సినిమా నడుస్తూ ఉంటే మరోవైపు కబుర్లతోపార్టీ నడవడం బాగుంటుంది. కరోకి నైట్ పాటలు లేనిపార్టీయా?పార్టీలు ఎవరు ఎలాపాడినా బాగానే ఉంటుంది. నవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రాక్స్ను ప్లే చేసి అభినవ మంటసాలగానో, జాలి సుబ్రహ్మణ్యంగానో, జానశీలగానో రెచ్చి΄ోవచ్చు. పిల్లలతో కలిసి అంత్యాక్షరి ఎలానూ ఆడొచ్చు.పాటలు రికార్డు చేసిపార్టీకి రాని వారికి పంపి వారి మీద కసి తీర్చుకోవచ్చు. దంపతులకు మాత్రమే ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటే మీరిద్దరే కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఉంటే అది కూడా బాగుంటుంది. ఏ రాత్రి పదకొండుకో మంచి కాఫీ పెట్టుకుని, రగ్గు కప్పుకుని కూచుని గడచిన జీవితంలోని మంచి ఘట్టాలను నెమరు వేసుకోవచ్చు. కలిసి టీవీలో ఏదైనా న్యూ ఇయర్ ఈవెంట్ చూస్తూ గడపవచ్చు. లేదా పక్క పక్కనే కూచుని నిశ్శబ్దంగా పుస్తకం చదువుకోవచ్చు. పన్నెండు కాగానే ప్రేమగా ఒకరినొకరు దగ్గరకు తీసుకుని శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. -
తెలంగాణ: పోలీస్ ఉద్యోగాల్లో గర్భిణీలకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో గర్భీణులకు శుభవార్త తెలిపింది రిక్రూట్మెంట్ బోర్డు. గర్బీణిలకు ఈవెంట్స్ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బదులుగా గర్భీణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది బోర్డు. అయితే.. మెయిన్స్ పాసైతే నెలరోజుల్లో ఈవెంట్స్లో పాల్గొనాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
అయ్యో మహేషా.. ఎంత పనైంది బిడ్డా!
సాక్షి, హైదరాబాద్: పాపం.. ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సర్కారీ కొలువు కొట్టాలన్న కసి.. అతని ప్రాణం తీసింది. శనివారం నగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్లో విషాదం నెలకొంది. కానిస్టేబుల్స్ ఈవెంట్స్లో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు మహేష్ అనే అభ్యర్థి. వెంటనే అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ కన్నుమూశాడు. దీంతో.. అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలన్న కల.. కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్న అతని లక్ష్యం రెండూ నెరవేరకుండానే అతని జీవితం అర్థాంతంరంగా ముగిసింది. -
తెలంగాణ పోలీస్ అభ్యర్థుల ఈవెంట్స్ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే శారీరక, సామర్థ్య పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)లు డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈవెంట్స్ నిర్వహణకు గాను మొత్తంగా 11కేంద్రాలను రిక్రూట్మెంట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ మొత్తం ప్రక్రియను 25 రోజుల్లోపు పూర్తి చేయనున్నారు. శారీరక సామర్ధ్య పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను అభ్యర్థులు నవంబర్ 29, ఉదయం 8గంటల నుంచి డిసెంబర్ 3, అర్ధరాత్రి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి www.tslprb.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. చదవండి: (AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే..) -
ఘంటసాలకు భారతరత్న.. 33 దేశాల తెలుగు సంస్థల విన్నపం
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యములో ఇప్పటివరకు 150 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాదాపు ఒక సంవత్సరం పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు 33 దేశాల తెలుగు స్మస్థల నాయకులు, తెలుగేతర ప్రముఖులు కూడా పాల్గొన్నారని తెలిపారు. గత 6 నెలలుగా రత్నకుమార్ (సింగపూర్), ఘంటసాల కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందని తెలియచేశారు. ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి ప్రముఖ గాయకుడు, రచయిత ఫణి డొక్క వ్యాఖ్యాతగా 24 జులై 2022 నాడు జరిగిన ఆన్లైన్ జూమ్(Zoom) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అమరగాయకుడు, సంగీత దర్శకుడు, పదివేలకు పైగా పాటలు పాడి భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం గర్వించతగునటువంటి మహాగాయకుడని కొనియాడారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎందరో కళాకారులు ఆకాంక్షతో తాను కూడా ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని తెలిపారు. మరొక విశిష్ట అతిథి ప్రముఖ గాయకుడు, నటుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘంటసాల గురించి మాట్లాడే అర్హత గాని, ఆయన గాన వైభవాన్ని గురించి చర్చించే అంత శక్తి గాని తనకు లేదని చెప్పారు. అయితే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గాయకుడికిగా ఆయనను సంగీత విద్వాంసుడాగానే కాకుండా, స్వాతంత్ర సమరయోధుడిగా కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన గాంధర్వ గానం ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనుసరించడంతో పాటు అనుకరిస్తున్నారని అన్నారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నంది, మా మ్యూజిక్ అవార్డు గ్రహీత (చెన్నై, ఇండియా) గోపిక పూర్ణిమ మాట్లాడుతూ, మహాగాయకులు, సంగీత దర్శకులు ఘంటసాలకు భారతరత్న పురస్కారంతో సత్కరించాలని ఒక ఆశయం కోసం కృషిచేస్తున్న దాదాపు 33 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఆనంద్ దాసరి (డల్లాస్), రవి రెడ్డి మరకా (నెవార్క్), టీఏఎస్సీ అధ్యక్షుడు రావు కల్వకోట (లాస్ ఏంజిల్స్), అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ రవి, శశికళ పెనుమర్తి (అట్లాంటా), తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని అభిప్రాయపడుతూ ఆయనకి భారతరత్న అవార్డుతో సత్కరించాల్సిందే ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారం భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జెర్మనీ, నెథర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 150 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ లింక్ని నొక్కి సంతకాల సేకరణకు మీ మద్దతు తెలియ చేయండి: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ చిరునామాకి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు. -
మిస్టర్ అండ్ మిస్ మాగ్నోవాలో పాల్గొన్న విద్యార్థులు
-
" సండే'' సరదాగా.. సందడిగా..
-
స్మార్ట్ఫోన్ల జాతర.. వరుస కట్టిన కొత్త ఫోన్లు
పండగ సీజన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీలు రెడీ అయ్యాయి. దసరా మొదలు న్యూ ఇయర్ వరకు ఉన్న ఫెస్టివ్ సీజన్లో వరుసబెట్టి ఫోన్లు రిలీజ్ చేసేందుకు స్పెషల్ ఈవెంట్లను వేదికగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఫోన్ల ధర ఎంత, వాటిలో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి గ్యాడ్జెట్ లవర్స్లో పెరిగిపోతుంది. యాపిల్తో మొదలు స్మార్ట్ఫోన్ ప్రపంచలో యాపిల్ది ప్రత్యేక స్థానం, మెటల్బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాప్స్టోర్, టాప్నాచ్ ఇలా ఒక్కటేమిటీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫీచర్లలో సగానికి సగం యాపిల్ పరిచయం చేసినవి లేదా యాపిల్ వల్ల పాపులర్ అయినవే ఉన్నాయి. అందువల్లే యాపిల్ ఈవెంట్ అంటే ప్రపంచమంతటా ప్రత్యేక ఆసక్తి. మొబైల్ టెక్నాలజీలో కొత్తగా ఏం పరిచయం చేయబోతున్నారనే కుతూహలం నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా అక్టోబరు 18న యాపిల్ ఆన్లీషెడ్ ఈవెంట్ జరగనుంది. గూగుల్ సైతం ప్రపంచంలో ఎనభై శాతం స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫార్మ్ మీదనే రన్ అవుతున్నా.. మార్కెట్ లీడర్ అనదగ్గ ఒక్క ఫోన్ రిలీజ్ చేయలేదనే వెలితి గూగుల్ని పట్టి పీడిస్తోంది. నెక్సస్, మోటో, పిక్సెల్ తదితర బ్రాండ్ నేమ్లతో పదేళ్లుగా గూగుల్ మొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అక్టోబరు 19న పిక్సెల్ 6 మొబైల్ని రిలీజ్ చేయనుంది. ఇందులో కొత్తగా టెన్సర్ చిప్సెట్ని ఉపయోగిస్తోంది గూగుల్. ఈసారైనా ఈ టెక్ దిగ్గజ కంపెనీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. మరో సిరీస్లో వన్ప్లస్ హైఎండ్ ఫీచర్లు అతి తక్కువ ధరలో అనే కాన్సెప్టుతో వచ్చి శామ్సంగ్, యాపిల్కు చుక్కలు చూపించింది వన్ ప్లస్ బ్రాండ్. కేవలం దీని వల్లే హై ఎండ్బ్రాండ్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ పరంపరలో 9 సిరీస్కి సంబంధించిన వివరాలు అక్టోబరు 19న వెల్లడించనుంది వన్ప్లస్. మేము వస్తున్నాం యాపిల్, గూగుల్లకి పోటీగా అన్ ప్యాకెడ్ ఈవెంట్ని ప్రకటించింది శామ్సంగ్. అక్టోబరు 20న జరగబోయే ఈ సమావేశంలో తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కి సంబంధించి గ్యాడ్జెట్లను శామ్సంగ్ పరిచయం చేయనుంది. మళ్లీ వస్తోన్నఎక్స్పీరియా అక్టోబరులోనే కొత్త ఎక్స్పీరియా ఫోన్ని పరిచయం చేసేందుకు సోనీ రెడీ అవుతోంది. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లో చెలరేగిన సోని.. గత ఐదేళ్లుగా గప్చుప్గా ఉంది. కాగా మరోసారి ఇండియన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా అక్టోబరు 26న ఎక్స్పీరియా ఈవెంట్ నిర్వహిస్తోంది. సోనితో పాటే ఇదే నెలలో ఒప్పో, ఆనర్, హువావే, ఐక్యూ కంపెనీలు సైతం కొత్త ఫోన్లు మార్కెట్లోకి తేబోతున్నాయి. ఏడాది చివరినాటికి బడ్జెట్ ఫోన్లతో దేశంలో సగం మార్కెట్ని ఆక్రమించిన రెడ్మీ, రియల్మీ సంస్థలు సైతం రాబోయే నెలల్లో కొత్త ఫోన్లు తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు వీటి సబ్సిడరీ కంపెనీలైన ఆనర్, పోకోలు ధరల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు కొత్త మోడళ్లతో మార్కెట్ను ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. చదవండి:6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
ఈ మెట్రోబోగీలను శుభకార్యాలకు బుక్చేసుకొవచ్చు!
ఆదాయం కోసం అదనపు మార్గాలు...అనే ప్రాజెక్ట్లో భాగంగా జైపూర్ మెట్రో కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఇకనుంచి ఈ మెట్రోరైల్లో సాధారణ ప్రయాణం చేయడమే కాదు బోగీలను పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకోవచ్చు. 4 గంటలకు అయిదువేలు, మరికొంత అదనపు సమయం గడిపితే ఆరువేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు బోగీలను బుక్ చేసుకుంటే ఇరవై వేలు, అదనంగా సమయం గడిపితే అయిదువేలు చెల్లించాలి. ఇక్కడితో ఆగిపోలేదు. సినిమా షూటింగ్లు, వ్యాపార ప్రకటనల షూటింగ్లకు బోగీలను అద్దెకు ఇస్తున్నారు. బ్యానర్స్, షార్ట్టర్మ్ ఎడ్వరై్టజ్మెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఆదాయానికి ఢోకా లేదన్నమాట! -
హైటెక్ సిటీ: పబ్ ప్రారంభం సెలబ్రెటీల సందడి..
-
నేటి ప్రధానాంశాలు..
ఏలూరులో సీఎం వైఎస్ జగన్ అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీయిచ్చారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు... భారత్ బంద్కు విపక్షాల మద్దతు ఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాలు ప్రకటించిన ‘భారత్ బంద్’కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశవ్యాప్త బంద్కు కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ తమ మద్దతు తెలిపాయి. పూర్తి వివరాలు... పెట్రోల్, డీజిల్ ధరల మంట పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి రెక్కలొచ్చాయి. సగటున లీటర్ పెట్రోల్పై 30-33 పైసలు, డీజిల్ లీటర్పై రూ. 25-31 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలు.. తెలుగు మహిళ ఘనత పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు.. సునీత నిశ్చితార్థం ప్రముఖ సినీ నేపథ్య గాయనీ సునీత నిశ్చితార్థం హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో నిరాబండరంగా జరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వస్తున్న వదంతులకు ఫుల్స్టాప్ పడింది. పూర్తి వివరాలు.. వరంగల్ జిల్లాలో దారుణం వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గొండి మండలం రేపల్లెలో అత్యాచార ఘటన కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావం జరిగి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పూర్తి వివరాలు.. కరోనాతో బాలీవుడ్ టీవీ కరోనా వైరస్ బారిన పడి బాలీవుడ్ టీవీ నటి దివ్య భట్నాగర్(34) సోమవారం మృతి చెందారు. అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు.. నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్ స్మార్ ఫోన్ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. దేశీయంగా దీని ధర సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. పూర్తి వివరాలు.. 58 అంతస్థులు చేతులతోనే ఎక్కేశాడు! వైరల్: పారిస్ మోంట్పార్నాస్సేలోని ఓ యూట్యూబర్ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పూర్తి వివరాలు.. మా రాష్ట్రంలో బంద్ పాటించం: విజయ్ రూపాని నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. పూర్తి వివరాలు.. -
భాగ్యనగరంలో మోడల్స్ సందడి
-
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ►వైఎస్ఆర్ ఆసరా పథకంపై చర్చించనున్న కేబినెట్ ►నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి ►నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపనున్న కేబినెట్ ►వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చ ►సెప్టెంబర్ 5న ఇచ్చే వైఎస్ఆర్ విద్యాకానుకకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ►నేడు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన ►రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ►యానాం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో.. ►ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం జాతీయం: ►ఉదయం10:30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ భేటీ ►నేడు సుశాంత్ మృతి కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో విచారణ ►రియా చక్రవర్తిపై కేకేసింగ్ పాట్నాలో దాఖలు చేసిన కేసును... ►ముంబైకి తరలించడంపై తీర్పును వెల్లడించనున్న సుప్రీంకోర్టు ►నేడు హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం ► దేశంలో కరోనా స్థితిగతులపై చర్చ అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 22లక్షల 77వేల 566 పాజిటివ్ కేసులు ►ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 7,82,990 మంది మృతి ►ప్రపంచవ్యాప్తంగా కోటి 50లక్షల 24వేల 288 మంది డిశ్చార్జ్ -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం: ఢిల్లీ: ఉదయం 11 గంటలకు పారదర్శక పన్ను విధానం ప్రారంభం ♦వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోదీ ►కేరళ గోల్డ్ స్కాంలో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు నిర్ణయం ►నేడు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ స్పోర్ట్స్ సౌథాంప్టన్: నేటి నుంచి ఇంగ్లండ్-పాకిస్తాన్ రెండో టెస్ట్ ♦మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్ -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: తిరుమల: ఉదయం11 గంటలకు ఆన్లైన్లో కల్యాణోత్సవం టికెట్లు విడుదల ►రేపటి నుంచి నెలాఖరు వరకు సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ ►టికెట్లు నమోదు చేసుకున్న భక్తుల గోత్రనామాలతో కల్యాణోత్సవం ►ఎస్వీబీసీ ద్వారా కల్యాణోత్సవ సేవ ప్రత్యక్షప్రసారం ►ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవ సేవ ►పోస్టల్ ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షతలు, వస్త్రాలు పంపనున్న టీటీడీ తెలంగాణ: ►తెలంగాణలో నేటి నుంచి నాలుగో విడత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం జాతీయం.. బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం నేడు ఈడీ ముందు హాజరుకానున్న రియా చక్రవర్తి సీఏ -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► పులుల సంరక్షణపై పోస్టర్ ► నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► ఈరోజు మ.3 గంటలకు మహాప్రస్థానంలో కొండలరావు అంత్యక్రియలు తెలంగాణ: ► నేడు తెలంగాణ ఇంటర్ రీ-వెరిఫికేషన్ ఫలితాలు జాతీయం: ► నేడు బ్యాంకుల చీఫ్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ► ఎకానమీ పరిస్థితిపై మేధో మథనం ► నేడు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో జేపీ నడ్డా వీడియోకాన్ఫరెన్స్ ► కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చ ► నేడు భారత్కు రాఫెల్ యుద్ధ విమానాలు ► అంబాల ఎయిర్వేస్లో ల్యాండ్ కానున్న ఐదు రాఫెల్ విమానాలు -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ: హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులపై నేడు హైకోర్టులో విచారణ ►హైకోర్టుకు తెలంగాణ సీఎస్ హాజరయ్యే అవకాశం ►హైదరాబాద్: నేడు అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం హైదరాబాద్: నేటి నుంచి వెబినార్ సెమినార్లు నిర్వహించాలని నిర్ణయాలు తీసుకున్న ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు ►నేటి నుంచి ఆగస్టు 4 వరకు సెబినార్ సెమినార్లు ►సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వెబినార్ సెమినార్ ►నేటి నుంచి ఆగస్టు 4 వరకు వారోత్సవాలకు మావోయిస్టుల పిలుపు కాళేశ్వరం బ్యారేజ్ల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు ఆంధ్రప్రదేశ్: అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం: ►ఢిల్లీ: నేడు 3 కొత్త ల్యాబ్లను ప్రారంభించనున్న ప్రధాని ►సాయంత్రం కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రారంభించనున్న మోదీ ►వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ల్యాబ్లను ప్రారంభించనున్న ప్రధాని ►త్రిపురలో నేటి నుంచి మూడు రోజుల పాటు లాక్డౌన్ ►రాత్రి 9 గంటల నుంచి ఉ.5గంటల వరకు కర్ఫ్యూ ఆంధ్రప్రదేశ్: విశాఖ: రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా నిఘా ►ఏవోబీలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు ►తొమ్మిది రోజుల్లో మూడు సార్లు ఎదురుకాల్పులు ►విశాఖ మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం ►రాళ్లగడ్డ వద్ద కాల్పుల్లో ఆర్కే, ఉదయ్, అరుణ తప్పించుకున్నట్టు సమాచారం తెలంగాణ: ►హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నా ►రాజస్తాన్ పరిణామాలపై ఆందోళనలకు ఏఐసీసీ పిలుపు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: తిరుమల: శ్రీవారి సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత ►నేటి నుంచి 3వేల టైమ్స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ ►తిరుపతిలో కంటైన్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నందున నిర్ణయం తెలంగాణ: ►కరీంనగర్లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన ►పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ►హైదరాబాద్: నేడు మంత్రి సబితతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల భేటీ జాతీయం: రాజస్తాన్: ఎమ్మెల్యేల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ ►అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన సచిన్ పైలట్, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ►నేడు 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ ►ఏపీవ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ పంపిణీ ►ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతో పాటు కార్డుకు కేజీ శనగలు ►ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం ►నేడు రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్ నోటిఫికేషన్ జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనతో టెండర్ శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో దర్శనాలు నిలిపివేత ►నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేత, నిత్యపూజలు యథాతథం తెలంగాణ: ►హైదరాబాద్: మధ్యాహ్నం నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ ►ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, నీటి సద్వినియోగంపై చర్చ ►నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై ముసాయిదాను సీఎం కేసీఆర్కు సమర్పించనున్న అధికారులు ►హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ ►హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేడు ఎన్జీటీలో విచారణ స్పోర్ట్స్: ►నేడు ఐసీసీ సమావేశం ►టీ-20 ప్రపంచకప్పై నిర్ణయం తీసుకునే అవకాశం -
కొరియో‘గ్రాఫ్’ పడిపోయింది !
ఆడిందే ఆట.. పాడిందే పాట బ్రేక్డ్యాన్సు.. షేక్ డ్యాన్సు.. మిక్స్ చేస్తే బ్రేషే డ్యాన్సు లేదంటే బెల్లీ.. గిల్లీ.. పేరు ఏదైనా డీజే మ్యూజిక్ ప్లే అయితే కాళ్లు, చేతులకు కరెంటు పెట్టినట్లు యమ స్పీడ్గా కదులుతాయి చూసేవాళ్లకు కనుల విందు వారిని చూస్తుంటే డ్యాన్సర్లకు పసందు అయితే వారేవా.. అంటూ మోగే చప్పట్లకు ఇప్పుడు లాక్డౌన్ పడింది కొరియోగ్రాఫర్ల ఉపాధి గ్రాఫ్కు గండి పడింది! ఇప్పుడు ఓన్లీ ఆడియో ప్లే అవుతోంది వీడియో ఎప్పటికి రిలీజ్ అవుతుందో.. ఈ కళాకారులకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుందో!!! ఒంగోలు మెట్రో: గతంలో పెళ్లో మరేదో శుభకార్యమో అయితే అర్కె్రస్టాతో నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డ్యాన్సర్లు ఓ టీంగ్గా ఏర్పడి ఈవెంట్లు చేయడం నడుస్తోంది. ఇలాంటి వారు నృత్యాలు చేసి కూలీతో పొట్టపోసుకుంటారు. అయితే లాక్డౌన్ వల్ల గడచిన మూడు నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఉపాధి లేక కొరియోగ్రాఫర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు డివిజన్లలో వివిధ డ్యాన్స్ ట్రూపులు, గ్రూపుల్లో దాదాపు వెయ్యిమందికి పైగా డ్యాన్సర్లు ఉన్నారు. ఒంగోలులోనే 120 మంది వరకూ ఉన్నారు. ఈవెంట్స్ సమయాల్లో సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటుంటారు. వేర్వేరు తరగతుల నుంచి డ్రాపవుట్లుగా మారి, ఉన్న కొద్దిపాటి అర్హతలకు ఏ ఉద్యోగమూ రాక తమకు వచ్చిన కళతో ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో కొందరు తెలివైన వాళ్లు ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ సంస్థలు ఏర్పాటు చేసుకుని చిన్నా చితకా డ్యాన్సర్లను ఏకం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వచ్చే డబ్బులో ఒక్కో డ్యాన్సర్కు రు. 500 వరకు ఇస్తారు. పెళ్లి ఫంక్షన్లు, రిసెప్షన్లు తదితర పలు కార్యక్రమాల ఆధారంగా వీరు జీవనం సజావుగా సాగేది. అయితే మార్చి రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా మొదలైన లాక్డౌన్ వీరి పాలిట శాపంగా మారింది. చేద్దామంలే కూలి పనుల్లేక, పోదామంటే ఈవెంట్స్ లేక కష్టాల సుడిగుండంలో బతుకులీడుస్తున్నారు. కళాకారుల పట్ల ఉదారంగా ఉండి ఆదుకుంటున్న అనేక సేవా సంస్థలు వీరి ఊసే మరచిపోయాయి. కళాకారుల గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగానే తమనూ ఆదుకోవాలని కోరుతున్నారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోషియేషన్ ప్రతినిధుల కోసం 9391781212 నంబర్ను సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా డ్యాన్స్ కార్యక్రమాలు లేక కూలీకి వెళ్లాను, అక్కడ కాలుజారి పడిపోయాను. వెన్నెముక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం దయతో ఆదుకోవాలని విన్నవించుకుంటున్నా. -రఘునాథ్ జగనన్నకు రుణపడి ఉంటాం.. ప్రభుత్వానికి సంబధించి అనేక ఈవెంట్స్ నిర్వహించాం. డ్యాన్స్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. అన్ని వర్గాల పేద ప్రజలను జగనన్న ఆదుకుంటున్నారు. అలాగే డ్యాన్సర్లుగా ఉపాధి పొందుతున్న మమ్మల్ని ఆదుకుంటే జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – సురేష్ ఆరిగ ప్రభుత్వం ఆదుకోవాలి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సందర్భాల్లో కూడా మేము ఈవెంట్స్ నిర్వహించాం. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటున్న మాదిరిగానే ప్రభత్వం మమ్మల్ని కూడా ఆదుకుని కాపాడాలి. -వరుణ్ -
నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్: ►అమరావతి: నేడు ఎంస్ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల ♦క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్ ♦లాక్డౌన్తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంస్ఎంఈలు గట్టెక్కేందుకు.. తిరిగి కంపెనీలు ప్రారంభమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు ♦గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను నేరుగా ఎంఎస్ఎంఈల ఖాతాల్లో జమ ♦రీస్టార్ట్ కార్యక్రమం ద్వారా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తున్న ప్రభుత్వం ►తిరుమల: నేటి నుంచి ఆన్లైన్లో జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ♦టీటీడీ వెబ్సైట్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ♦రోజుకు 9వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇవ్వనున్న టీటీడీ ♦జులై సర్వదర్శనం టోకెన్లను రేపట్నుంచి ఇవ్వనున్న టీటీడీ ♦తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో సర్వదర్శనం టోకెన్లు ♦రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ►తూర్పుగోదావరి: నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి అనిల్కుమార్ పర్యటన ♦పోలవరం ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించనున్న మంత్రి అనిల్ ♦అనంతరం రంపచోడవరం ఐటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం తెలంగాణ: ►హైదరాబాద్లో కేంద్ర బృందం పర్యటన ♦తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ ♦నేడు ఉదయం 7 గంటల నుంచి 9 వరకు ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్ పరిశీలన ♦అనంతరం టీఎస్ సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ ♦గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్న కేంద్ర బృందం ♦తర్వాత టిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్న కేంద్ర బృందం ►హైదరాబాద్: సచివాలయాల భవనాల కూల్చివేతపై నేడు తుది తీర్పు ♦పాత సచివాలయం కూల్చివేత సవాల్ పిటిషన్లపై ఇప్పటికే హైకోర్టు విచారణ ♦నేడు తుది తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు -
నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ : అమరావతి : నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశం డిగ్రీ, పీజి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్ నేడు అచ్చెన్నాయుడుని కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అచ్చెనాయుడిని విచారించనున్న అధికారులు తెలంగాణ : తెలంగాణలో నేడు ఆరో విడత హరిత హారం కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు హైదరాబాద్ : నేటి నుంచి లాల్ దర్వాజా బోనాలు కరోనా నేపథ్యంలో ఒకేసారి సామూహికంగా కాకుండా.. నెల రోజులపాటు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఏర్పాట్లు గోల్కొండ అమ్మవారికి నేడు బంగారు బోనం సమర్పణ నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం స్పోర్ట్స్ : నేడు ఐసీసీ సమావేశం టీ20 వరల్డ్కప్ వాయిదాపై నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ బోర్డు సమావేశం -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: నేడు 'వైఎస్సార్ కాపు నేస్తం' పథకం ప్రారంభం ♦ వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ♦ అర్హులైన కాపు మహిళలకు ఏటా 15 వేల రూపాయలు ♦ తొలి ఏడాది దాదాపు 2 లక్షల 36వేల మంది మహిళలకు లబ్ధి ఈఎస్ఐ స్కామ్: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు ♦ తీర్పు వెల్లడించనున్న ఏసీబీ ప్రత్యేక కోర్టు తెలంగాణ హైదరాబాద్: అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు మళ్లీ బ్రేక్ ♦ నేడు హైదరాబాద్లో జరగాల్సిన ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా జాతీయం ►లద్ధాఖ్లో నేడు ఆర్మీ చీఫ్ నవరణే రెండోరోజు పర్యటన ♦ వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులపై నేడు సైనికాధికారులతో చర్చలు ♦ చైనా సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్న ఆర్మీ చీఫ్ ►నేడు తమిళనాడు బంద్కు పిలుపునిచ్చిన వ్యాపార సంఘం నేతలు ♦ విచారణ కోసం తీసుకెళ్లిన వ్యాపారుల అనుమానాస్సద మృతిపై నిరసన -
నేటి ముఖ్యాంశాలు..
► నేటి నుంచి ప్రారంభంకానున్న పూరిజగన్నాథ రథయాత్ర ♦ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని షరతు విధించిన సుప్రీం కోర్టు ► సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన ♦ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్ ► హైదరాబాద్: వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ ♦ నేడు విచారణకు హాజరుకానున్న దక్షిణ మధ రైల్వే డివిజినల్ మేనేజర్ ► జీతాల కోసం ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు ♦ నేడు సీఎస్ కలవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అమరావతి: నేడు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ♦ అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ -
నేటి ముఖ్యాంశాలు..
ప్రపంచం ►ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే ♦ నేడో రేపో ట్రంప్ సంతకం తెలంగాణ ►నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కేసీఆర్ ♦ కల్నల్ సంతోష్ కుటుంబానికి పరామర్శ ►నేడు తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నేడు నోటిఫికేషన్ ►పోలీస్ అకాడమీ సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు ♦ సాక్షి వార్తకు స్పందన ఆంధ్రప్రదేశ్ ►ఆగస్టు 9-14 తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు ♦ ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు.. ►ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల పరివర్తన ద్రోణి ♦ నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన -
నేటి ముఖ్యాంశాలు
►తాడేపల్లి: నేడు రెండో విడత 'వైఎస్సార్ నేతన్న నేస్తం' కార్యక్రమం రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేల నగదు పంపిణీ క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయనున్న సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్ మొత్తం 81,024 మంది చేనేతలకు లబ్ది కోవిడ్ కారణంగా 6 నెలల ముందుగానే సాయం అందించనున్న ప్రభుత్వం మొత్తం రూ. 194.46 కోట్లు పంపిణీ గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపు కోవిడ్ మాస్క్లు తయారు చేసిన ఆప్కోకు రూ.109 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం ►తిరుమల: రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత నేటి రాత్రి 8.30 నుంచి రేపు మ.2.30 వరకు శ్రీవారి ఆలయం మూసివేత రేపు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ►విజయవాడ: సూర్యగ్రణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేత ►నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8గంటలకు ఆలయం మూసివేత రేపు మ.3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ సా.5 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి -
నేటి ముఖ్యాంశాలు
జాతీయం : ►నేడు సా.5 గంటలకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశం భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను వివరించనున్న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ►నేడు ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఏపీ- 4, గుజరాత్- 4, మధ్యప్రదేశ్- 3, జార్ఖండ్- 2, మణిపూర్- 1 మేఘాలయలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు ఉ.9 నుంచి సా.4 వరకు పోలింగ్.. సా.5 నుంచి ఓట్ల లెక్కింపు ►ఢిల్లీ: సుప్రీంకోర్టుకు నేటి నుంచి జులై 5 వరకు వేసవి సెలవులు జులై 6న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ : ►తాడేపల్లి: నేడు టూరిజం కంట్రోల్ రూమ్లు ప్రారంభించనున్న సీఎం జగన్ నదీతీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్ కోసం కంట్రోల్ రూమ్ల ఏర్పాటు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన.. 9 కంట్రోల్ రూమ్లను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ►తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్రలో చురుగ్గా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు నేడు, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ►తాడేపల్లి: నేడు ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నలుగురు, టీడీపీ నుంచి ఒకరు వైఎస్ఆర్సీపీ తరపున బరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని టీడీపీ తరపున బరిలో వర్ల రామయ్య ►తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్యను పెంచిన టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 10 వేల మందికి దర్శనం నేటి నుంచి అదనంగా శ్రీవారిని దర్శించుకోనున్న 3వేల మంది భక్తులు నేటి నుంచి ఈనెల 30 వరకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం టికెట్లు తెలంగాణ : ►హైదరాబాద్ : నేడు పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న హోంమంత్రి మహమూద్ అలీ -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం : ►భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తూర్పు లద్దాఖ్ గాల్వన్లోయ ప్రాంతంలో భారత గస్తీ బృందంపై దాడి 20 మంది భారత్ సైనికులు వీరమరణం 43 మంది చైనా సైనికులూ హతం? పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న భారత్ ప్రభుత్వం సరిహద్దుల్లో బలగాలను పెంచాలని భారత్ నిర్ణయం త్రివిధ దళాల అధిపతులతో రక్షణశాఖ మంత్రి ఇప్పటికే రెండుసార్లు భేటీ వాస్తవ పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించిన రాజ్నాథ్సింగ్ ►భారత్-చైనా సరిహద్దులో పోరాడి అసువులు బాసిన తెలుగుతేజం సంతోష్బాబు గాల్వన్లోయ సరిహద్దుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ వీరమరణం నేడు జమ్మూకశ్మీర్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో సంతోష్ పార్థీవదేహం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా సూర్యాపేటకు తరలించనున్న అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు జరిపించాలని సీఎం కేసీఆర్ ఆదేశం ►నేడు రెండోరోజు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ 15 మంది సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ : ►నేడు శాసనసభ రెండో రోజు సమావేశాలు శాసనసభలో ఏపీ బడ్జెట్పై చర్చ ►ఉత్తర బంగాళాఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం -
నేటి ముఖ్యాంశాలు..
ఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ ♦ హాజరుకానున్న ఆమ్ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీ ♦ ఢిల్లీలో కరోనా పరిస్థితులపై చర్చ ►నేడు వరంగల్లో ముగ్గురు మంత్రుల పర్యటన ♦ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్గౌడ్ పర్యటన ♦ హంటర్ రోడ్డులో కాకతీయ గౌడ హాస్టల్ను ప్రారంభించనున్న మంత్రులు ♦ పాల్గొననున్న ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ ►నేడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు బీజేపీ పిలుపు ♦ విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ ♦ ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌధ ఎదుట నిరసన విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిలో కోవిడ్ టెస్టులు ♦ దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు ♦ రోజుకు 50 మంది చొప్పున పరీక్షలు అమరావతి: నేడు టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్పై విచారణ -
నేటి ముఖ్యాంశాలు..
♦ నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం ♦ ప్రపంచ వ్యాప్తంగా 78.54 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు ►ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.31 లక్షల మంది మృతి ►ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 40.17 లక్షల మంది ఢిల్లీ: నేడు కేంద్రహోం మంత్రి అమిత్ షాతో సీఎం కేజ్రీవాల్ భేటీ ♦ నేడు తెరచుకోనున్న శబరి ఆలయం ►నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరవనున్న అధికారులు ►భక్తులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసిన కేరళ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్: అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్ రెడ్డిలను జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు ►14రోజుల రిమాండ్ విధింపు, కడప సెంట్రల్ జైలుకు తరలింపు విశాఖపట్నం: నైరుతి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ♦ నేడు తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం తెలంగాణ: ♦ ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్ భేటీ ►వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామి పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం: న్యూఢిల్లీ: ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ♦ 16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని ♦ 17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని ♦ లాక్డౌన్ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ ►దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్ కేసులు ♦ ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్, 8,498 మంది మృతి ♦ దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులు ♦ దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు ♦ దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు ►ఎన్నికలకు ముందు ట్రంప్ మరో దుందుడుకు ఆలోచన ♦ కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్ చేసే యోచన ♦ H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్ చేసే యోచన గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసు ♦ A1 రమేష్, A2 అచ్చెన్నాయుడ్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన ఏసీబీ, 14 రోజుల డిమాండ్ ♦ రమేష్కుమార్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు, అచ్చెన్నాయుడును విజయవాడ జైలుకు తరలించిన అధికారులు అమరావతి: ఈ నెల 16న ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏపీ: గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్ ♦ ఇప్పటివరకు కరోనాతో కోలుకొని 2,599 మంది డిశ్చార్జ్ ♦ ఏపీలో ప్రస్తుతం 1723 కరోనా యాక్టివ్ కేసులు తెలంగాణ: ♦ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్ ♦ రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ -
నేటి ముఖ్యాంశాలు..
►ప్రపంచ వ్యాప్తంగా 75.83 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ♦ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.23 లక్షల మంది మృతి ♦ ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 38.33 లక్షల మంది ►వాయువ్య బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం ♦ ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు ♦ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ♦ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం ►నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడదుల ♦ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ►నేటితో ముగియనున్న విశాఖ దివ్యహత్య కేసు నిందితుల కస్టడీ ►నేడు మోడల్ మున్సిపాలిటీలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: అమరావతి: ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్ఆర్ చేయూత పథకంపై చర్చ ►చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకంపైనా చర్చించనున్న కేబినెట్ ►మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై చర్చించే అవకాశం ►పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్ సవరణ బిల్లులపై చర్చించే అవకాశం ►అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ►కురుపాం ఇంజినీరింగ్ కాలేజీ, 3 నర్సింగ్ కాలేజీలకు ఆమోదం తెలిపే అవకాశం ►వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీ పై నిర్ణయం తీసుకునే అవకాశం తిరుమల: నేటి నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం ►కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు రావొద్దని టీటీడీ విజ్ఞప్తి ►అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్న టీటీడీ ►అనుమాతులుంటే క్వారంటైన్కు పంపనున్న టీటీడీ అధికారులు ►భక్తులకు ర్యాన్డమ్గా కోవిడ్ టెస్టులు ►స్విమ్స్లో కోవిడ్ టెస్టులకు ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు తెలంగాణ: హైదరాబాద్: నేడు తెలంగాణ సీఎల్పీ సమావేశం -
నేటి ముఖ్యాంశాలు..
అంతర్జాతీయం ►ప్రపంచ వ్యాప్తంగా 73.11 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు ♦ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.13 లక్షల మంది మృతి ♦ కరోనా నుంచి కోలుకున్న 35.94 లక్షల మంది ►నేడు అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన ♦ ఉదయం 8 గంటలకు రామజన్మభూమి స్థలంలో కుబేర్ టీలా దగ్గర శంకుస్థాపన ►నేటి నుంచి వందే భారత్ మిషన్ పేజ్-3 ♦ జూలై 1 వరకు కొనసాగనున్న వందే భారత్ మిషన్ ఫేజ్-3 ♦ వందేభారత్ మిషన్ ఫేజ్-3లో 300 విమానాలు నడపనున్న ఎయిరిండియా ♦ 43 దేశాల నుంచి 60 వేల మందిని తరలించనున్న ఎయిరిండియా ►నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ ♦ విచారించనున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ♦ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ స్పోర్ట్స్ ►నేడు ఇంటర్నేషల్ క్రికెట్ కౌన్సిల్ సమావేశం ♦ టీ20 వరల్డ్ కప్నిర్వహణపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ►నేటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు ♦ తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో దర్శన టోకెన్లు జారీ ♦ ప్రతిరోజూ 3 వేల ఉచిత దర్శన టికెట్లు జారీ చేయనున్న టీటీడీ ♦ భక్తులకు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాలని సూచన ►నేడు జగనన్న చేదోడు ♦ నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లుకు రూ.10 వేల చొప్పున సాయం ♦ మొత్తం 2,47,040 మందికి లబ్ధి విశాఖపట్నం: సింహాచలం దేవస్థానంలో నేటి నుంచి భక్తులకు అనుమతి ♦ ప్రయోగాత్మకంగా స్లాట్స్ విధానం విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భక్తులకు అనుమతి ♦ ఉ.6 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ♦ ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి నేటి నుంచి దర్శనం తెలంగాణ ►నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన ♦ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కేటీఆర్ ► తెలంగాణలో బోనాల నిర్వహణపై నేడు తుది నిర్ణయం ♦ ఆషాడ బోనాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం: న్యూఢిల్లీ: నేడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ► దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎం కేజ్రీవాల్ బెంగళూరు: నేడు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్న దేవేగౌడ ► దేవేగౌడ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ మిజోరాం: నేటి నుంచి మిజోరాంలో రెండు వారాలపాటు పూర్తిగా లాక్డౌన్ ► ఈ నెల 22 వరకు లాక్డౌన్ విధించిన మిజోరాం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్: అమరావతి: సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడికి ఏపీ ప్రభుత్వం నేడు శ్రీకారం ► ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని నేడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లి: నేడు సీఎం వైఎస్ జగన్తో సినీపెద్దల భేటీ ► హాజరుకానున్న చిరంజీవి, నాగార్జున, సి కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ తెలంగాణ: హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ► మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
నేటి ముఖ్యాంశాలు..
►నేటి నుంచి లాక్డౌన్ 5.0లో మరిన్ని సడలింపులు ♦ దేశవ్యాప్తంగా తెరచుకోనున్న ఆలయాలు ♦ నేటి నుంచి హోటళ్లు , రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభం ♦ థియేటర్లు, బార్లు, మెట్రోరైళ్లు, స్విమ్మింగ్పూల్స్, జిమ్లపై నిషేదం ♦ పార్కులు, సభలు, సమావేశాలపై నిషేదం ఆంధ్రప్రదేశ్: దేవాలయాల్లో నేటి నుంచి ట్రయల్ రన్ హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ♦ కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో తెరిచేందుకు అనుమతి ♦ గేమింగ్ సెంటర్లు, సినిమా హాళ్లపై కొనసాగనున్న నిషేదం ♦ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి విశాఖపట్నం: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సర్వం సిద్ధం ♦ నేడు, రేపు దేవాలయ సిబ్బంది, స్థానికులతో ట్రయల్రన్ ♦ 10వ తేదీ నుంచి లక్షీనరసింహస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి -
నేటి ముఖ్యాంశాలు..
కరోనా అప్డేట్స్: ♦ ప్రపంచవ్యాప్తంగా 69.64 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ♦ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 4.01లక్షల మృతి ♦ ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 34.04 లక్షల మంది ♦ భారత్లో 2,36,657 కరోనా పాజిటివ్ కేసులు ♦ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలు 6,642 ♦ దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారు 1,14,074 మంది విశాఖ: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేడు రెండో రోజు హైపవర్ కమిటీ విచారణ ♦ జీవీఎంసీ సమావేశ మందిరంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం ♦ మధ్యాహ్నం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో హైపవర్ కమిటీ సమావేశం హైదరాబాద్: నేడు బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష ♦ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంఘం డిమాండ్ -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ ►నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ ►తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ ►రెండో రోజు వీఎంఆర్డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం ►మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ అమరావతి: నేటి నుంచి ఏపీలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ►ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు ►రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీ తెలంగాణ: హైదరాబాద్: నేడు పదో తరగతి పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ ►కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాల వివరాలు ఇవ్వాలన్న కోర్టు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: అమరావతి: వ్యర్థాల నిర్వహణకు ఆన్లైన్ వేదిక ►నేడు ‘ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్ఫామ్’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ►పోస్టర్ను ఆవిష్కరించనున్న సీఎం జగన్ విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై నేడు హైపవర్ కమిటీ విచారణ తెలంగాణ: హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ ►పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదంపై నేడు హైపవర్ కమిటీ విచారణ ►సీసీఎల్ఏ నీరబ్కుమార్ ఛైర్మన్గా పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కరీకల్వలవన్.. జిల్లా కలెక్టర్ వినయ్చంద్, సీపీ ఆర్కేమీనా సభ్యులుగా హైపవర్ కమిటీ ►ఇప్పటికే ప్రమాదంపై హైపవర్ కమిటీకి నివేదికలు అందించిన 5 కమిటీలు ►కేంద్రం నియమించిన కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించనున్న హైపవర్ కమిటీ ►గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు.. ►స్టైరిన్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణులు తాడేపల్లి: వైఎస్సార్ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల ►నేడు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా లబ్ధిదారులకు చెల్లింపు ►నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్ ►క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో ప్రారంభించనున్న సీఎం జగన్ ►2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేలు చొప్పున జమ ►గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది వాహన మిత్ర లబ్ధిదారులు ►ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్లో ఇవ్వాల్సి ఉన్నా.. కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం తెలంగాణ: హైదరాబాద్: నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ ►కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► నేటి నుంచి ఉత్తరాంధ్ర ఏజెన్సీలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని పర్యటన ► ఇవాళ పాడేరు, అనకాపల్లిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని ► ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలం పరిశీలించనున్న ఆళ్లనాని ► ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించనున్న ఆళ్లనాని జాతీయం ► నేడు కేంద్ర కేబినెట్ సమావేశం ► ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం ప్రపంచం ► ప్రపంచవ్యాప్తంగా 64.73 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3.81 లక్షల మంది మృతి ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 29.86 లక్షల మంది -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ►నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న సీఎం జగన్ ►జలశక్తి, గనుల శాఖ మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ►రాష్ట్రానికి చెందిన పలు అంశాలను చర్చించనున్న సీఎం జగన్ తెలంగాణ: ►నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ►ఉదయం 8.30 గంటలకు గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులు ►ప్రగతిభవన్లో జాతీయజెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ ►ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో జాతీయజెండాల ఆవిష్కరణ ►నిరాడంబంరంగా జరగనున్నతెలంగాణ అవతరణ వేడుకలు ►సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి రైతు బాలాజీకి ఆహ్వానం ►రేపు సీఎం కేసీఆర్కు యాపిల్ పండును అందజేయనున్న.. కెరమరి మండలం దనోర గ్రామానికి చెందిన రైతు బాలాజీ ►జెండా ఆవిష్కరణ తర్వాత సీఎం కేసీఆర్ను కలవనున్నబాలాజీ హైదరాబాద్: నేడు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ►ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాజ్భవన్రోడ్, నిరంకారిభవన్ ఖైరతాబాద్..ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి జంక్షన్, నాంపల్లి, ఏఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేత: పోలీసు అధికారులు హైదరాబాద్: నేడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ►గాంధీభవన్లో జెండా ఆవిష్కరించనున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ►ఉదయం రాజ్భవన్లో గోశాలను ప్రారంభించనున్న గవర్నర్ -
నేటి ముఖ్యాంశాలు..
►ప్రపంచ వ్యాప్తంగా 61.50 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు ♦ ఇప్పటి వరకు 3.70 లక్షల మంది మృతి ♦ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న 27.29 లక్షల మంది. ►భారత్లో మొత్తం1,73,763 కరోనా పాజిటివ్ కేసులు ♦ ఇప్పటి వరకు 82,370 మంది డిశ్చార్జ్ 4,971 మంది మృతి ♦ దేశంలో ప్రస్తుతం 86,422 యాక్టివ్ కేసులు ►తెలంగాణలో మొత్తం 2,499 కరోనా పాజిటివ్ కేసులు ♦ ఇప్పటి వరకు మొత్తం 77 కరోనా మరణాలు ♦ యాక్టివ్ కేసులు 1,010 డిశ్చార్జ్ 1,412 ►ఏపీ: గత 24 గంటల్లో 9,504 మందికి పరీక్షలు, 70 పాజిటివ్ ♦ ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 2,092 మంది డిశ్చార్జ్ ♦ ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 792 ►నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ►నేడు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ప్రారంభం తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం జగన్ ►రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు వీటి నుంచి రైతులకు అన్ని వ్యవసాయ సేవలు ►రైతులను స్నేహితులుగా నడిపించనున్న రైతు భరోసా కేంద్రాలు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సర్టిఫై చేసి.. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి విక్రయం ►రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతుభరోసా కేంద్రాలు తెలంగాణ: ►గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులపై ఐసిఎంఆర్ సర్వే ►నేటి నుంచి సర్వే నిర్వహించనున్న ఐసిఎంఆర్ ►హైదరాబాద్లో ఐదు కంటైన్మెంట్ జోన్లలో రెండురోజులపాటు సర్వే ►ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్ర ప్రాంతాల్లో 10 ప్రత్యేక బృందాలతో సర్వే -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ►సీఎం జగన్ నేతృత్వంలో మన పాలన - మీ సూచన కార్యక్రమం ►నేడు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ►ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై కీలకంగా చర్చ ►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష ►104, 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై చర్చ ►గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు ►కంటి వెలుగు ద్వారా అందరికి కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలపై సమీక్ష ►ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు ►వైద్యులు, మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం ►వైద్య, ఆరోగ్యశాఖలో పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం జగన్ తెలంగాణ: ►నేడు కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం ►కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ►ప్రారంభోత్సవానికి హాజరుకానున్న చినజీయర్స్వామి ►కొండపోచమ్మ ఆలయంలో తెల్లవారుజాము నుంచే యాగాలు ►ఉ.9.30కి ఎర్రవెల్లిలో రైతు వేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన ►ఉ.9.40కి మర్కూక్లో రైతు వేదికకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్ ►అనంతరం సుదర్శనహోమం పూర్ణాహుతిలో పాల్గొననున్న కేసీఆర్, చినజీయర్స్వామి ►ఉ.11:30కు మర్కూక్లో పంపుహౌజ్ను ప్రారంభించనున్న కేసీఆర్ -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► ‘మన పాలన - మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విద్యారంగంపై సదస్సు నిర్వహించనున్నారు. విద్యారంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు.. తదితర అంశాలపై ఈ సదుస్సులో చర్చించనున్నారు. తెలంగాణ ► నేడు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి, ఆంక్షల ఎత్తివేత, రాత్రిపూట కర్ఫ్యూపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై స్పష్టతినిచ్చే అవకాశం కనిపిస్తోంది. ► రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 31 నుంచి జూన్ 10 వరకు పొడిగించారు. జాతీయం ► వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ సముద్రం, దానిని అనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్పారు. -
నేటి ముఖ్యాంశాలు..
తాడేపల్లి : ►నేడు రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 జమ ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయం ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం హైదరాబాద్ : ►నేడు కరోనా నియంత్రణ, లాక్డౌన్పై సీఎం కేసీఆర్ సమీక్ష మ.2 గంటలకు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో కేసీఆర్ సమీక్ష తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చ విశాఖ : ►గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో 6 చోట్ల వైద్య శిబిరాలు మరో వారం రోజుల్లో వైఎస్ఆర్ క్లినిక్ పేరిట ప్రత్యేక వైద్యశాల గోపాలపట్నం ఏరియా ఆస్పత్రిలో 10 వెంటిలేటర్లతో వైద్య సదుపాయాలు ప్రతి వ్యక్తికి 5 రకాల పరీక్షలు చేయాలని వైద్య నిపుణుల కమిటీ నిర్ణయం ►నేడు ఐసీఎంఆర్ ప్రతినిధుల సీరం ప్రివిలెన్స్ సర్వే నల్లగొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో.. ర్యాండమ్గా శాంపిల్స్ సేకరించనున్న ఐసీఎంఆర్ ప్రతినిధులు ఢిల్లీ : ►నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నాలుగో దశ లాక్డౌన్ సడలింపులు, కరోనా నియంత్రణపై చర్చ ►దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 78 వేలు ఇప్పటివరకు కరోనాతో 2549 మంది మృతి కరోనాతో కోలుకున్న వారు 26,234మంది ►ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3.03 లక్షల మంది మృతి ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో కోలుకున్న 17.01 లక్షల మంది -
నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్: ► విశాఖ గ్యాస్ లీక్ సంఘటన, సహాయక చర్యలపై.. ► నేడు ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ వీడియోకాన్ఫరెన్స్ ► ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు ► కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి తెరుచుకోనున్న దుకాణాలు ► ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోనున్న దుకాణాలు ► కంటైన్మెంట్ క్లస్టర్లలో ఆంక్షలు యథాతథం తెలంగాణ: ► తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపీకి సన్నాహాలు ► ఇప్పటికే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన 15 మంది ► నేటి నుంచి ఆయిల్ ట్యాంకర్ల లారీ ఓనర్స్ సమ్మె ► ట్రాన్స్పోర్టర్స్ రవాణా చార్జీల్లో 80 శాతం కోత విధించిన హెచ్పిసిఎల్ ► రవాణా కాంట్రాక్టర్ల మూకుమ్మడి సమ్మె ► సూర్యాపేట నుంచి వెళ్లే 500 ఆయిల్ ట్యాంకర్ల నిలిపివేత ► ప్రధానంగా సింగరేణికి సరఫరా నిలిపివేత జాతీయం: ► నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ► కరోనా కట్టడి, లాక్డౌన్పై చర్చించనున్న ప్రధాని మోదీ ► ఐదోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, అందరు సీఎంలకు మాట్లాడే అవకాశం ► నేటితో 48వ రోజుకు చేరిన లాక్డౌన్ ► కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41.77 లక్షలు దాటింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.83 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 14.87 లక్షల మంది కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ : ►నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఆర్థిక సహాయం సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ భరోసా దేశమంతా లాక్డౌన్ పరిస్థితుల్లోనూ వీడని ప్రభుత్వ సంకల్పం లక్షకుపైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం గతేడాది నవంబర్లో మత్స్యకార దినోత్సవం నాడు ఆర్థిక సహాయం ఆ మాటలు నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ : ►తెలంగాణలో మే 29దాకా లాక్డౌన్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య : 1096 కరోనా మరణాల సంఖ్య : 29 జాతీయం : ►దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య : 46,711 కరోనా నుంచి కోలుకున్న వారు : 13,161 కరోనా మరణాల సంఖ్య : 1583 ►ప్రపంచవ్యాప్తంగా 37.23 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.57 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 12.39 లక్షల మంది -
నేటి ముఖ్యాంశాలు
తెలంగాణ : ►నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం కరోనా కట్టడి, లాక్డౌన్ పొడిగింపుపై చర్చ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగింపుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ : ►ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని కార్యాలయాలు మాత్రమే తెరవాలని ఆదేశాలు నేటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు హాజరుకావాలని ఆదేశం భౌతికదూరం పాటిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని ఆదేశం ఏపీ : మహారాష్ట్ర బయల్దేరిన 1200 మంది కూలీలు వలస కూలీల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం జాతీయం : ►ఢిల్లీలో భారీగా మద్యం ధరలు పెంపు ఢిల్లీలో 70శాతం మేర ధరల పెంపు ►దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 42836 కరోనా మరణాలు : 1389 కరోనా నుంచి కోలుకున్నవారు : 1074 ►ప్రపంచవ్యాప్తంగా 36.41 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.51 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 11.92 లక్షల మంది -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ : ►ఏపీలో నేటి నుంచి మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యంకార్డు ఉన్న1,47,24,017 కుటుంబాలకు లబ్ది కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూత ►గుజరాత్ నుంచి బయల్దేరిన ఏపీ మత్స్యకారులు మొత్తం 60 బస్సుల్లో ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు రేపు ఆంధ్రప్రదేశ్కు చేరుకోనున్న మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకున్న 5వేల మంది ఏపీ మత్స్యకారులు విడతల వారీగా ఏపీకి తీసుకొస్తున్న అధికారులు జాతీయం : ►దేశవ్యాప్తంగా మొత్తం 29,435 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 6,868 మంది డిశ్చార్జ్, 934 మంది మృతి ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు ►ఏపీలో మొత్తం 1,259 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 258 మంది డిశ్చార్జ్, 31 మంది మృతి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 970 యాక్టివ్ కేసులు ►తెలంగాణలో మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 374 మంది డిశ్చార్జ్, 25 మంది మృతి తెలంగాణలో ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులు -
నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ : నేడు జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం జగనన్న విద్యా దీవెనను ప్రారంభించనున్న సీఎం జగన్ దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలు చెల్లింపు 12 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న కరోనా వ్యాప్తి తెలంగాణలో 1003కు చేరిన కరోనా కేసుల సంఖ్య కొత్తగా 16 మంది డిశ్చార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 646 మంది జాతీయం : దేశవ్యాప్తంగా 23వేలకు పైగ కేసులు కరోనాతో 886 మరణాలు సోమవారం ఒక్కరోజే కొత్తగా 1463 ప్రపంచవ్యాప్తంగా 30.59 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.11 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 9.19 లక్షల మంది -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. ► ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా, 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 835గా ఉన్నాయి. తెలంగాణ ► నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ► ఉదయం 9:30కి తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ ► తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,001కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా, 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయం: ► నేడు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ► రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ ► లాక్డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించనున్న ప్రధాని ► ఎగ్జిట్ ప్లాన్, దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,917కి చేరింది. ► దేశంలో ప్రస్తుతం 20,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► ఇప్పటివరకు కరోనా సోకి 826 మంది మృతి చెందారు. ► కరోనా నుంచి 5914 మంది కోలుకున్నారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29.93 లక్షలకు చేరింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 2.06 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 8.77 లక్షల మంది కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ : ► నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. వీడియో కాన్ఫరెస్స్ ద్వారా డ్వాక్రా మహిళలతో మాట్లాడనున్నారు. ఈ పథకం ద్వారా 8.78 లక్షల మహిళా స్వయంసహాయక సంఘాల్లో 93 లక్షలమంది సభ్యులకు లబ్ధి చేకూరనుంది. ► ఏపీలో మొత్తం 893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 141 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ : ► నేడు అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పంపులు ఆన్ చేసి గోదావరి జలాలను వదలనున్నారు. ► తెలంగాణలో మొత్తం 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 262 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయం : ► భారత్ కరోనా కేసుల సంఖ్య 21,393కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,257 మంది డిశ్చార్జ్ అయ్యారు. 681 మంది మృతిచెందారు. ప్రపంచం : ► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27.14 లక్షలు దాటింది. ఇప్పటివరకు కరోనాతో 1.90 లక్షల మంది మృతి. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813 చేరింది. ► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు. ► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 669 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► రానున్న మూడు రోజులపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటు వర్ష సూచన. తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు. ► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయం: ► దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కి చేరింది. ► దేశవ్యాప్తంగా కరోనాతో 652 మంది మృతి చెందారు. ► దేశంలో ప్రస్తుతం 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 3,960 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 26 లక్షలు దాటిన కరోనా కేసులు ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.84 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 7.17 లక్షల మంది కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 757కి చేరింది. ►చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకొని మొత్తం 96మంది డిశ్చార్జి అయ్యారు. ► వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. ►రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది. ► నేటి నుంచి రేడియోలో టెన్త్ పాఠాలు ప్ర్రారంభం ► నేడు వైద్యుల ‘వెలుగు హెచ్చరిక’ కార్యక్రమం జరగనుంది. ► నేటి నుంచి రైతుబజార్లలో కిలో రూ.20 చొప్పున బత్తాయి విక్రయాలు తెలంగాణ: ► తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 928కి చేరింది. ► ప్రస్తుతం కరోనా బారినపడి 711 మంది చికిత్సపొందుతున్నారు. ► రాష్ట్రంలో ఇప్పటివరకకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 23 మంది మృతిచెందారు. ► నేడు సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో తెలంగాణ సీఎస్, డీజీపీ పర్యటన జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18, 985కి చేరింది. ► ఇప్పటివరకు దేశంలో 15,122 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ► దేశవ్యాప్తంగా 603 మంది మృతి చెందారు. ► ఇప్పటివరకు 3,259 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,36,654కి చేరింది. ► ఇప్పటి వరకు వైరస్ నుంచి 6,77,042 కోలుకున్నారు. ► కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 1,75,759 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 647కి చేరింది. ► కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ఏపీలో ప్రస్తుతం 565 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణ ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది మృతి చెందారు. ► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 651 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ► ‘కరోనా’ చికిత్సకు కొత్త ఆస్పత్రి ► తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. ► నేడు గచ్చిబౌలి స్టోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభం జాతీయం: ► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,116 కి చేరింది. ► దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 519 మంది మృతి చెందారు. ► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► దేశంలో ప్రస్తుతం 13,295 కేసులుగ యాక్టివ్గా ఉన్నాయి. ► నేటి నుంచి పని చేయనున్న లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాలకు విస్తరించింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.64 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా 6.24 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కి చేరింది. ► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 16 మంది మృతి చెందారు. ► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 545 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► నేడు బెజవాడలో మాంసం దుకాణాలు బంద్ తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809 చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి ► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ ఆయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయం: ► దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378 నమోదైంది. ► దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 480 మంది మృతి చెందారు. ► దేశవ్యాప్తంగా 1,992 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అంతర్జాతీయం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23.08 లక్షలు దాటింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1.58 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి 5.90 లక్షల మంది కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది. ► ఇప్పటివరకు 35 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ►కరోనా బారినపడి ఇప్పటివరకు 14 మంది మరణించారు. ► ఆసుపత్రుల్లో 528 మంది చికిత్స పొందుతున్నారు. ► నేటి నుంచి గర్భిణులకు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు ► స్లాట్ల వారీగా గర్భిణులకు, చిన్నారులకు టీకాలు వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ► పొదుపు సంఘాల మహిళలచేత.. కరోనా మాస్క్ల తయారీ ► నేటి నుంచి మాస్క్ల తయారీ ప్రారంభం కానుంది ► 9 రోజుల్లో 16 కోట్ల మాస్క్ల తయారీకి కార్యచరణ ► వైఎస్సార్ బీమా కింద నేటి నుంచి సెర్ప్ చెల్లింపులు తెలంగాణ: ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కి చేరింది. ► ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. ► కరోనా నుంచి కోలుకొని 186 మంది ఇంటికి వెళ్లారు. జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ► ఇప్పటివరకు మొత్తం 452మంది వైరస్తో మృతి చెందారు. ► దేశవ్యాప్తంగా 1,766 మంది కోలుకున్నారు. ► దేశంలో 11,616 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అంతర్జాతీయం: ► ప్రపంచ వ్యాప్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,18,758కి చేరింది. ► ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,51,966 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ : ► ఏపీలో 534కు చేరిన కరోనా కేసులు. ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20కి చేరింది. ► లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారిద్ర్యరేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాలకు ఆర్థిక సాయం నిమిత్తం ప్రభుత్వం మరో రూ. 43.28 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ : ► తెలంగాణలో 700కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ కాగా, 18 మంది మృతిచెందారు. జాతీయం : ► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరింది. ► ఇప్పటివరకు 1,515 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. 420 మంది కరోనాతో మృతిచెందారు. ► నేడు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడనున్నారు. ప్రపంచం : ► ప్రపంచ వ్యాప్తంగా 21.82 లక్షలు దాటిన కరోనా కేసులు ► ఇప్పటివరకు కరోనా నుంచి 5.47 లక్షల మంది కోలుకున్నారు. 1.45 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ► కరోనా వ్యాప్తి దృష్ట్యా బ్రిటన్లో మరో 3 వారాలు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం ► న్యూయార్క్లో మే 15 వరకు లాక్డౌన్ పొడిగింపు ► దక్షిణ కొరియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో మూన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీల కూటమికి 180 సీట్లు వస్తే, ప్రతిపక్ష కన్జర్వేటివ్ యునైటెడ్ కూటమి 103 స్థానాలు దక్కించుకుంది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ, లాక్డౌన్లో పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం ► లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు, రాష్ట్ర వ్యాప్తంగా 1,47,24,017 కుటుంబాలకు లబ్ధి ► ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరుకున్న సరుకులు, 14,315 రేషన్ షాపుల్లో అదనంగా కౌంటర్లు ఏర్పాటు ► నేటి నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు విధించినట్లు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ► రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 525కు చేరింది. ► ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జి అయ్యారు. ► కరోనా వైరస్తో ఇప్పటి వరకు 491 మంది చికిత్స పొందుతున్నారు. ► ఇప్పటివరకు కరోనాతో 14 మంది మృతి చెందారు. తెలంగాణ: ► కువైట్ అత్యవసర క్షమాభిక్ష ► కరోనా వ్యాప్తి నేపథ్యంలో వలసదారుల భారం తగ్గింకునేందుకే.. ► నేటి నుంచి 20 వరకు భారత కార్మికుల దరఖాస్తుల పరిశీలన ► రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 650కి చేరింది. ►ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. ► ఇప్పటివవరకు కరోనా నుంచి 118 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. జాతీయం: ► భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,370కు చేరింది. ► ఇప్పటివరకు 1508 మంది డిశ్చార్జ్ కాగా, 422 మంది మృతి చెందారు. ► ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 10,440గా ఉన్నాయి. అంతర్జాతీయం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు చేరింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1.34 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచ వ్యాప్తంగా 5.09 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది. ► రెండో విడతలో ఉచితంగా 5 కేజీల బియ్యం, కేజీ శనగలు ► 14వేల రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు ► కూపన్లపై ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్కు రావాలని సూచన ► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 483కి చేరింది ► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 9 మంది మృతి చెందారు. ► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణ ► తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి చెందారు. ► తెలంగాణలో మొత్తం 110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ప్రస్తుతం తెలంగాణలో 516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయం: ► నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ► లాక్డౌన్ మే 3 వరకు పొడిగింపు ► ఏప్రిల్ 20 వరకు కఠినమైన లాక్డౌన్ ► ఏప్రిల్ 20 తర్వాత షరతులతో సడలింపు ► సడలింపుపై నేడు కొత్త నిబంధనలు ► దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరింది. ► ఇప్పటివరకు దేశంలో కరోనాతో 339 మంది మృతి చెందారు. ► ఇప్పటి వరకు కరోనా నుంచి 1036 మంది కోలుకున్నారు అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 19.97 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.26లక్షల మంది మృతి చెందారు. ► ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.78 లక్షల మంది కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కి చేరింది. ► ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురు మరణించారు. ► కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 420గా ఉన్నాయి. ► నేటి నుంచి నూజివీడు పట్టణంలోని రెడ్జోన్ ప్రాంతంలో ఉన్నవారికి కరోనా వైరస్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు సబ్కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ తెలిపారు. గుంటూరు ► నేటి నుంచి సరి-బేసి విధానంలో లాక్డౌన్ ► సరిసంఖ్య తేదీల్లోనే నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అనుమతి చిత్తూరు ► నేటి నుంచి రేషన్ కూపన్ల పంపిణీ కార్యక్రమం ► 16వ తేదీ నుంచి రేషన్ పంపిణీ ► చిత్తూరు జిల్లాలో ఏడు ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటన ► నిత్యావసర వస్తువులను ఇళ్లకే పంపుతున్న అధికారులు తెలంగాణ: ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. ► తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. ► మొత్తం 472 యాక్టివ్ కేసులు, 103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► నేడు బ్యాంకు ఖాతాల్లో రూ. 1,500 ► సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 74 లక్షల పేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,500 జమ కానున్నాయని కేటీఆర్ వెల్లడించారు. జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ► దేశంలో కరోనాతో ఇప్పటివరకు 358 మంది మృతి చెందారు. ► కరోనా నుంచి 1,193 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ► నేడు లాక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ► ఉదయం 10 గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ► నేటితో 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. ► రెండో దశ లాక్డౌన్లో కీలక మార్పులు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19.23 లక్షలకు చేరింది. ► ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.19 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.43 లక్షల మంది కోలుకున్నారు. ► అమెరికాలో 5,86,377 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో 23,610 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. ► ఏపీలో ప్రస్తుతం 401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► ఇప్పటి వరకు 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ► కరోనా వైరస్తో ఏడుగురు మృతి చెందారు. ► పల్లెల్లో పంటల కొనుగోళ్లు ► గ్రామస్థాయిలో 786 కేంద్రాలు ఏర్పాటు ► నేటి నుంచి జొన్న, మొక్కజొన్న , శనగలు, కంది, పసుపు కొనుగోలు ► నేటి నుంచి కృష్ణా జిల్లాలో రోజుకు 800 నుంచి 1000 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. ► నేడు ఇటలీలోని తెలుగు విద్యార్థులు విశాఖ చేరుకొనున్నారు. తెలంగాణ ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది. ► తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. ► కరోనా నుంచి కోలుకుని 103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,211గా నమోదైంది. ► దేశంలో కరోనాతో ఇప్పటివరకు 331 మంది మృతి చెందారు. ► మహారాష్ట్రలో 1,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 149 మంది మృతి చెందారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18.52 లక్షలకు చేరింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.14 లక్షల మంది మృతి చెందారు. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.23 లక్షల మంది కోలుకున్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. ► ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 388 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ► ఇప్పటి వరకు వైరస్ నుంచి 11 మంది కోలుకున్నారు. తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 503గా నమోదైంది. ► తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 393గా ఉన్నాయి. ► తెలంగాణలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా, 90 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయం: ► భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,529గా నమోదైంది. ► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 242 మంది మృతి చెందారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17.76 లక్షలకు చేరింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. ► ఇప్పటివరకు కరోనా నుంచి 4.02 లక్షల మంది కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.31 లక్షలగా నమోదైంది. ► అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 20,555గా చేరింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరింది. ► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో ఆరుగురు మృతి చెందారు. ► కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 365 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారు. ► కరోనా నుంచి 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ► తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ► నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం ► సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ► కరోనా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, లాక్డౌన్పై చర్చ జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,412గా నమోదయ్యాయి. ► ఇప్పటివరకు దేశంలో కరోనాతో 199 మంది మృతి చెందారు. ► కరోనా నుంచి 503 మంది బాధితులు కోలుకున్నారు. ► నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ► ఉదయం 11 గంటలకు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ► లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ► అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ అంతర్జాతీయం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16.97 లక్షలు దాటింది. ► 209 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. ► ఇప్పటివరకు కరోనా నుంచి 3.76 లక్షల మంది కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 18,699 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది. ► ఇప్పటివరకు ఏపీలో కరోనాతో కోలుకుని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► నేడు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు.. వడగళ్లు పడే అవకాశం తెలంగాణ: ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ► ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు. ► నేడు 60 మంది బాధితులు డిశ్చార్జ్ కాబోతున్నారు. జాతీయం: ► భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కు చేరింది. ► ఇప్పటివరకు 635 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ► ప్రస్తుతం 5,863 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అంతర్జాతీయం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. ► 209 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 96వేలకు చేరింది. ► ఇప్పటివరకు కరోనా నుంచి 3.55 లక్షల మంది కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.68 లక్షలు దాటింది. ► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 16,663 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరింది. ► ఇప్పటివరకు 9 మంది కోలుకున్నారు. ► విశాఖలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ: ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ► ఇప్పటివరకు 11 మంది కరోనా బాధితులు మృతి చెందగా, పూర్తిగా కోలుకొని 45 డిశ్చార్జి అయ్యారు. ► నేడు ఇళ్లలో ఉండి క్వారంటైన్ పూర్తయన 25,000 మందికి విముక్తి ► పోలీసుల ఆరోగ్య భరోసాకు కాల్ సెంటర్ ► నేటి నుంచి డీజీపీ కార్యాలయంలో అందుబాటులోకి రానున్నది. జాతీయం: ► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,908గా నమోదైంది. ► దేశవ్యాప్తంగా కరోనాతో 183 మంది మృతి చెందారు. ► దేశవ్యాప్తంగా 507 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,91,785గా నమోదైంది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 87,458కు చేరింది. ► అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 4,18,410గా నమోదైంది. ► ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 14,240కు చేరింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 314కి చేరుకుంది. ► ఇప్పటివరకు నలుగురు కరోనాతో మృతి చెందగా, ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ► పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు ► నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధన కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ: ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరింది. ► ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 11 మంది మృతి చెందారు. జాతీయం: ► నేడు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ► ఉదయం11గంటలకు రాజకీయ పక్షాల నేతలతో మాట్లాడనున్న ప్రధాని ► వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభాపక్షనేత మిథున్రెడ్డి పాల్గొననున్నారు. ► కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చ ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,311కి చేరింది. ► దేశంలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా, 468 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంతర్జాతీయం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 81వేలకు చేరింది. ► ఇప్పటి వరకు కరోనా నుంచి 3 లక్షల మందియ కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.95 లక్షలు దాటింది. ► అమెరికాలో ఇప్పటివరకు 12,813 మంది కరోనాతో మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది. ► రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. ► గుజరాత్లో చిక్కుకున్న ఏపీ జాలర్ల సంక్షేమానికి చర్యలు ► నేడు వేరావల్కు వెళ్లనున్న ప్రత్యేక బృందం ► నేటి నుంచి పసుపు కొనుగోళ్లు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ: ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 334కు చేరింది. ► ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ► తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. జాతీయం: ► దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,067గా నమోదైంది. ► ఇప్పటి వరకు కరోనా నుంచి 291 మంది బాధితులు కోలుకున్నారు ప్రపంచం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 74వేలకు చేరింది. ► ఇప్పటివరకు 2,78,330 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.60 లక్షలు దాటింది. ► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 10,859 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. ► అత్యధికంగా కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. ► నేడు అర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనంతపురం జిల్లా పర్యటించనున్నారు. ► నేడు గుంటూరు నగరంలో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తున్నట్టు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ: ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 334కు చేరింది. ► ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ► తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. జాతీయం: ► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,289 కి చేరింది. ► ఇప్పటివరకు దేశంలో 118 మంది మృతి చెందగా, 328 మంది డిశ్చార్జ్ అయ్యారు. ► మహారాష్ట్రలో 748 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. ► తమిళనాడులో 571 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ► ఢిల్లీలో 503 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12.71 లక్షలు దాటింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 69 వేలు దాటింది. ► ఇప్పటివరకు 2.61 లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.36 లక్షలు దాటింది ► అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 9,602 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ►ఇప్పటి వరకు ఏపీలో ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. ► ప్రధాని మోదీ పిలుపునకు మద్దతుగా.. నేటి రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని.. సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ: ► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కు చేరింది. ► తెలంగాణలో కరోనాతో 11 మంది మృతి చెందారు. ► ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 220 మంది ► ఇప్పటి వరకు తెలంగాణలో 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3082కు చేరింది. ► దేశ వ్యాప్తంగా కరోనాతో 90 మంది మృతి చెందారు. ► కరోనాపై పోరాటానికి ప్రధాని మోదీ పిలుపు ► నేటి రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ► దీపాలు వెలిగించి కరోనా చీకట్లను తొలగించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రపంచం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు దాటింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 64,675 మంది మృతి చెందారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. ► అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 8,452కు చేరింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ► ఇంటింటికి గ్రామవాలంటీర్ల ద్వారా అందించనున్న ప్రభుత్వం ► పేదలకు తోడుగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం ► కోటి 28లక్షల 51వేల 482 కుటుంబాలకు ఆర్థిక సహాయం ► పేదలకు ఆర్థిక సహాయం చేసేందుకు రూ.1300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి చేరింది. ► పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. ► కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. తెలంగాణ: తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 299 నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. జాతీయం: ► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి చేరింది. ► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు. ► దేశవ్యాప్తంగా కరోనా వైరస్తో 192 మంది బాధితులు కోలుకున్నారు. ► మహారాష్ట్రలో 490 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 26 మంది మృతి చెందారు. ► తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య 411 నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ► ఢిల్లీలో 386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ప్రపంచం: ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 59 వేలు దాటింది. ► ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11లక్షల చేరింది. ► ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 28వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,965కి చేరింది. ► అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 7,391కు చేరింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ : ► ఏపీలో 149కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ : ► తెలంగాణలో 154కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జాతీయం : ► దేశవ్యాప్తంగా 2,069కి చేరిన కరోనా బాధితుల సంఖ్య ► కరోనా బారిన పడి 53 మంది మృతి ► దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ప్రపంచం : ►10 లక్షలకు చేరువలో కరోనా కేసులు ► 50వేలకు పైగా కరోనా మరణాలు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. తెలంగాణ: ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 127కి చేరింది. ► తెలంగాణలో కరోనాతో 9 మంది మృతి చెందారు. ► నేడు భద్రాద్రిలో ఏకాంతంగా శ్రీసీతారాముల కల్యాణం ► కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ ► ప్రత్యక్షప్రసారం ద్వారా శ్రీసీతారాముల కల్యాణం వీక్షించే అవకాశం జాతీయం: ► నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ► సీఎంలతో రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ ► కరోనా నియత్రణ, లాక్డౌన్ అమలుపై సీఎంలతో చర్చించనున్న మోదీ ►దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,998కి చేరింది. ► దేశంలో ఇప్పటివరకు 58 మంది మృతి చెందారు. ► 132మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచం: ► ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ► ప్రపంచవ్యాప్తంగా 47 వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య ► 203 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ► ప్రపంచ వ్యాప్తంగా కోలుకున్న 1.94 లక్షల మంది -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► ఏపీలో నేటి నుంచి పెన్షన్లు పంపిణీ ప్రారంభం ► ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్న వాలంటీర్లు ► కరోనా నివారణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్, వేలిముద్రలు, సంతకాలు లేకుండా పెన్షన్లు ఇవ్వనున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 97కి చేరింది. ఇప్పటివరకు 14 మంది డిశ్చార్జి కాగా, ఆరుగురు మరణించారు. జాతీయం ► దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,590కి చేరింది. ► దేశంలో కరోనా మరణాల సంఖ్య 45కి చేరింది. ► దేశంలో ఇప్పటివరకు 150 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. బిజినెస్ ► నేడు ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం అమల్లోకి రానుంది. ► ఆంధ్రా బ్యాంకు సహా ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. అంతర్జాతీయం ► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 56 వేలకు చేరింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,089కి చేరింది. ► ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ నుంచి 1,77,039 మంది కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,87,321కి చేరింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. ► మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ ► సామాజిక దూరం పాటిస్తూ ఉచిత రేషన్ తీసుకుంటున్న ప్రజలు ► రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా వాలంటీర్ల చర్యలు ► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ తెలంగాణ ► తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరింది. ► నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ ► కరోనా ప్రొటెక్షన్ కిట్లు ఇవ్వడం లేదని నిరసన చేయనున్నట్లు ప్రకటించారు. ► నేటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ► సీసీఎంబీలో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జాతీయం ► దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1347 మందికి చేరింది. ► దేశంలో కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది. ► దేశంలో ఇప్పటివరకు కోలుకొని137 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంతర్జాతీయం ► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7.84 లక్షలు దాటింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల సంఖ్య 37,778కి చేరింది. ► ప్రపంచవ్యాప్తంగా 1,65,035 మంది కోలుకున్నారు. ► అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 1,63,287కు చేరింది. ► అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3 వేలు దాటింది. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ► లాక్ డౌన్ అమలు, నిత్యావసర సరుకుల అందుబాటు, రేషన్ సరఫరా వంటి కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం ► కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ► అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగనుంది. ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. ► ఇప్పటివరకు ఏపీలో ఇద్దరు కరోనా పాజిటివ్ కేసులు నెగిటివ్గా తేలింది. ► విశాఖలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా నెగిటివ్ వచ్చింది. ► ఇప్పటివరకు 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ► 495 మందికి నెగిటివ్, పెండింగ్లో మరో 100 కేసుల ఫలితాలు రావాల్సి ఉంది. ► నేడు రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ ► సామాజిక దూరం పాటిస్తూ ఉచిత రేషన్ తీసుకుంటున్న ప్రజలు ► 3 విడతల్లో ఒక యూనిట్కు 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు పంపిణీ ► ఉదయం 6 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ తెలంగాణ: ► నేడు రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ► ఉదయం 11.30 గంటలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి చెందిన ఆరుగురు ప్రతినిధులతో కనీస మద్దతు ధరపై సీఎం చర్చించనున్నారు. జాతీయం: ► భారత్లో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ► దేశంలో ఇప్పటివరకు 1024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► ఇప్పటివరకు భారత్లో కరోనాతో 27 మంది మృతి చెందారు. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 34 వేలకు చేరింది. ► ప్రపంచ వ్యాప్తంగా 7.21 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు ► ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,51,004 మందికి చేరింది. ► కరోనా బాధితుల సంఖ్య అమెరికాలో 1,41,812కు చేరింది. ► ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య ► ఆదివారం కరోనాతో ఇటలీలో 756, స్పెయిన్లో 821 మంది మృతి చెందారు. ► చైనాలో 3300, ఇరాన్లో 2,640, ఫ్రాన్స్లో 2606.. అమెరికాలో 2,475, ఇంగ్లండ్లో 1,228 మంది మృతి చెందారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు విపత్తులో నిరుపేద కుటుంబాలకు రేషన్తో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం ► ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చేయనుంది. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏప్రిల్ ఒకటినే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. ► ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం. తెలంగాణ: ► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. ► శనివారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్: ► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. ► శనివారం ఒక్కరోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జాతీయం: ► భారత్లో కరోనా కేసుల సంఖ్య 933కి చేరింది. ► దేశంలో కరోనా మరణాల సంఖ్య 21కి చేరింది. అంతర్జాతీయ: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 31 వేలకు చేరింది. ► ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,62,674 చేరింది. ► అమెరికాలో శనివారం ఒక్క రోజే 19,187 కరోనా కేసులు నమోదయ్యాయి. ► అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,23,313 చేరింది. -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం: ► నేటి నుంచి దూరదర్శన్లో ప్రసారం కానున్న ‘రామాయణ్’ ధారావాహిక ► కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ► భారత్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ► భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది. ► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు. ► కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు ► కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు ► తెలంగాణలో 59, గుజరాత్లో 43, రాజస్థాన్లో 41 కేసులు ► యూపీలో 41, తమిళనాడులో 35, ఢిల్లీలో 36 కేసులు నమోదు అయ్యాయి. అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 27,250కి చేరిన కరోనా మృతుల సంఖ్య ► 5.94 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య ► కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,32,622 మంది ► అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు ► 1600 దాటిన కరోనా మరణాల సంఖ్య ► ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ►ఇటలీలో 86,498 కరోనా కేసులు , 9,134 మంది మృతి -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి: నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ►సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ప్రత్యేక కేబినెట్ సమావేశం ►కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్న కేబినెట్ ►లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం ►బడ్జెట్పై ఆర్డినెన్స్ను ఆమోదించనున్న కేబినెట్ తూర్పుగోదావరి: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రైతు బజార్లు ►జాయింట్ కలెక్టర్లకు మొబైల్ రైతుబజార్ల అనుమతులు మంజూరు చేసే అధికారం ►ప్రతిరోజు కూరగాయల ధరలను ప్రకటించనున్న జాయింట్ కలెక్టర్లు తెలంగాణ: హైదరాబాద్: తెలంగాణలో 45కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు ►సికింద్రాబాద్ బౌద్దనగర్లో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా నిర్ధారణ ►తెలంగాణలో నేటి నుంచి 12 కిలోల రేషన్ బియ్యం పంపిణీ ►87 లక్షల 59వేల రేషన్కార్డు లబ్ధిదారులకు అందించనున్న ప్రభుత్వం ►జనాలు గుమిగూడకుండా ఉదయం, సాయంత్రం బియ్యం పంపిణీ అంతర్జాతీయం ►ప్రపంచవ్యాప్తంగా 5.29 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ►కరోనాతో ఇప్పటివరకు 23,976 మంది మృతి ►ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న 1,23,380 మంది కరోనా రోగులు ఇటలీ: ఇటలీలో 80,589 కేసులు, 8,215 మంది మృతి ►స్పెయిన్లో 57,786 కేసులు, 4,365 మంది మృతి ►చైనాలో తగ్గిన కరోనా మృతుల సంఖ్య ►చైనాలో 81,285 కరోనా పాజిటివ్ కేసులు, 3,287 మృతి అమెరికా: అమెరికాలో విజృంభిస్తోన్న కరోనా ►అమెరికాలో 1,209కు చేరిన కరోనా మృతులు ►అమెరికాలో 83,672 కరోనా పాజిటివ్ కేసులు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: ► నేడు కూడా నిత్యావసరాల సరఫరా కొనసాగుతుందని ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ► సోమ, మంగళవారాల్లో జరిగినట్టుగానే నిత్యావసరాల సరఫరా ► జనసంద్రతను తగ్గించేందుకు పలు చోట్ల రైతు బజార్లు ఏర్పాటు ► ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రైతు బజార్ ఏర్పాటు ► ఉ.6 గంటల నుంచి 9 గంటల వరకు వినియోగదారులకు అనుమతి ► నేటి నుంచి హైకోర్టుకు సెలవులు, కరోనా నివారణపై ముందస్తు చర్యల్లో భాగంగా హైకోర్టుకు సెలవులుఈనెల 27, 31 తేదీల్లో అత్యవసర పిటిషన్లను విచారించనున్న హైకోర్టు తెలంగాణ: ► తెలంగాణలో 39కి చేరిన కరోనా కేసులు ► కరోనా విస్తరించిన జిల్లాలను జోన్లుగా విభజన ► గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో ప్రత్యేక చర్యలు ► ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఉండటంతో 3 జిల్లాలపై ప్రత్యేక దృష్టి జాతీయం: ► నిన్న అర్ధరాత్రి( మంగళవారం) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన లాక్డౌన్. ► రాబోయే 21 రోజులు దేశమంతా లాక్డౌన్ అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 18,810కి చేరిన కరోనా మృతుల సంఖ్య, 4.21 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య, కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 1,08,388 మంది ► ఇటలీలో 7వేలు, స్పెయిన్లో 3వేలకు చేరిన మృతులు ► అమెరికాలో 700కు చేరిన కరోనా మృతుల సంఖ్య -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ: ► నేటి నుంచి గాంధీ, ఫీవర్, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ ► నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం ► ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో ఇంటింటి సర్వే ఆంధ్రప్రదేశ్: ► ఆంధ్రప్రదేశ్కు వచ్చే అన్ని సరిహద్దులను మూసివేత ► నేటి నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతించమని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జాతీయం: ► కరోనా నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్: నేటి ఇంటర్మీడియెట్ పరీక్ష వాయిదా నేటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాలు మూసివేత తెలంగాణ: ► తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై లాక్డౌన్ ఎఫెక్ట్ ► నేడు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు ► నేటి నుంచి జరగాల్సిన పేపర్ వాల్యూయేషన్ కూడా వాయిదా ► మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ ► సింగరేణిలో లాక్డౌన్ ప్రభావం కనిపించడం లేదు ► సింగరేణిలో మాత్రం కొనసాగుతున్న విధులు ► నిన్న సెలవు రోజు కావడంతో జనతా కర్ఫ్యూ పాటించిన సింగరేణి ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి.. బెల్లంపల్లి రీజియన్లలో భూగర్భగనులు.. ► ఓపెన్కాస్ట్లలో కొనసాగుతున్న ఉత్పత్తి ► సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో.. ► విధులకు హాజరైన ఉదయం షిష్ట్ కార్మికులు జాతీయం నేడు పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఫైనాన్స్ బిల్లు ఆమోదించిన తర్వాత వాయిదా పడే అవకాశం నేటి నుంచి సుప్రీంకోర్టు రిజస్ట్రీ కార్యాలయాలు మూసివేత బిజినెస్ నేడు యాథాతథంగా పనిచేయనున్న సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అంతర్జాతీయం: ► ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ► 170 దేశాలకు వ్యాపించిన కోవిడ్ ► ఇటలీలో 651 మంది మృతి -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం ►నేడు జనతా కర్ఫ్యూ ►దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ►కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద బంద్ ►అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ ►ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధానమంత్రి ►నేడు తెల్లవారుజామున నుంచి 29వరకు అంతర్జాతీయ విమానాల నిలిపివేత ►విదేశాల నుంచి టేకాఫ్ తీసుకునే విమానాలకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ల్యాండింగ్ ఉండదని డీజీసీఏ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ►నేడు రాష్ట్రవ్యాప్తంగా 'డ్రై డే' అమలు ►జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 'డ్రై డే' అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ►నేటి నుంచి 31వరకు వాణిజ్య సముదాయాలు బంద్ తెలంగాణ ►జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణలో ఆదివారం ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపు ►నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు ►నేడు హెచ్బీసీ బైక్ స్టేషన్ మూసివేత రాయదుర్గం: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో నేడు హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ బైక్ స్టేషన్లను మూసివేస్తున్నట్లు హెచ్బీసీ మేనేజర్ శ్రావణ్ తెలిపారు. బైక్ స్టేషన్లు ఆదివారాల్లో రైడర్లకు అందుబాటులో ఉండేవనీ, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్బీసీ పాలకమండలి ఆదేశాలపై గచ్చిబౌలి, నెక్లెస్రోడ్డులోని బైక్ స్టేషన్లను ఆదివారం మూసివేస్తున్నామన్నారు. రేపటి (సోమవారం) నుంచి యథాప్రకారం బైక్స్టేషన్లు అందుబాటులో ఉంటాయనీ, వినియోగదారులు గమనించాలన్నారు. ►‘సండే ఈవినింగ్ టాక్’ రద్దు రాయదుర్గం: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు శనివారం తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సండే ఈవినింగ్ టాక్ను నిర్వహించడం గత కొన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా చిన్నారుల కోసం ఆదివారం సాయంత్రం నిర్వహించే బాలబృందావనం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ►‘తెలుగు’ వేడుకలు రద్దు సాక్షి, సిటీబ్యూరో: జూబ్లిహిల్స్లోని స్పైస్ అవెన్యూ రెస్టారెంట్ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే తెలుగోత్సవం వేడుకలను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అయితే కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం వేడుకలను రద్దు చేస్తున్నామని, కోవిడ్–19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ►మలక్పేటగంజ్ బంద్ చాదర్ఘాట్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మలక్పేట హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు మార్కెట్ చైర్మన్ సీహెచ్.రాధ శనివారం ప్రకటించారు. మార్కెట్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి 25 వరకు ఉల్లిగడ్డల మార్కెట్ను బంద్ చేయడం జరుగుతుందని, అదే విధంగా మార్కెట్ లావాదేవీలు ఏప్రిల్ 2 వరకు నిలిపివేయబడుతాయన్నారు. మిర్చి,చింతపండు కార్యకలాపాలు కూడా నిలిచిపోతాయని తెలి పారు. రైతులు,వ్యాపారులు ఇందుకు సహకరించాలనికోరారు. ఆన్లైన్ద్వారా మాత్రమే డబ్బు చెల్లించాలని సూచించారు. మార్కెట్కు వచ్చే ప్రతి ఒక్కరూ శానిటైజేషన్ లిక్విడ్ వాడడం, మాస్కులు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి షాప్లో శానిటైజేషన్ లిక్విడ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. ►ఇంటి యజమానుల సమావేశం వాయిదా నల్లకుంట : జనతా కర్యూ్ఫ నేపథ్యంలో ఆదివారం నిర్వహించాల్సిన నల్లకుంట డివిజన్ రత్నానగర్ బస్తీ ఇంటి యజమానుల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు రత్నానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని నివారించేందుకు నగరంలో సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేయడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రతినిధులు తెలిపారు. బస్తీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.ఈశ్వర్, ఉపాధ్యక్షుడు బి.రాము యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎంబీ. కిశోర్ కుమార్, సంయుక్త కార్యదర్శి టి. వీరయ్య గౌడ్, కోశాధికారి ఎం.సతీష్ చంద్ర గౌడ్ మాట్లాడారు. కోవిడ్ వైరస్ అదుపులోకి వస్తే సర్వసభ్య సమావేశం తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. ఈ అసౌకర్యాన్ని బస్తీ వాసులు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బస్తీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మహ్మద్ జహీర్ పాష, ఆర్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ►కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు జాగ్రత్తలు పాటించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ►కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు తెలంగాణ ►కరీంనగర్లో నేటి సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా ►కరోనాపై ఇంటింటి సర్వే, స్క్రీనింగ్ టెస్టులు నడుస్తున్న నేపథ్యంలో.. ►ముందస్తు చర్యలకు అంతరాయం కలగకుండా సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా ►నేటి నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోళ్లు బంద్ ►తెలంగాణలో నేడు జరగాల్సిన పదో తరగతి పరీక్ష యథాయథం ►హైకోర్టు ఆదేశాల మేరకు మిగతా పరీక్షలను రీషెడ్యూల్ చేయనున్న ప్రభుత్వం జాతీయం ►మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా భాగ్యనగరంలో నేడు : ►వరల్డ్ పోయెట్రీ డే బై రవిశంకర్ మెహత వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►ఉగాది స్పెషల్ కారి్నవాల్ వేదిక: అపర్ణ సరోవర్ గ్రాండ్, నల్లగండ్ల , శేరిలింగంపల్లి సమయం: ఉదయం 10 గంటలకు ►ఆక్విలా 2020 : టెక్నో కల్చరల్ ఫెస్ట్ వేదిక: ఎస్టీ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్, మేడ్చల్ సమయం: ఉదయం 9 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్స్పేస్, సికింద్రాబాద్ ►స్పానిష్ క్లాసెస్ సమయం: ఉదయం 9 గంటలకు ►వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10:30 గంటలకు డ్రాయింగ్ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►వీకెండ్ యోగా సమయం: ఉదయం 9 గంటలకు ►ఆంథోలజీ : బుక్ లాంచ్ వేదిక: లమాకాన్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►చాక్లెట్ బేకింగ్ ఆండ్ డెకరేషన్ : వర్క్షాప్ వేదిక:అస్మా రెంటల్, విజయ్నగర్ కాలనీ సమయం: ఉదయం 10:30 గంటలకు ►ప్యాక్ ప్లస్ సౌత్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హైటెక్సిటీ సమయం: ఉదయం 9 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు,రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ,బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం ►నేడు తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరి శిక్ష ►దేశ చరిత్రలో ఒకేసారి నలుగురికి ఉరిశిక్ష విధించడం ఇదే ప్రథమం ఉదయం 5.30 గంటలకు శిక్ష అమలు ►నేడు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి బలపరీక్ష ►బలం నిరూపించుకోవాలని కమల్నాథ్కు సుప్రీంకోర్టు ఆదేశం ►నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పోర్ట్స్ ►నేడు జపాన్కు ఒలంపిక్ జ్యోతి ►కోవిడ్ 19 ప్రభావంతో అతికొద్ది మంది సమక్షంలో వేడుక జరగనుంది. భాగ్యనగరంలో నేడు : ►రిలీజ్ ఫంక్షన్ బై కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్ వేదిక: రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 8 గంటలకు ►కేజ్ సెన్సిటివ్ 20 – క్రాప్ ఈవెంట్ వేదిక: బిట్స్ పిలాని (హైదరాబాద్ క్యాంపస్), శామీర్పేట్ సమయం: ఉదయం 8 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►కథక్ క్లాసెస్ బై సంజయ్ జోషి సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►వీకెండ్ యోగా సమయం: ఉదయం 9 గంటలకు ►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్ సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు ►డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం వేదిక: అలంకృత ఆర్ట్గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►ప్యాక్ ప్లస్ సౌత్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ►కన్వెన్షన్ సెంటర్, హైటెక్సిటీ సమయం: ఉదయం 9 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ►కోవిడ్-19 (కరోనా వైరస్) పై చర్చించేందుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది ►నేటి నుంచి 25వరకు చిలుకూరి బాలాజీ ఆలయం మూసివేత ►నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ►పరీక్షలకు హాజరుకానున్న 5.34లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ►నేటి నుంచి 31వరకు ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ►నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనం రద్దు ►నేటి నుంచి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిపివేత ►మార్చి 31వరకు పూజలు నిలిపివేసిన దేవాదాయశాఖ జాతీయం ►నేడు రాత్రి 8గం.లకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ►నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్న తరుణ్ గొగోయ్ భాగ్యనగరంలో నేడు : ►వేదిక: రవీంద్ర భారతి బుక్ రిలీజ్ ఫంక్షన్ బై కసిరెడ్డి సమయం: సాయంత్రం 6 గంటలకు ►గీత్ గీతా చల్ బై అబ్దుల్ ఖాదీర్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్ , సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►వీకెండ్ యోగా సమయం: ఉదయం 9 గంటలకు ►హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్టైల్ వర్క్షాప్ బై క్రియేటివ్ బి వేదిక: సప్తపరి్ణ, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►2020: టెక్నో కల్చరల్ ఫెస్టివల్ వేదిక: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ సమయం: ఉదయం 9 గంటలకు ►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్ సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు ►డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం వేదిక: అలంకృతఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ►ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ►నోటిఫికేషన్ రద్దుకు ఏపీ వినతి ►రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో నేడు సీఎం వైఎస్ జగన్ సమావేశం ►నేటి నుంచి ఏకాంతంగా శ్రీవారి నిత్యకళ్యాణోత్సవం ►కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం ►కోవిడ్-19 వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నేడు ధన్వంతరి హోమం ►కరోనాను అరికట్టేందుకు నేటినుంచి విశాఖ శారదాపీఠం యాగం ►నేటి నుంచి 11 రోజులు పాటు కొనసాగనున్న యజ్ఞయాగాదులు తెలంగాణ ►మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత ►నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్ జాతీయం ►మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలపరీక్ష వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ►నేటి నుంచి అమలులోకి రానున్న పెరిగిన రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరలు ►దేశవ్యాప్తంగా 250 స్టేషన్లలో అమలులోకి రానున్న పెరిగిన ధరలు ►పెంచిన ధరలు ఈ నెల 31వరకు అమలు బిజినెస్ ►సాయంత్రం 6 గంటల నుంచి యస్ బ్యాంక్ మారటోరియంను ఎత్తివేయనున్న ఆర్బీఐ భాగ్యనగరంలో నేడు ♦2020: టెక్నో కల్చరల్ ఫెస్టివల్ వేదిక: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓయూ సమయం: ఉదయం 9 గంటలకు ♦స్టాండప్ కామెడీ వేదిక: ఫొనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 8 గంటలకు ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్టైల్ : వర్క్షాప్ బై క్రియేటివ్ బి వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ♦ఓపెన్ మైక్ హైదరాబాద్ : ఎ ప్లాట్ఫామ్ ఫర్ మ్యూజిషియన్స్ ఆండ్ స్లోరీ టెల్లర్స్ వేదిక: కడెన్స్ ఎక్స్పీరియన్స్ స్టోర్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు ♦వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ వీకెండ్ యోగా సమయం: ఉదయం 9 గంటలకు ♦లేడీస్ కిట్టీ పార్టీ సమయం: ఉదయం 10 గంటలకు హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ♦జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ♦లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం వేదిక: అలంకృత ఆర్ట్గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ♦పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: ఉదయం 10 గంటలకు ♦సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ♦చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ♦చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ♦లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ♦అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ♦బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ హైదరాబాద్: నేడు ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ►కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న ఐదుగురు నిందితులు ►ఈ కేసులో ఏ1గా ఉన్న రేవంత్రెడ్డిని.. నేడు కోర్టుకు హాజరు పరుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ హైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ఆంక్షలు ►నేటి నుంచి ఈనెల 31వరకు మూడురోజులపాటే కేసుల విచారణ ►సోమ, బుధ, శుక్రవారాల్లోనే హైకోర్టులో కేసుల విచారణ హైదరాబాద్: నేటి నుంచి ఉస్మానియా వర్సిటీ హాస్టళ్లు మూసివేత ►హాస్టళ్లను ఖాళీచేయాలని విద్యార్థులకు ఓయూ వీసీ ఆదేశం ఆంధ్రప్రదేశ్ తిరుమల: కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ చర్యలు ►నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే భక్తులకు దర్శనం అమరావతి: కరోనా ఎఫెక్ట్తో ఏపీ హైకోర్టులో నేటి నుంచి అత్యవసర కేసుల విచారణ ►కరోనా ఎఫెక్ట్తో ఏపీ హైకోర్టులో నేటి నుంచి అత్యవసర కేసుల విచారణ జాతీయం: ►మధ్యప్రదేశ్లో బలపరీక్షపై కొనసాగుతోన్న సస్పెన్స్ ►ఇవాళ్టిలోగా బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ ►బలపరీక్షపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ కార్యాలయం ►కరోనా ప్రభావంతో ఈ నెల 26 వరకు సభను వాయిదా వేసిన స్పీకర్ ►నేడు బలపరీక్ష జరుగుతుందా లేదా అన్న అంశంపై రాని స్పష్టత ►మధ్యప్రదేశ్ బలపరీక్ష పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ నగరంలో నేడు వేదిక: రవీంద్ర భారతి ►డ్యాన్స్ రెక్టికల్ బై నటరాజ్ డ్యాన్స్ అకాడమి సమయం: ఉదయం 9 గంటలకు ►మ్యూజిక్ ప్రోగ్రాం బై పురుషోత్తం గౌడ్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►బ్రెడ్ బేకింగ్ వర్క్షాప్ వేదిక: ఆస్మ రెంటల్ , విజయ్నగర్ కాలనీ సమయం: ఉదయం 10:30 గంటలకు ►కథక్ క్లాసెస్ బై సంజయ్ జోషి వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►వీకెండ్ యోగా సమయం: ఉదయం 9 గంటలకు ►హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమానిటీస్, సోషల్ సైన్స్,బిజినెస్ మేనేజ్మెంట్ వేదిక: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి సమయం: ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై భారతి షా వేదిక: తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ , రోడ్ నం.8, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్లూం ప్రొడక్టస్ వేదిక:కళింగకల్చరల్ట్రస్ట్,బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్, టెక్స్టైల్ : వర్క్షాప్ బై క్రియేటీవ్ బి వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం12–30 గంటలకు ►డ్రాయింగ్ ఆండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం వేదిక: అలంకృతఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ ♦ నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ♦ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉభయసభల్లో తీర్మానం ♦ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం జాతీయం ♦ నేటి నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ♦ తొలిరోజే విశ్వాస పరీక్ష జరగాలన్న గవర్నర్ ♦ విశ్వాస పరీక్షపై నిర్ణయం సభలో ప్రకటిస్తానన్న స్పీకర్ ♦ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్, బీజేపీ భాగ్యనగరంలో నేడు ► పుస్తకావిష్కరణ వేడుక వేదిక: రవీంద్రభారతి సమయం : సాయంత్రం 6 గంటలకు ►అల్టిమేట్ 10 బాల్ ఇండియా ఓపెన్–2020 వేదిక : పీవీఆర్ నెక్టŠస్ గల్లేరియా మాల్ సమయం: ఉదయం 10 గంటలకు ►ప్యాక్ ప్లస్ సౌత్ వేదిక : హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్, టెక్స్టైల్ వర్క్షాప్ బై క్రియేటివ్ బి వేదిక : సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం : ఉదయం 10 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై భారతి షా వేదిక: తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, రోడ్ నెం. 8, బంజారాహిల్స్. సమయం: ఉదయం 10 గంటలకు ►సిల్క్ మార్క్ ఎక్స్పో–2020– హ్యాండ్బూం ప్రొడక్టŠస్ వేదిక:కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►జీల్ ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక : గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6.30 గంటలకు ►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు ►డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్రెడ్డి ముత్యం వేదిక:అలంకృత ఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6.30 గంటలకు ►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం : ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక : తాజ్ డక్కన్, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక : రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక : కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక : వియ్యాలవారి విందు, రోడ్ నెం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్ వేదిక : తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం : సాయంత్రం 4 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక : బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం : ఉదయం 11 గంటలకు -
రారండోయ్
► సలీం నవలలు – పడిలేచే కెరటం, అరణ్య పర్వం ఆవిష్కరణ సభ మార్చి17న సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్ బాగ్లింగం పల్లిలోని సుందరయ్య కళా నిలయంలోని జరుగుతుంది. ఏనుగు నరసింహారెడ్డి, కే.వీ. రమణ, నందిని సిధారెడ్డి, పి. జ్యోతి, కస్తూరి మురళికృష్ణ, కే.పి. అశోక్ కుమార్ ప్రసంగిస్తారు. ► సాహిత్య అకాడెమీ, కవిసంధ్య సంయుక్తంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మార్చి 21న యానాంలో ‘యానాం పొయిట్రీ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కవిత్వంలో ఇటీవలి ధోరణులు అంశంపై సదస్సు జరగనుంది. శిఖామణి, శివారెడ్డి, విజయభాస్కర్, ఖాదర్, పాపినేని, దర్భశయనం, జి.లక్ష్మీనరసయ్య పాల్గొంటారు. కవిసంధ్య–ఆంధ్రీకుటీరం కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం, కవి సమ్మేళనం ఉంటాయి. ► కోవెల సుప్రసన్నాచార్య ప్రారంభించిన స్వాధ్యాయ సాహితీ పురస్కారాన్ని ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణకి ఈనెల మార్చి 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నారపల్లిలో జరిగే సభలో ప్రదానం చేస్తారు. గన్నమరాజు గిరిజా మనోహర్, మామిడి హరికృష్ణ, తిగుళ్ల కృష్ణమూర్తి, కట్టా శేఖర్రెడ్డి, బుద్ధా మురళి, ఏనుగు నర్సింహారెడ్డి పాల్గొంటారు. ► సహృదయ సాహితీ పురస్కారం – 2019 కోసం 2015–2019 మధ్య వచ్చిన పద్యకావ్య, పద్యకవితా సంపుటాల 3 ప్రతులను ఏప్రిల్ 30లోగా పంపాలని సహృదయ సంస్థ సాహిత్య కార్యదర్శి కోరుతున్నారు. పురస్కార నగదు: 10 వేలు. ప్రదానం ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా జూలై 12న. చిరునామా: కె.కృష్ణమూర్తి, ప్లాట్ నం. 207, 2–7–580, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హనుమకొండ–506001. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ అమరావతి: నేడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ 13,207 గ్రామపంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు ►కరోనాపై నేడు వైద్యశాఖాధికారులతో సీఎం జగన్ సమీక్ష జాతీయం ♦నేటి సాయంత్రం 5గంటలకు సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్ ♦కరోనాను ఎదుర్కోవడానికి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చ ♦భారత్ తరపున వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్న ప్రధాని మోదీ భాగ్యనగరంలో నేడు ►బొగ్గుపూలు కవితా సంపుటి – బుక్ రిలీజ్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 9 గంటలకు ►బసంతోత్సవ్ – క్లాసికల్ డ్యాన్స్ ఫర్ఫామెన్స్ బై కోమలి గుహ వేదిక: భారతీయ విద్యాభవన్, బషీర్బాగ్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►స్పీకం: పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనిటీ వేదిక: ఎన్టీఆర్ గార్డెన్స్, ట్యాంక్బండ్ సమయం: మధ్యాహ్నం 3–30 గంటలకు ►రన్ ఫర్ ఫన్ – రన్ అవేర్నెస్ ఆన్ రూరల్ ఎడ్యుకేషన్ వేదిక– జలవిహార్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►సవేర ఎ మార్నింగ్ కాన్సర్ట్ బై ఆరాధన కర్హాడే వేదిక: లమాకాన్ . బంజారాహిల్స్ సమయం: ఉదయం 10–30 గంటలకు ►వీకెండ్ చెస్ క్లాసెస్ వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 11 గంటలకు ►స్టాండప్ కామెడీ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, గచ్చిబౌలి సమయం– రాత్రి 7 గంటలకు ►ఆర్ట్ ఆఫ్ లివింగ్ – హెల్త్ ఆండ్ హాపినెస్ వర్క్షాప్ బై అక్షత్ శుభమ్ వేదిక: ఫొనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ సమయం: ఉదయం 11 గంటలకు ►మదుభనిఆన్ కోస్టర్స్–ఫోక్ ఆర్ట్ వర్క్షాప్ వేదిక: ఇంక్లూడ్ స్పేస్, శేరిలింగంపల్లి సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►ది ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ – వర్క్షాప్ వేదిక: హరె కృష్ణ గోల్డెన్ టెంపుల్ , బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ వీకెండ్యోగా,స్పానిష్,పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ►వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►ది హాత్ ఫ్యాషన్ ఆండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ వేదిక: తాజ్ కృష్ణ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►కనకావళి – క్లాత్ ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: వైడబ్లూసీఏ, వెస్ట్ మారేడ్పల్లి సమయం: ఉదయం 10 గంటలకు ►వింగ్స్ ఇండియా 2020 వేదిక: బేగంపేట ఎయిర్ పోర్ట్ సమయం: ఉదయం 10 గంటలకు ► ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►ప్యాక్ప్లస్ సౌత్ వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్టైల్ : వర్క్షాప్ బై క్రియేటీవ్ బి వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై భారతి షా వేదిక: తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ , రోడ్ నం.8, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 వేదిక:కళింగకల్చరల్ట్రస్ట్,బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►జీల్– ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్ వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్ సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు ►డ్రాయింగ్ ఆండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం వేదిక:అలంకృత ఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్ నం.2, బంజారాహిల్స్ సమయం: మ.12 గం. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ♦ రాష్ట్రవ్యాప్తంగా నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రపంచం ♦ మైక్రోసాఫ్ట్నుంచి వైదొలిగిన బిల్గేట్స్ ♦ బోర్డు సలహాదారుడి పదవికి రాజీనామా భాగ్యనగరంలో నేడు ► ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఐటీ బై ఐటీఆర్ వేదిక: హంప్షైర్ ప్లాజా, లక్డీకాపూల్ సమయం: ఉదయం 10 గంటలకు ►తెలంగాణరాష్ట్రసార్వభౌమ అవార్డ్స్ 2020 వేదిక:దిపార్క్హైదరాబాద్,సోమాజిగూడ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► ఆర్ట్ ఆండ్ క్రాప్ట్స్ ఫెస్టివల్ వేదిక: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి సమయం: ఉదయం 10 గంటలకు ►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్ , సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆండ్ బిజినెస్ (డబ్లూసిఎస్ సిఎంబి–20) వేదిక: రెడ్ ఫాక్స్ హోటల్ , మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►మహుబని పెయింటింగ్ ఎగ్జిబిషన్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్సిటీ సమయం: మధ్యాహ్నం 2 గంటలకు ►స్టాండప్ కామిడీ షో బై విపుల్ గోయల్ వేదిక: ఫోరం సుజనా మాల్ , కూకట్పల్లి సమయం: రాత్రి 7–30 గంటలకు ►క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ బై సంకీర్తన మ్యూజికల్ అసోసియేషన్ వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ వేదిక: ఐటీసీ కోహినూర్ , హైటెక్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు ►టెక్నికల్ ఫెస్ట్ వేదిక: మర్రి చెన్నా రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దుండిగల్ సమయం: ఉదయం 9 గంటలకు ►నిర్వన–20 : టెక్నికల్ , స్పోర్ట్స్ ఆండ్ ఆన్వల్ డే సెలబ్రేషన్స్ వేదిక: మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట్ సమయం: ఉదయం 10 గంటలకు ► వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ వీకెండ్యోగా,స్పానిష్,పోయెట్రీ క్లాసెస్ సమయం: ఉదయం 10 గంటలకు ► వీణ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►దిహాత్ ఫ్యాషన్ ఆండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ వేదిక: తాజ్ కృష్ణ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►వింగ్స్ ఇండియా 2020– ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్టార్ వేదిక: బేగంపేట ఎయిర్ పోర్ట్ సమయం: ఉదయం 10 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►ప్యాక్ప్లస్ సౌత్ వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్టైల్ : వర్క్షాప్ బై క్రియేటీవ్ బి వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై భారతి షా వేదిక: తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ , రోడ్ నం.8, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్లూం ప్రొడక్ట వేదిక:కళింగకల్చరల్ట్రస్ట్,బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►జీల్: ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►డ్రాయింగ్ ఆండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం వేదిక:అలంకృత ఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్ర వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ♦ నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ♦ నేటితో ముగియనున్న రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ తెలంగాణ ♦ నేడు తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్కు ఏబీవీపీ పిలుపు ♦ ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్కు నిరసనగా బంద్కు పిలుపు జాతీయం ♦ నేటి నుంచి రాష్ట్రపతి భవన్లో ప్రజా సందర్శన నిలిపివేత ♦ మ్యూజియం కాంప్లెక్స్, చేంజ్ ఆఫ్ గార్డ్ వేదికలు సందర్శనకు దూరం ♦ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు భాగ్యనగరంలో నేడు ► సాంస్కృతిక కార్యక్రమాలు వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ► గుజరాతి డ్రామా వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ► ఇన్ సర్వీస్ ఆఫ్ ది రిపబ్లిక్ వేదిక: విద్యారణ్య హైస్కూల్ , ఖైరతాబాద్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► సచిన్ కా ఉర్దూ సఫర్ – టాక్ వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్ సమయం: సాయత్రం 6 గంటలకు ► సాంగ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వేదిక: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐఐటి–హెచ్) ,గచ్చిబౌలి సమయం: ఉదయం 10 గంటలకు ► కథక్ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ► బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్ వేదిక: రడిషన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 7 గంటలకు ► 2020 : టెక్నికల్ సింపోజియం వేదిక: జెఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కూకట్పల్లి సమయం: ఉదయం 10 గంటలకు ► 2020 : టెక్నికల్ ఫెస్ట్ వేదిక: జెఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కూకట్పల్లి సమయం: ఉదయం 10.30 గంటలకు ► హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ► క్లాసికల్ మ్యూజిక్ వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ► బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ వేదిక: ఐటీసి కోహినూర్ , హైటెక్ సిటీ సమయం: ఉదయం 9 గంటలకు ► వీకెండ్ యోగా వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ► ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ► ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్టైల్ : వర్క్షాప్ బై క్రియేటీవ్ బి వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ► సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్లూం ప్రొడక్టŠస్ వేదిక: కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ► జీల్ – ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్ వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6–30 గంటలకు ► సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► అడ్వెంచర్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ► బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ♦ నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన తెలంగాణ ♦ నేడు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించనున్న టీఆర్ఎస్ జాతీయం ♦ నిర్భయ దోషి పవన్ పిటిషన్పై.. నేడు పటియాల హౌస్ కోర్టులో విచారణ ♦ ఢిల్లీ శాంతిభద్రతల పరిస్థితిపై నేడు రాజ్యసభలో చర్చ ♦ నేడు అభిమానులతో భేటీ కానున్నరజనీకాంత్ స్పోర్ట్స్ నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం భాగ్యనగరంలో నేడు ► కల్చరల్ ప్రోగ్రాం బై శృతిలయ ఆర్ట్స్ అకాడమి వేదిక: రవీంద్ర భారతి సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు ► హిమ్మత్ మై : ప్లే వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్ సమయం: రాత్రి 7:30 గంటలకు ► ఐసిసి బయర్స్ : సెల్లర్స్ ఫోరం , ఎక్స్ పో 2020 వేదిక: హైదరాబాద్ మర్యట్ హోటల్ , కన్వెన్షన్ సెంటర్ ,ట్యాంక్ బండ్ సమయం: ఉదయం 10 గంటలకు ►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ ► లైబ్రరీ యాక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ► లేడీస్ థర్స్ డే విత్ డీజే ఆనంత్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్ , గచ్చి బౌలి సమయం: రాత్రి 8 గంటలకు ► వీకెండ్ యోగా వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ► 2020 : టెక్నికల్ సింపోజియం వేదిక: జెఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కూకట్పల్లి సమయం: ఉదయం 10 గంటలకు ► 2020 : టెక్నికల్ ఫెస్ట్ వేదిక: జెఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కూకట్పల్లి సమయం: ఉదయం 10.30 గంటలకు ► హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ► ఇండియాస్ లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సివిల్ యావియేషన్ బై వింగ్ ఇండియా వేదిక: బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్, సమయం: ఉదయం 10 గంటలకు ► ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ► ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్టైల్ : వర్క్షాప్ బై క్రియేటీవ్ బి వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ► సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్లూం ప్రొడక్టŠస్ వేదిక: కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ► సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► చాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లావిష్ బఫెట్ లంచ్ వేదిక: వియ్యాలవారి విందు, రోడ్నం.2, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► అడ్వెంచర్, ఈట్ అండ్ ప్లే ఎట్ లాక్ అండ్ ఎస్కేప్ వేదిక: తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 4 గంటలకు ► లావిష్ బఫెట్ లంచ్ వేదిక: ఆదిత్య పార్క్, అమీర్పేట్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ♦నేడు, రేపు ఏపీలో కరోనాపై ఇంటింటా సర్వే ♦నేటితో ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ఘట్టం ♦నేటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు తెలంగాణ ♦నేడు నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ ♦ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధనపై పిల్పై నేడు హైకోర్టులో విచారణ ♦ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లపై నేడు హైకోర్టులో విచారణ జాతీయం న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామానంతరం నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ♦కేరళలో నేటి నుంచి మార్చి 31 వరకు సినిమా థియేటర్లు బంద్ ♦కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళలో సినిమా థియేటర్ల మూసివేత స్పోర్ట్స్ ♦నేటి నుంచి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్ని ♦బరిలో సింధు, సైనా, శ్రీకాంత్, సాయి ప్రణీత్ భాగ్యనగరంలో నేడు ► క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ బై గాయత్రి వెంకటేషన్, బీవీ దుర్గా భవాని, మండపాక నాగలక్ష్మి వేదిక– రవీంద్ర భారతి సమయం– సాయంత్రం 6 గంటలకు ►శ్రీ ఆంజనేయ కథా సంపుటి – బుక్ రిలీజ్ ఫంక్షన్ బై రఘురాం వేదిక– రవీంద్ర భారతి సమయం– సాయంత్రం 6 గంటలకు ►రిసిస్టెన్స్ : మ్యూజిక్ ఆస్ పాలిటిక్స్ – వర్క్షాప్ బై సుమంగళ వేదిక– లమాకాన్, బంజారాహిల్స్ సమయం– రాత్రి 7 గంటలకు ►వేదిక– అవర్ సాక్రేడ్స్పేస్, సికింద్రాబాద్ లేడీస్ కిట్టీ పార్టీ సమయం– ఉదయం 10 గంటలకు వీకెండ్ యోగా క్లాసెస్ సమయం– ఉదయం 10 గంటలకు హిందీ క్లాసెస్ సమయం– సాయంత్రం 4 గంటలకు ►సిల్క్ ఆండ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా – వీవర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ వేదిక– శ్రీ సత్య సాయి నిగమగమం, శ్రీ నగర్ కాలనీ సమయం– ఉదయం 11 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం– రాత్రి 7 గంటలకు ► సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్లూం ప్రొడక్టŠస్ వేదిక:కళింగకల్చరల్ట్రస్ట్,బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక– తాజ్డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక– రాడిసన్హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► చెస్ వర్క్షాప్ వేదిక– కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►అడ్వెంచర్, ఈట్ అండ్ ప్లే ఎట్ లాక్ అండ్ ఎస్కేప్ వేదిక– తాజ్కృష్ణ, బంజారాహిల్స్ సమయం– సాయంత్రం 4 గంటలకు ►లవిష్ బఫెట్ లంచ్ వేదిక– ఆదిత్య పార్క్, అమీర్పేట్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక– బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం– ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం ఢిల్లీ: నేడు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్న కేంద్ర ఎన్నికల కమిటీ నగరంలో నేడు ►దివ్యాంగ మహిళా దినోత్సవం వేదిక : రవీంద్ర భారతి సమయం : ఉదయం 9.00గంటలకు ►రంగ్ రాశియ హోలి ఉత్సవ్ 2020 వేదిక : జలవిహార్, నెక్లెస్ రోడ్ సమయం : ఉదయం 10.00 గంటలకు ►సిల్క్ మార్క్ ఎక్స్పో 2020 – హ్యాండ్లూమ్ ప్రొడక్టస్ వేదిక : కళింగ కల్చరల్ ట్రస్ట్ సమయం : ఉదయం : 11.00గంటలకు ►రంగ్ బర్సె – హోలీ సెలబ్రేషన్స్ విత్ డీజే అజయ్ అండ్ కిరణ్ వేదిక : క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్, మెహెదీపట్నం సమయం : ఉదయం 9.00 గంటలకు ►బీసీ మహాసభ సదస్సు వేదిక:సోమాజీగూడ ప్రెస్ క్లబ్, ఖైరతాబాద్ సమయం : ఉదయం 11.00 గంటలకు ►నివేదిత ఆర్ట్ అసోసియేషన్ సినీ మ్యూజిక్ వేదిక : రవీంద్ర భారతి సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు ►హోలా – హోలీ కార్నివాల్ విత్ డిజే ప్రతాప్, నాద్ వేదిక : బుట్ట కన్వెన్షన్ హాల్ సమయం : ఉదయం 7.00 గంటలకు ►ప్యూరీఫికేషన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ వేదిక : ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సమయం : ఉదయం 9.00 గంటలకు ►నర్సింహ గౌడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక : సాలార్జంగ్ మ్యూజియం సమయం : ఉదయం 10.00 గంటలకు ►సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా వీవర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ వేదిక : శ్రీ సత్య సాయి నిగమం, శ్రీనగర్ కాలనీ సమయం : ఉదయం 11.00 గంటలకు ►చెస్ వర్క్షాప్స్ – ఇంప్రూవ్ హైయర్ లెవెల్ చెస్ స్కిల్స్ వేదిక : కిట్స్ అండ్ నైన్ పిన్8 సమయం: మధ్యామ్నం:12.00 గంటలకు ►అడ్వెంచర్, ఈట్ అండ్ ప్లే వేదిక : తాజ్ కృష్ణా, బంజరాహిల్స్ సమయం : మధ్యాహ్నం 4.00 గంటలకు ►లవిష్ బఫెట్ లంచ్ వేదిక : ఆదిత్య పార్క్, అమీర్పేట సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు ►ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక సమావేశం వేదిక : బీసీ సాధికారత భవన్, హిమాయత్ నగర్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
► ఆంధ్రప్రదేశ్ ♦ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు స్వీకరణ ♦ నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ♦ నేడు మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్న ఈసీ భాగ్యనగరంలో నేడు ► హైదరాబాద్ సిటీ టూర్ వేదిక: ముస్తఫా టవర్స్, నీలోఫర్ హాస్పిటల్ రోడ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి ► గురు పూర్ణిమా వేదిక: శ్రీ రాధా మదన్మోహన్ మండి, అబిడ్స్ సమయం: ఉదయం 7.45 గంటలకు ► కలర్ మానియా 2.0 వేదిక: పీ.పుల్లారెడ్డి గార్డెన్స్, సాగర్ రోడ్ సమయం: ఉదయం 9 గంటలకు ►వాట్ ది 9 పీఎం న్యూస్ యాజ్ డన్ వేదిక: విద్యారణ్య హైస్కూల్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► బిగెస్ట్ హోలీ బాష్ వాల్యూమ్ 05 వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట సమయం: ఉదయం 9 గంటలకు ► ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్యూరిఫికేషన్ ఆండ్ సైక్లింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెటీర్యల్స్ బై సీఎంఇటీ వేదిక: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, తార్నాక సమయం: ఉదయం 9 గంటలకు ►ఫ్రీ హోళీ 2020 వేదిక: సర్వే నెం.68, ఏబీసీ హైటెక్ సిటీ రోడ్, మాదాపూర్ సమయం: ఉదయం 8 గంటలకు ► ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ► సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా: వీవర్స్ ఎగ్జిబిషన్, సేల్స్ వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్ కాలనీ సమయం: ఉదయం 11 గంటలకు ► ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్: ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ► సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 - హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ వేదిక: కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ► సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ దక్కన్, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ► లవిష్ బఫెట్ లంచ్ వేదిక: ఆదిత్య పార్క్, అమీర్ పేట్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ► బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
రారండోయ్
గంటి భానుమతి రెండు నవలలు తమసోమా జ్యోతిర్గమయ, పడి లేచిన కెరటం ఆవిష్కరణ సభ మార్చి 11న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య కళానిలయంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్. డాక్టర్ కె.అన్ష ‘గడచిన రెండు దశాబ్దాల హిందీ కథ– శ్రామిక వర్గ సమస్యలు’(హిందీ) ఆవిష్కరణ మార్చి 12న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్లో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం. తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా మార్చి 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నవీన్ నవల అంపశయ్య గురించి కె.పి.అశోక్ కుమార్ ప్రసంగిస్తారు. జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట శాఖ 33వ వార్షికోత్సవం మార్చి 15న మధ్యాహ్నం 3 కు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరగనుంది. పలు పురస్కారాల ప్రదానాలు, పుస్తకావిష్కరణలు జరగనున్నాయి. ప్రభాకర్ మందార తెలుగులోకి అనువదించిన జె.వి.పవార్ ఆంగ్ల రచన ‘దళిత్ పాంథర్స్ చరిత్ర’ ఆవిష్కరణ మార్చి 15న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్లోని లామకాన్లో జరగనుంది. బెజవాడ విల్సన్తో చర్చ ఉంటుంది. నిర్వహణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని గరికపాటి నరసింహారావుకు మార్చి 15న సాయంత్రం 6:03 గంటలకు హైదరాబాద్, బర్కత్పురాలోని యాదాద్రి కల్యాణ మండపంలో చేయనున్నారు. కె.వి.రమణాచారి, కె.వరప్రసాద్రెడ్డి, ఎన్.అనంతలక్ష్మి, కడిమెళ్ల వరప్రసాద్ పాల్గొంటారు. నిర్వహణ: ఉషశ్రీ మిషన్. మునిపల్లె రాజు సాహిత్య పురస్కారాన్ని విహారికి మార్చి 16న సాయంత్రం 5:30కు త్యాగరాయ గానసభలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: మునిపల్లె రాజు కుటుంబ సభ్యులు, శ్రీ త్యాగరాయ గానసభ. సాహిత్య అకాడమీ, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా మార్చి 17న సాయంత్రం 5 గంటలకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ‘విమర్శకునితో ఒక సాయంత్రం’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో కోవెల సుప్రసన్నాచార్య తన విమర్శ ప్రస్థానం గురించి ముచ్చటిస్తారు. బాలచెలిమి పత్రిక ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల బడి పిల్లల కథలను 13 సంకలనాలుగా ప్రచురించనుంది. ప్రధానోపాధ్యాయుడి ధ్రువపత్రంతో ఒకవైపునే రాసిన రెండు ఏ4 కాగితాలకు మించని కథలను మార్చి 20లోగా పంపాలి. చిరునామా: చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి, 3–6–716, స్ట్రీట్ నం. 12, హిమాయత్ నగర్, హైదరాబాద్–29. ఫోన్: 8686664949 -
నేటి ముఖ్యాంశాలు..
►నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మెల్బోర్న్: నేడు మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్ ♦ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత్ ఢీ ♦మధ్యాహ్నం గం.12.30 నుంచి స్టార్ స్పోర్ట్ట్స్-1,2లలో ప్రత్యక్ష ప్రసారం ► ఆంధ్రప్రదేశ్ ♦నేడు 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం ♦రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి తెలంగాణ ♦నేడు రాష్ట్ర బడ్జెట్ ♦ఉదయం 11.30 గంటలకు 2020-21 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న హరీశ్రావు ♦మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి భాగ్యనగరంలో నేడు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ ఇంజినీరింగ్ ఆండ్ టెక్నాలజీ వేదిక– హంప్షైర్ ప్లాజా, లక్డీకాపూల్ సమయం– ఉదయం 9 గంటలకు ►స్పీక్ ఆన్ – పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనిటీ వేదిక– ఎన్టీఆర్ గార్డెన్స్, ట్యాంక్బండ్ సమయం– మధ్యాహ్నం 3–30 గంటలకు ►బేసిక్ ఆఫ్ ఫోటోగ్రఫీ , నో యువర్ గియర్ – వర్క్షాప్ వేదిక– పీపుల్స్ ప్లాజా, ఖైరతాబాద్ సమయం– ఉదయం 7 గంటలకు ►వేదిక– లమాకాన్, బంజారాహిల్స్ ఆర్ట్ ఆండ్ ఫొటో ఎగ్జిబిషన్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ఆర్గానిక్ బజార్ సమయం– ఉదయం 10–30 గంటలకు ది మల్గుడి స్టోరీస్ బై ఎక్స్ప్రెషన్స్ థియేటర్ గ్రూప్ సమయం– రాత్రి 7:30 గంటలకు ►నవరసాల తావు నాగేశ్వర్ రావు – డ్యాన్స్ కాన్సర్ట్ వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడ్పల్లి సమయం– సాయంత్రం 6 గంటలకు ►ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేదిక– 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం– రాత్రి 8 గంటలకు ►వీకెండ్ చెస్ క్లాసెస్ వేదిక– బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ యాక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం– ఉదయం 11 గంటలకు ►కథక్ రెక్టికల్ వేదిక– శిల్పారామం సమయం– సాయంత్రం 5–30 గంటలకు ►హోళి డ్యాన్స్ వేదిక– శిల్పారామం సమయం– సాయంత్రం 5 గంటలకు ►వేదిక– ఫొనిక్స్ ఎకినా, హైటెక్ సిటీ లోని కార్యక్రమాలు హిందీ ఫిల్మ్ మ్యూజిక్ బై దక్షిణ్ సమయం– మధ్యాహ్నం 2 గంటలకు స్టాండప్ కామెడీ సమయం– సాయంత్రం 5 గంటలకు విజ్వల్ జర్నలింగ్ వర్క్షాప్ సమయం– ఉదయం 10 గంటలకు ►ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ వేదిక– మహిళా దక్షత సమితి ఆండ్ బన్సిలాల్ మలని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సమయం– ఉదయం 11 గంటలకు ►వేదిక– అవర్ సాక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్లో లోని కార్యక్రమాలు స్పానిష్ క్లాసెస్, – పొయెట్రీ క్లాసెస్, వీకెండ్ యోగా, ఫ్లూట్ క్లాసెస్, క్రొచెట్ ఆండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్, సమయం: ఉదయం 9 గంటలకు వీణ క్లాసెస్, పెయింటింగ్ క్లాసెస్ సమయం– మధ్యాహ్నం 3 గంటలకు ►కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ వేదిక– హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్ సమయం– ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం– ఉదయం 11 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– సాలార్జంగ్ మ్యూజియం సమయం– ఉదయం 10 గంటలకు ►సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా : వీవర్స్ ఎగ్జిబిషన్ , సేల్స్ వేదిక– శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్ కాలనీ సమయం– ఉదయం 11 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక– ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం– రాత్రి 7 గంటలకు ►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020 – హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ వేదిక– కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక– తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు ►ఛాంపియన్ బ్రంచ్ వేదిక– రాడిసన్ హైదరాబాద్,హైటెక్ సిటీ సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక– కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►లవిష్ బఫెట్ లంచ్ వేదిక– ఆదిత్య పార్క్, అమీర్ పేట్ సమయం–మధ్యాహ్నం 12:30 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక– బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్, మాదాపూర్ సమయం– ఉదయం 11 గంటలకు. -
నేటి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ అమరావతి: నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలంగాణ హైదరాబాద్: సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ ►బడ్జెట్కు ఆమోదం తెలపనున్న కేబినెట్ ►రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నతెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ►గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జాతీయం ►నేడు ప్రజలతో ప్రధాని మోదీ ముఖాముఖి కార్యక్రమం నగరంలో నేడు ►డ్యాన్స్ ప్రోగ్రాం బై స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో వేదిక: రవీంద్ర భారతి సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు ►ఆంధ్ర నాట్యం : డ్యాన్స్ కాన్సర్ట్ వేదిక: రవీంద్ర భారతి సమయం: సాయంత్రం 6 గంటలకు ►మిస్టర్ స్టీల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ 2020 : బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ వేదిక: శ్రీ హనుమాన్ వ్యాయామశాల పబ్లిక్ స్కూల్, సుల్తాన్ బజార్ సమయం: సాయంత్రం 4:30 గంటలకు ►వ్రైట్క్లబ్ సాటర్ డే జనరల్: వ్రైటర్స్ మీటప్ వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►సర్కిల్నాన్ కాంపిటీటివ్ క్విజ్ బై కృష్ణ శెట్టి వేదిక: లమాకాన్, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►డ్యాన్స్ కాన్సర్ట్ బై మాధవి టీం వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►చరణ్ దాసు : తెలుగు ఫోక్ ప్లే వేదిక: అవర్ సాక్రేడ్స్పేస్, సికింద్రాబాద్ సమయం: రాత్రి 7 గంటలకు ►ఫ్రెంచ్ క్లాసెస్ వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►భరతనాట్యం రెక్టికల్బై శ్రుతి వేదిక: శిల్పారామం సమయం: రాత్రి 7 గంటలకు ►యుద్ధ థెమటిక్ డ్యాన్స్ వేదిక: శిల్పారామం సమయం: సాయంత్రం 5:30 గంటలకు ►ఆల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ వేదిక: జిఎంఆర్ అరెనా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ఎయిర్ పోర్ట్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►హిందీ మెలోడీస్ బై స్నేహాల్ టీం వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: ఉదయం 8 గంటలకు ►యోగా ఆండ్ మైన్డ్ ఫుల్ అవేర్నెస్ వర్క్షాప్ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: ఉదయం 6 గంటలకు ►నరకం మరెక్కడో లేదు : తెలుగు ప్లే వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 8 గంటలకు ►భరతనాట్యం రెక్టికల్ బై స్టూడెంట్స్ ఆఫ్ మాధవి మారేల్లపూడి వేదిక: శిల్పారామం, ఉప్పల్ సమయం: సాయంత్రం 6:30 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ మెటీరియల్స్ ఆండ్ స్ట్రక్చర్స్ వేదిక: సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేడ్చల్ సమయం: ఉదయం 10 గంటలకు ►ది మల్గుడి స్టోరీస్ బై ఎక్స్ప్రెషన్స్ థియేటర్ గ్రూప్ వేదిక: లమాకాన్ ,బంజారాహిల్స్ సమయం: రాత్రి 7:30 గంటలకు ►అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్లో లోని కార్యక్రమాలు స్పానిష్ క్లాసెస్, : పోయెట్రీ క్లాసెస్, వీకెండ్ యోగా, సమయం: ఉదయం 9 గంటలకు ►వీణ క్లాసెస్, పెయింటింగ్ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ వేదిక: హెచ్ఐసిసి, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ►సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా : వీవర్స్ ఎగ్జిబిషన్ , సేల్స్ వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్ కాలనీ సమయం: ఉదయం 11 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్ ,హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►లవిష్ బఫెట్ లంచ్ వేదిక: ఆదిత్య పార్క్, అమీర్ పేట్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు
తెలంగాణ హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ►ఉదయం 11 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ►ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ►రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం ►బడ్జెట్కు ఆమోదం తెలపనున్న తెలంగాణ కేబినెట్ హైదరాబాద్: సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ►బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ హైదరాబాద్: సచివాలయం కూల్చివేత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్ అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఎన్నికల సంఘం ►మ.3 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ►సా.5 గంటలకు రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం సమావేశం ►పార్టీల సలహాలు, సూచనలు తీసుకోనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం తిరుపతి: నేడు రెండోరోజు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జాతీయం ఢిల్లీ: నేడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ►ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ నగరంలో నేడు ►కల్చరల్ మ్యూజిక్ , డ్యాన్స్ కాన్సర్ట్ బై భరత్ ఆర్ట్స్ అకాడమీ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 9 గంటలకు ►జెండర్ సెన్సిటివిటీ మీటింగ్ బై మిత్ర సర్వీస్ సొసైటీ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 9 గంటలకు ►‘ హ్యాంగ్ మీ ప్లీజ్ ’ నాటకం వేదిక: నందమూరి తారక రామారావు కళా మందిరం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం , నాంపల్లి. సమయం: సాయంత్రం 6:30 గంటలకు ►ఇన్ ది మెమొరీ ఆఫ్ ఎ ఫిర్ : టాక్ బై యోగేష్ స్నేహి వేదిక: లమాకాన్ , బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►ఫిల్మ్ సాంగ్స్ బై టి రామారావు, లలిత రావ్, అనురాధ, మోహన్ , సివిఎస్ రామకృష్ణ వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్పల్లి సమయం: సాయంత్రం 5 గంటలకు ►మహామనిషి నందమూరి చందమామ : డ్యాన్స్ కాన్సర్ట్ బై రేణుక ప్రభాకర్ టీం వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►కంప్యూటర్ క్లాసెస్ ఫర్ ఎల్డర్స్, బిగెనర్స్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►బాలీవుడ్ ఫ్రైడే విత్ డిజే ఎఎన్ఎ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్ , గచ్చిబౌలి సమయం: రాత్రి 8 గంటలకు ►వేదిక:అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►కథక్ క్లాసెస్ బై సంజయ్ జోషి సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ►బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్ వేదిక: రడిషన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 8 గంటలకు ►అవిష్కార్ 2020 వేదిక: ఏవీ కాలేజ్ , దోమల్గూడ సమయం: ఉదయం 9 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు ►క్లాతింగ్ ఎగ్జిబిషన్ , సేల్ బై సృజన్ వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ►ఎగ్జిబిషన్ ఆఫ్ హెరిటేజ్ , ఫైన్ జ్యువెల్లరీ వేదిక: తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ మెటీరియల్స్ ఆండ్ స్ట్రక్చర్స్ వేదిక: సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేడ్చల్ సమయం: ఉదయం 10 గంటలకు ►కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి,రాంకుమార్ వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ►సిల్క్, కాటన్ ఫాబ్రిక్ ఆఫ్ ఇండియా : వీవర్స్ ఎగ్జిబిషన్ , సేల్స్ వేదిక: శ్రీ సత్య సాయి నిఘామగమం, శ్రీ నగర్ కాలనీ సమయం: ఉదయం 11 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్,హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు
ఏపీ/తెలంగాణ: ►నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ►ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ►ఏపీ వ్యాప్తంగా 1411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ►తెలంగాణ వ్యాప్తంగా 1339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ►ఏపీలో పరీక్షకు హాజరుకానున్న 5 లక్షల 18 వేల 788 మంది విద్యార్థులు ►ఏపీ: నేటి ఇంటర్ సెకండియర్ పరీక్షకు సెట్ నంబర్-2 ఎంపిక తిరుపతి: తిరుమలలో నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ►ఈనెల 9 వరకు కొనసాగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జాతీయం: ఢిల్లీ: నిర్భయ దోషుల డెత్వారెంట్పై నేడు పటియాల హౌస్ కోర్టులో విచారణ స్పోర్ట్స్: ►నేడు మహిళల టీ-20 వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ►ఇంగ్లండ్ Vs భారత్ (ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ►ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా (మ.1:30 గంటలకు మ్యాచ్ నగరంలో నేడు ►కల్చరల్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ ఫంక్షన్ బై మమత రఘువీర్ వేదిక: రవీంద్ర భారతి సమయం: ఉదయం 10 గంటలకు ►కిసి ఔర్ క సప్న : హిందీ ప్లే సుత్రదార్ వేదిక: లమాకాన్, బంజారాహిల్స్ సమయం: రాత్రి 8 గంటలకు ►తెలుగు , హిందీ ఫిల్మ్ సాంగ్స్ బై డీఏ మిత్ర , వి శశికళ స్వామి, డి. సురేఖ మూర్తి తదితరులు వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్ పల్లి సమయం: సాయంత్రం 4:30 గంటలకు ►నట సామ్రాట్ : డ్యాన్స్ కాన్సర్ట్ బై ప్రతిభ రాజ్ గౌడ్ వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ , చిక్కడ్ పల్లి సమయం: సాయంత్రం 6 గంటలకు ►మాథ్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్ , సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 5 గంటలకు ►లేబల్ లవ్ : ఎగ్జిబిషన్ , సేల్ బై శశి నహత వేదిక: హయత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక: కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ►ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ►సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు ►ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం: మధ్యామ్నం 12:30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు
⇒ ఏపీలో ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ ⇒ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..ఉదయం 8:45లోపు సెంటర్ లోపలికి వెళ్లాలని నిబంధన, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ ⇒ ఏపీ కేబినెట్ సమావేశం.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై చర్చ ⇒ శ్రీహరికోట: జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగానికి రంగం సిద్ధం.. నేటి సాయంత్రం 3:43గంటలకు కౌంట్డౌన్, రేపు సాయంత్రం 5:43 గంటలకు నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్-10 హైదరాబాద్లో నేడు ⇒ దివా వెడ్నస్ డే విత్ డిజే వినిష్ వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ లేడీస్ కిట్టీ పార్టీ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ⇒ ఇండియా సాఫ్ట్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ( హెచ్ఐసీసీ), మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కాన్క్లేవ్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ( హెచ్ఐసీసీ), మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, సెలబ్రేషన్స్ బై కే లక్ష్మి వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్ సమయం: రాత్రి 8 గంటలకు ⇒ లేబల్ లవ్ – ఎగ్జిబిషన్, సేల్ బై శశి నహతా వేదిక: హయత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ హిందీ క్లాసెస్ వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం: సాయంత్రం 4 గంటలకు ⇒ వర్క్ షాప్ ఆన్ ఐఎల్ఇఏ వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బాచుపల్లి సమయం: ఉదయం 9 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై జొగెన్ చౌదరి, రాంకుమార్ వేదిక:కళాకృతి, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నరసింహ గౌడ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ⇒ ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ – ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ⇒ సండే బ్రంచ్ ఎక్స్పీరియన్స్ వేదిక: తాజ్ డక్కన్ , బంజారాహిల్స్ సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు ⇒ ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రడిషన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం:మధ్యామ్నం 12–30 గంటలకు ⇒ చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ ఆండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు ⇒ బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ , మాదాపూర్ సమయం: ఉదయం 11 గంటలకు ⇒ వినికిడి ఉచిత వైద్య పరీక్షలు వేదిక: నోవా ఈఎన్టీ హాస్పిటల్, సోమాజిగూడ సమయం: ఉదయం 9 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు
తెలంగాణ: ►నేడు కామారెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన ►పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్: ఉగ్రవాది తుండా కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు హైదరాబాద్: కరోనాపై ఉదయం 10 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ ►8 శాఖల అధికారులతో సమీక్షించనున్న కేబినెట్ సబ్కమిటీ ►కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ నగరంలో నేడు ►భారత్ – బల్గేరియా మధ్య వ్యాపారావకాశాలపై సెమినార్ వేదిక : ఫ్యాప్సీ, రెడ్హిల్స్ సమయం : మధ్యాహ్నం 2.30 గంటలకు ►హైదరాబాద్ సిటీ టూర్ వేదిక : ముస్తాఫ టవర్స్, లక్డీకాపూల్ సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు ►సరికొత్త రేంజ్ కూలర్ లాంచింగ్ వేదిక : ఐటీసీ కాకతీయ, బేగంపేట సమయం : ఉదయం 11.30 గంటలకు ►సీఎస్ఎం ట్రైనింగ్ సర్టిఫికేషన్ వేదిక : అవాస, హైటెక్ సిటీ రోడ్ సమయం : రాత్రి 7 గంటలకు. ►పొలో అండ్ రైడింగ్ వేదిక: హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు ►ఉచిత వినికిడి పరీక్షలు వేదిక : నోవా ఈఎన్టీ హాస్సటల్, సోమాజిగూడ సమయం : ఉదయం 8.00 గంటలకు ►డీజే నైట్ వేదిక : స్టోర్8అప్, మాదాపూర్ సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు ►టెక్నోవంజా–2కె20 వేదిక : మాటురి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ, నాదర్గుల్ సమయం : ఉదయం 10 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు
► నేడు విడుదల కానున్న తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఎన్నికల నోటిఫికేషన్. ► మహిళల టి20 ప్రపంచకప్ : నేడు గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ల్లో తలపడనున్న బంగ్లాదేశ్- శ్రీలంక; ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు. భాగ్యనగరంలో నేడు : ♦ ఏ1 ఎనబుల్డ్ మోటార్స్ సైకిల్స్ వేదిక : లక్మీ టవర్స్, జూబ్లీహిల్స్ సమయం : ఉదయం 11.00 గంటలకు ♦ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్రగ్ డిస్కవరీ వేదిక: బిట్స్ పిలాని ( హైదరాబాద్ క్యాంపస్ ), శామీర్పేట్ సమయం: మధ్యాహ్నం 2–30 గంటలకు ♦ ఇండియన్ సిల్క్ ఎక్స్ పో – వెడ్డింగ్ , సమ్మర్ కలెక్షన్ వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ♦ మదర్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ఎం ఈశ్వరీ ఆర్ట్ గ్యాలరీ, మధురానగర్ సమయం: ఉదయం 11 గంటలకు ♦ ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నర్సింహ గౌడ్ వేదిక: సాలార్జంగ్ మ్యూజియం సమయం: ఉదయం 10 గంటలకు ♦ ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్పేట్ సమయం: రాత్రి 7 గంటలకు ♦ ఛాంపియన్ బ్రంచ్ వేదిక: రాడిసన్ హైదరాబాద్ , హైటెక్ సిటీ సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు ♦ చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం : ►నేడు కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ►మహారాష్ట్ర: నేడు నాందేడ్ జిల్లా బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనున్న అధికారులు 0.6 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయనున్న మహారాష్ట్ర సర్కార్ తెలంగాణ : ►నేడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేటీఆర్ పర్యటన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఈనెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ►మార్చి 25 వరకు కొనసాగనున్న తెలంగాణ సమావేశాలు ►8న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్రావు ఆంధ్రప్రదేశ్ : ►తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి దర్శనానికి 10గంటల సమయం భాగ్యనగరంలో నేడు : ►టాక్ ఆన్ కిడ్నీ డిసీజెస్ బై కె.భానుప్రసాద్ వేదిక– ఇందిరా ప్రియదర్శిని, నాంపల్లి సమయం– ఉదయం 8 గంటలకు ►భీమ్ – ప్లే బై మంచ్ థియేటర్ వేదిక– రవీంద్ర భారతి సమయం– రాత్రి 7 గంటలకు ►క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ బై అన్వేష వేదిక– భారతీయ విద్యాభవన్,(కల్చరల్ వెన్యూ), గన్ఫౌండ్రీ సమయం– ఉదయం 10 గంటలకు ►బొబిన్ లేక్ వర్క్షాప్, ఆర్గానిక్ బజార్ వేదిక– లమాకాన్, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10–30 గంటలకు ►స్టాండప్ కామిడీ వేదిక– అల్యన్స్ఫ్రాంచైజ్, బంజారాహిల్స్ సమయం– సాయంత్రం 6–30 గంటలకు ►వేదిక: అవర్ సాక్రేడ్స్పేస్,సికింద్రాబాద్ ది స్పానిష్ క్లాసెస్, ఫ్లూట్ క్లాసెస్, క్రొచెట్ ఆండ్ ఎంబ్రైడరీ క్లాసెస్ ►ఫ్రీ యోగా క్లాసెస్, వీకెండ్ చెస్ క్లాసెస్ సమయం – ఉదయం 10 గంటలకు ►వీణ క్లాసెస్, పెయింటింగ్ క్లాసెస్, సమయం– మధ్యాహ్నం 1 గంటకు ►దిగోండ్ పెయింటింగ్ వర్క్షాప్ సమయం– సాయంత్రం 6 గంటలకు ►వీకెండ్ చెస్ క్లాసెస్ విత్ షజీ వేదిక– బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం– ఉదయం 11 గంటలకు ►సిల్క్ పెయింటింగ్ వర్క్షాప్ వేదిక– అమర్ చిత్ర కథ లెర్నింగ్ సెంటర్, రోడ్ నం.79, జూబ్లీహిల్స్ సమయం– మధ్యాహ్నం 2–30కు ►గర్ల్ పవర్ – క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ వేదిక– సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ ఆండ్ ట్రైనింగ్, మాదాపూర్ సమయం– సాయంత్రం 6–30 గంటలకు ►క్లాసికల్ మ్యూజిక్ రెక్టికల్ వేదిక– కళాసాగరం హాల్, సికింద్రాబాద్ సమయం– సాయంత్రం 6 గంటలకు ►తాంజూర్ పెయింటింగ్ మాస్టర్ క్లాస్ బై నిషిత నాయుడు వేదిక– ఇన్నోవేషన్ హెచ్ క్యూ కోవర్కింగ్ స్పేస్, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10–30 గంటలకు ►ట్రెండ్జ్ – డిజైనర్ ఎగ్జిబిషన్ వేదిక– తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం– ఉదయం 9 గంటలకు ►ఇంటర్నేషనల్ హోర్తి ఎక్స్ పో వేదిక – హైటెక్స్ సమయం – ఉదయం 9 గంటలకు ►క్వెస్ట్ 2020: డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వర్క్షాప్ వేదిక – జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేసీహెచ్బీ సమయం – ఉదయం 10 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డ్రగ్ డిస్కవరీ వేదిక– బిట్స్ పిలాని (హైదరాబాద్ క్యాంపస్ ), శామీర్పేట్ సమయం– మధ్యాహ్నం 2–30 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై నర్సింహ గౌడ్ వేదిక – సాలర్జంగ్ మ్యూజియం సమయం – ఉదయం 10 గంటలకు ►ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక – ది ఆర్ట్ స్పేస్, అమీర్పేట్ సమయం – రాత్రి 7 గంటలకు ►చాంపియన్ బ్రంచ్ వేదిక– రడిషన్ హైదరాబాద్, హైటెక్ సిటీ సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు ►చెస్ వర్క్షాప్ వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం–మధ్యాహ్నం 12.30గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం : ►ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఆప్ తక్షణ సహాయం రూ. 25వేలను నేడు అందించనున్న ఆప్ సర్కార్ ఉత్తర్ప్రదేశ్ : నేడు ఉత్తర్ప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ►బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని దేశవ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంస్థలను ప్రారంభించనున్న మోదీ ►ఢిల్లీ పోలీస్ కమిషషనర్గా ఎస్ఎన్ శ్రీవాస్తవ నియామకం నేడు రిటైర్డ్ కానున్న ఢిల్లీ సీపీ అమూల్య పట్నాయక్ ►మహిళల టీ20 ప్రపంచకప్ : నేడు శ్రీలంకతో తలపడనున్న భారత్ మెల్బోర్న్ వేదికగా ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ : ►నేటి నుంచి ఏపీ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ విశాఖ : నేటి నుంచి అరకు ఉత్సవాలు ప్రారంభం ►రెండ్రోజులపాటు జరగనున్న అరకు ఉత్సవాలు తిరుమల : నేడు టీటీడీ పాలకమండలి సమావేశం ►2020-21 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనున్న పాలకమండలి తెలంగాణ : హైదరాబాద్ : నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం ►బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ భాగ్యనగరంలో నేడు : ►ఖుద్ కి ఖుషి – ప్లే బై మంచ్ థియేటర్ వేదిక – రవీంద్ర భారతి సమయం – రాత్రి 7 గంటలకు ►ఇండియాస్ ఫౌండింగ్ మూమెంట్ – టాక్ బై మాధవ్ కోష్య వేదిక– విద్యారణ్యహైస్కూల్, ఖైరతాబాద్ సమయం – సాయంత్రం 6 గంటలకు ►ఛేంజ్ చిత్ర ఫిల్మ్ ఫెస్టివల్ బై వీడియో వాలంటరీస్ వేదిక – లమాకాన్, బంజారాహిల్స్ సమయం – మధ్యాహ్నం 2 గంటలకు ►అన్హద్–డాక్యుమెంటరీ థియేటర్ వర్క్షాప్ వేదిక – లమాకాన్, బంజారాహిల్స్ సమయం – ఉదయం 11 గంటలకు ►ఫుడ్, డ్రింక్స్ ఫోటోగ్రఫీ – వర్క్షాప్ బై ఇంద్రనిల్ ముఖర్జీ వేదిక – శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బేగంపేట్ సమయం – ఉదయం 10 గంటలకు ►ఫ్రెంచ్ క్లాసెస్ విత్ సుపర్ణ గుహ వేదిక – బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్ సమయం – సాయంత్రం 5 గంటలకు ►లైవ్ మ్యూజికల్ ప్లే వేదిక – శిల్ప కళావేదిక సమయం – రాత్రి 7 గంటలకు ►కథక్ కన్సర్ట్ బై అసవారి పవర్ వేదిక – శిల్పారామం సమయం – సాయంత్రం 5.30 గంటలకు ►ఒడిస్సీ క్లాసెస్ వేదిక– శిల్పారామం సమయం – సాయంత్రం 5.30 గంటలకు ►వేదిక – ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ ది మ్యూజికల్ షోకేజ్ బై హరిణి రావ్ ఆండ్ స్టూడెంట్స్ ►సమయం – సాయంత్రం 5.30 గంటలకు ది చంద్రయాన్–2, ఎయిరో స్పేస్ వర్క్షాఫ్ ఫర్ కిడ్స్ సమయం – ఉదయం 10 గంటలకు ►హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ 2020 బై జీఎంఆర్ వేదిక – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ సమయం– ఉదయం 10 గంటలకు ►స్టాండప్ కామిడీ వేదిక – క్లోవర్క్, హైటెక్ సిటీ సమయం – రాత్రి 7 గంటలకు ►వేదిక – అమర్ చిత్ర కథ లెర్నింగ్ సెంటర్, జూబ్లీహిల్స్ ది బేసిక్స్ ఆఫ్ మోడర్న్ కాలిగ్రఫీ విత్ పాయింటెడ్ పెన్ – వర్క్షాప్ సమయం – ఉదయం 10 గంటలకు ►బనారస్ శారీ ఎగ్జిబిషన్ వేదిక – పార్క్హయాత్, బంజారాహిల్స్ సమయం – ఉదయం 11 గంటలకు ►క్లాతింగ్ ఎగ్జిబిషన్ వేదిక – సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం – ఉదయం 10 గంటలకు ►తంజూర్ పేయింటింగ్ మాస్టర్ క్లాస్ వేదిక – ఇన్నోవేషన్ హెచ్క్యూ క్లోవర్కింగ్ స్పేస్, బంజారాహిల్స్ సమయం – ఉదయం 10.30 గంటలకు ►టెండ్జ్ ఉ డిజైనర్ ఎగ్జిబిషన్ వేదిక – తాజ్ కృష్ణ, బంజారాహిల్స్ సమయం – ఉదయం 9 గంటలకు ►వేదిక – హెచ్ఐసీసీ, మాదాపూర్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సమయం – ఉదయం 9 గంటలకు ►ది గ్రేయిన్ టెక్ ఫెయిర్ సమయం – ఉదయం 10 గంటలకు ►క్వెస్ట్ 2020: డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వర్క్షాప్ వేదిక: జేఎన్టీయూ, కేసీహెచ్బీ సమయం: ఉదయం 10 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు..
జాతీయం : ►యూపీ : అలీగఢ్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల పొడిగింపు ఈరోజు అర్థరాత్రి వరకు కొనసాగునున్న ఆంక్షలు ►ఢిల్లీ : నేడు, రేపు ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా ఈశాన్య ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పరీక్షలు యథాతథం ఆంధ్రప్రదేశ్: ►నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న సీఎం పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష ►చిత్తూరు : నేడు మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు కృష్ణానది నీరు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణానది నీటిని విడుదల నీటిని విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ►తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం స్వామి వారి దర్శనానికి 8గంటల సమయం తెలంగాణ : ►నేడు కొత్తగూడెంలో మంత్రి పర్యటన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్ ►హైదరాబాద్ : నేటి నుంచి భూ మ్యుటేషన్లపై విచారణ గోపన్పల్లి సర్వే నెం.127లోని భూ మ్యుటేషన్లపై సర్వే రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో విచారణ రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డిని విచారించనున్న ఆర్డీవో చంద్రకళ భాగ్యనగరంలో నేడు : ►హైపర్ పవర్ ఆఫ్ కంప్యూటింగ్ : టాక్ బై జిరార్డ్ బెర్రీ వేదిక: ఐఐఐటి, హైదరాబాద్, గచ్చిబౌలి సమయం: సాయంత్రం 4 గంటలకు ►వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ఠి కంప్యూటర్ క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు ది మధుబని ఆర్ట్ వర్క్షాప్, : కథక్ క్లాసెస్ సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు ది హిందీ క్లాసెస్ సమయం: సాయంత్రం 4 గంటలకు ►వేదిక: లమాకాన్, బంజారాహిల్స్ ది ఇష్టా గోష్టి సమయం: మధ్యాహ్నం 3 గంటలకు ది కౌంటింగ్ ఆన్లైన్ హేట్: టాక్ బైరీతూ శర్మ సమయం: సాయంత్రం 6 గంటలకు ►బిజినెస్ నెట్వర్కింగ్ మీటింగ్ వేదిక: రాడిషన్బ్లూప్లాజా, బంజారాహిల్స్ సమయం: ఉదయం 8 గంటలకు ►యోగా టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ఆర్వైటీ 200 బై యోగా అలియన్స్ వేదిక: అనాహత యోగా జోన్ , కొత్తగూడ సమయం: ఉదయం 11:30 గంటలకు ►స్టాండప్ కామెడీ వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్ సిటీ సమయం: రాత్రి 7:30 గంటలకు ►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యాండ్లూమ్, ఫ్యాషన్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ వేదిక: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ సమయం: రాత్రి 7 గంటలకు ►ఇంటర్నేషనల్ ఐపీ స్కిల్స్ వేదిక: హయాత్ ప్లేస్, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9 గంటలకు ►మ్యూజిక్ అండ్డ్యాన్స్ ఫెస్టివల్: బై శ్రీశివ సాయి మానస సరోవరం కల్చరల్ ట్రస్ట్ వేదిక: ఆంధ్ర సరస్వత పరిషత్ ఆడిటోరియం, అబిడ్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►బనారస్ శారీ ఎగ్జిబిషన్ వేదిక: పార్క్హయాత్ , బంజారాహిల్స్ సమయం: ఉదయం 11 గంటలకు ►ది టెక్నో కల్చరల్ ఫెస్ట్ వేదిక: శ్రీ నిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఘట్కేసర్ సమయం: ఉదయం 10 గంటలకు ►క్లాతింగ్ ఎగ్జిబిషన్ వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు ►వేదిక: హెచ్ఐసీసీ , మాదాపూర్ ది కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సమయం: ఉదయం 9 గంటలకు ది గ్రేయిన్ టెక్ ఫెయిర్ సమయం: ఉదయం 10 గంటలకు ►క్వెస్ట్ 2020 : డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వర్క్షాప్ వేదిక: జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ , కేసీహెచ్బీ సమయం: ఉదయం 10 గంటలకు -
నేటి ముఖ్యాంశాలు
► నేడు కర్నూలు జిల్లాకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ► మహిళల టి20 ప్రపంచకప్ : న్యూజిలాండ్తో తలపడనున్న భారత జట్టు భాగ్యనగరంలో నేడు ♦ భారతీయ నృత్యోత్సవం బై వీరేష్ వేదిక– రవీంద్ర భారతి సమయం– ఉదయం 9 గంటలకు ♦ దివా వెడ్నెస్ డే నైట్ విత్ డీజే వినీష్ వేదిక– 10 డౌనింగ్ స్ట్రీట్, బేగంపేట్ సమయం– రాత్రి 8 గంటలకు ♦ లేడీస్ కిట్టీ పార్టీ వేదిక– అవర్సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ సమయం– ఉదయం 10 గంటలకు ♦ హిందీ క్లాసెస్ సమయం– సాయంత్రం 4 గంటలకు ♦ యోగా టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ఆర్వైటీ’ 200 బై యోగా అల్యన్స్ వేదిక– అనాహత యోగా జోన్, కొత్తగూడ సమయం– ఉదయం 11–30 గంటలకు ♦ వేదిక– ది ఆర్ట్ స్పేస్, అమీర్పేట్ వన్ ఫేస్, మెనీ ప్రాక్టీస్ – ♦ టాక్ బై ఆనంద శంకర్ జయంత్ సమయం– సాయంత్రం 6 గంటలకు ♦ ఆర్ట్ ఎగ్జిబిషన్ సమయం– రాత్రి 7 గంటలకు ♦ టెక్నో విజన్ 2020–ఎగ్జిబిషన్, ఫన్ గేమ్స్ వేదిక– నవాబ్ షా ఆలంఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మలక్పేట సమయం– ఉదయం 10 గంటలకు ♦ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ మేకింగ్ వర్క్షాప్ అరుంధతిరావు వేదిక– ఎస్కేప్డŠడ్ కలినరి స్టూడియో, కొండాపూర్ సమయం– ఉదయం 10–30 గంటలకు ♦ స్ఫూర్తి 2020– వర్క్షాప్ ఆన్ 5జీ టెక్నాలజీస్ వేదిక– జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేపీహెచ్బీ సమయం– ఉదయం 10 గంటలకు ♦ ఇంటర్నేషనల్ ఐపీ స్కిల్స్ సమ్మిట్ వేదిక– హ్యాత్ప్లేస్, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం– ఉదయం 9 గంటలకు ♦ మ్యూజిక్, డ్యాన్స్ ఫెస్టివల్–2020 శ్రీ శివసాయి మానస సరోవరం కల్చరల్ ట్రస్ట్ వేదిక– ఆంధ్ర సారస్వత పరిషత్ ఆడిటోరియం, అబిడ్స్ సమయం– ఉదయం 10 గంటలకు ♦ యోగా వర్క్షాప్ బై శ్వేత వేదిక– బోధియోగా స్టూడియో, గచ్చిబౌలి సమయం– రాత్రి 7 గంటలకు ♦ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ వేదిక– పార్క్ హయత్, రోడ్ నం.2, బంజారాహిల్స్ సమయం– ఉదయం 10:30 గంటలకు ♦ ఫీస్ట్ ఆన్ ది ఏషియన్ గ్రిల్ వేదిక– షెర్టాన్ హైదరాబాద్, గచ్చిబౌలి సమయం– సాయంత్రం 6:30 గంటలకు ♦ అకాడమీ అవార్డ్స్– 2019 వేదిక– హార్డ్ కప్ కాఫీ, జూబ్లీహిల్స్ సమయం– సాయంత్రం 6 గంటలకు ♦ చెస్ వర్క్షాప్ వేదిక– కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్ సమయం– మధ్యాహ్నం12:30 గంటలకు