నేటి ముఖ్యాంశాలు | Major Events on May 5th 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Tue, May 5 2020 6:27 AM | Last Updated on Tue, May 5 2020 6:33 AM

Major Events on May 5th 2020 - Sakshi

తెలంగాణ :
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం
కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ పొడిగింపుపై చర్చ
ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలో మే నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగింపుకు నిర్ణయం తీసుకునే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ : 
ఏపీలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం
గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని కార్యాలయాలు మాత్రమే తెరవాలని ఆదేశాలు
నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ఉద్యోగులు హాజరుకావాలని ఆదేశం
భౌతికదూరం పాటిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని ఆదేశం

ఏపీ : మహారాష్ట్ర బయల్దేరిన 1200 మంది కూలీలు
వలస కూలీల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం

జాతీయం :
ఢిల్లీలో భారీగా మద్యం ధరలు పెంపు
ఢిల్లీలో 70శాతం మేర ధరల పెంపు

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు : 42836
కరోనా మరణాలు : 1389
కరోనా నుంచి కోలుకున్నవారు : 1074

ప్రపంచవ్యాప్తంగా 36.41 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.51 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 11.92 లక్షల మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement