నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 4th April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Sat, Apr 4 2020 6:27 AM | Last Updated on Sat, Apr 4 2020 6:31 AM

Major Events On 4th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
నేడు పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
► ఇంటింటికి గ్రామవాలంటీర్ల ద్వారా అందించనున్న ప్రభుత్వం
► పేదలకు తోడుగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్‌ నిర్ణయం
► కోటి 28లక్షల 51వేల 482 కుటుంబాలకు ఆర్థిక సహాయం
► పేదలకు ఆర్థిక సహాయం చేసేందుకు రూ.1300 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

► రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరింది.
► పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. 
► కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది.

తెలంగాణ:
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 299 నమోదు కాగా, 11 మంది మృతి చెందారు.

జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,567కి చేరింది. 
► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో 192 మంది బాధితులు కోలుకున్నారు.
► మహారాష్ట్రలో 490 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 26 మంది మృతి చెందారు.
► తమిళనాడులో పాజిటివ్‌ కేసుల సంఖ్య  411 నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
► ఢిల్లీలో 386 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు.

ప్రపంచం:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 59 వేలు దాటింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11లక్షల చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 28వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.
అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,965కి చేరింది.
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 7,391కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement