
జాతీయం:
► నేటి నుంచి దూరదర్శన్లో ప్రసారం కానున్న ‘రామాయణ్’ ధారావాహిక
► కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
► భారత్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
► భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య 887కి చేరింది.
► దేశంలో ఇప్పటివరకు కరోనాతో 20 మంది మృతి చెందారు.
► కేరళలో కొత్తగా మరో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
► కేరళలో 176, మహారాష్ట్రలో 147, కర్ణాటకలో 55 కరోనా కేసులు
► తెలంగాణలో 59, గుజరాత్లో 43, రాజస్థాన్లో 41 కేసులు
► యూపీలో 41, తమిళనాడులో 35, ఢిల్లీలో 36 కేసులు నమోదు అయ్యాయి.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 27,250కి చేరిన కరోనా మృతుల సంఖ్య
► 5.94 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య
► కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,32,622 మంది
► అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
► 1600 దాటిన కరోనా మరణాల సంఖ్య
► ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
►ఇటలీలో 86,498 కరోనా కేసులు , 9,134 మంది మృతి