
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది.
తెలంగాణ:
► రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 127కి చేరింది.
► తెలంగాణలో కరోనాతో 9 మంది మృతి చెందారు.
► నేడు భద్రాద్రిలో ఏకాంతంగా శ్రీసీతారాముల కల్యాణం
► కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి నిరాకరణ
► ప్రత్యక్షప్రసారం ద్వారా శ్రీసీతారాముల కల్యాణం వీక్షించే అవకాశం
జాతీయం:
► నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
► సీఎంలతో రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ
► కరోనా నియత్రణ, లాక్డౌన్ అమలుపై సీఎంలతో చర్చించనున్న మోదీ
►దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,998కి చేరింది.
► దేశంలో ఇప్పటివరకు 58 మంది మృతి చెందారు.
► 132మంది చికిత్స అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రపంచం:
► ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
► ప్రపంచవ్యాప్తంగా 47 వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య
► 203 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్
► ప్రపంచ వ్యాప్తంగా కోలుకున్న 1.94 లక్షల మంది