
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది.
► ఇప్పటివరకు 35 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
►కరోనా బారినపడి ఇప్పటివరకు 14 మంది మరణించారు.
► ఆసుపత్రుల్లో 528 మంది చికిత్స పొందుతున్నారు.
► నేటి నుంచి గర్భిణులకు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు
► స్లాట్ల వారీగా గర్భిణులకు, చిన్నారులకు టీకాలు వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు.
► పొదుపు సంఘాల మహిళలచేత.. కరోనా మాస్క్ల తయారీ
► నేటి నుంచి మాస్క్ల తయారీ ప్రారంభం కానుంది
► 9 రోజుల్లో 16 కోట్ల మాస్క్ల తయారీకి కార్యచరణ
► వైఎస్సార్ బీమా కింద నేటి నుంచి సెర్ప్ చెల్లింపులు
తెలంగాణ:
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కి చేరింది.
► ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి కోలుకొని 186 మంది ఇంటికి వెళ్లారు.
జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది.
► ఇప్పటివరకు మొత్తం 452మంది వైరస్తో మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా 1,766 మంది కోలుకున్నారు.
► దేశంలో 11,616 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
అంతర్జాతీయం:
► ప్రపంచ వ్యాప్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,18,758కి చేరింది.
► ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,51,966 మంది మృతి చెందారు.