నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 23rd April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Thu, Apr 23 2020 6:38 AM | Last Updated on Thu, Apr 23 2020 6:40 AM

Major Events On 23rd April - Sakshi

ఆంధ్రప్రదేశ్:‌
 ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813 చేరింది.
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు.
► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 120 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
►  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 669 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

► రానున్న మూడు రోజులపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటు వర్ష సూచన.

తెలంగాణ:
► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 943కి చేరింది.
► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు.
► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జాతీయం:
► దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కి చేరింది.
► దేశవ్యాప్తంగా కరోనాతో 652 మంది మృతి చెందారు.
► దేశంలో ప్రస్తుతం 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 3,960 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 26 లక్షలు దాటిన కరోనా కేసులు
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.84 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 7.17 లక్షల మంది కోలుకున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement