మద్యం బాధితులకు కామినేని పరామర్శ | Minister Kamineni Srinivas visits Adulterated liquor victims in vijayawada | Sakshi
Sakshi News home page

మద్యం బాధితులకు కామినేని పరామర్శ

Published Fri, Dec 11 2015 10:31 AM | Last Updated on Fri, Aug 17 2018 5:07 PM

మద్యం బాధితులకు  కామినేని పరామర్శ - Sakshi

మద్యం బాధితులకు కామినేని పరామర్శ

విజయవాడ: కల్తీ మద్యం ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మందిని డిశ్చార్జ్ చేశామని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. మద్యంలో మిథైనాల్ కలపడం వల్లే ఘటన జరిగిందని కామినేని చెప్పారు. బాధితులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement