అనంతపురం జిల్లా ఎన్టీఆర్‌ సర్కిల్‌లో దారుణం | miscreants attack a man in Anantapur district | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లా ఎన్టీఆర్‌ సర్కిల్‌లో దారుణం

Published Mon, Dec 23 2013 11:06 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

miscreants attack a man in Anantapur district

అనంతపురం: జిల్లాలోని ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ లో సోమవారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు ప్రవీణ్ అనే వ్యక్తిని గొంతుకోసి పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

 

రక్తపు మడుగులో అచేతన స్థితిలో పడివున్న  ప్రవీణ్ పరిస్థితి విషమించడంతో అతన్ని చికిత్స మేరకు స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement