నీటితొట్టెలో తల్లీకూతుళ్ల మృతదేహాలు | Mother and daughter found dead in water tank | Sakshi
Sakshi News home page

నీటితొట్టెలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

Published Sat, Apr 30 2016 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

Mother and daughter found dead in water tank

రామకుప్పం (చిత్తూరు జిల్లా) :  రామకుప్పం మండలం కొంగనపల్లి గ్రామంలో తల్లీకూతుళ్లు నీటి తొట్టెలో శవాలై తేలారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన సరస్వతి, ఆమె కుమార్తె పవిత్ర (13)లు పొలాల్లోని నీటితొట్టెలోనిర్జీవులై ఉండగా కొందరు రైతులు శనివారం మధ్యాహ్నం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సరస్వతి భర్త రామకృష్ణప్ప ఆచూకీ లేకుండాపోవడంతో గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement