రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Published Tue, Oct 27 2015 7:58 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం తుమ్మలగుంట పంచాయతీ మర్రిచెట్టుపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

పెద్దతిప్పసముద్రం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం తుమ్మలగుంట పంచాయతీ మర్రిచెట్టుపల్లి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. తుమ్మరగుంటవారిపల్లికి చెందిన శ్రీరాములు రెడ్డి(54)  ద్విచక్రవాహనంపై వెళుతుండగా అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న శ్రీరాములు రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement