ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన  ఎంపీ మాగుంట | Ongole MP Magunta Wishes the Prime Minister New delhi | Sakshi
Sakshi News home page

ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన  ఎంపీ మాగుంట

Jun 23 2019 10:24 AM | Updated on Jun 23 2019 10:25 AM

Ongole MP Magunta Wishes the Prime Minister New delhi  - Sakshi

సాక్షి, ఒంగోలు : భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో నూతనంగా ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న మాగుంట ప్రత్యేకంగా వీరిని కలిశారు. వెంకయ్యనాయుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. వెంకయ్యనాయుడు మాగుంట కుటుంబం గురించి సంక్షిప్తంగా ప్రధానికి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement