సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని జాతీయు పోలీస్ అకాడమీలో ఈనెల 5న జరగనున్న ఐపీఎస్ల పరేడ్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్నారు. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాజేంద్రనగర్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు గురువారం జాతీయు పోలీస్ అకాడమీ అధికారులతో సవూవేశమయ్యారు. ఆ తర్వాత అకాడమీ మైదానాన్ని పరిశీలించారు.