మైదుకూరు మండలం నల్లమల ఫారెస్ట్లోని మద్దడుగుకనం వద్ద బుధవారం 12 మంది ఎర్రచందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.50 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా తమిళనాడుకు చెందినవారేనని అధికారులు తెలిపారు.
ఎర్రచందనం దొంగలు అరెస్ట్
Published Wed, Sep 30 2015 6:00 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement