రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతకు గాయాలు | road accident in kurnool | Sakshi

రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతకు గాయాలు

Published Sun, Jul 30 2017 8:08 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

road accident in kurnool

కర్నూలు: నంద్యాల సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగు వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురికి గాయాలయినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం సుధీర్‌రెడ్డిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement