ప్రత్యేక హోదా కోసం సమావేశం | Round table meeting for Special status to AP | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం సమావేశం

Published Thu, Jun 4 2015 4:03 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Round table meeting for Special status to AP

వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఇన్సాఫ్ విద్యా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గురవారం జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో సినీ నటుడు శివాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement