‘సదావర్తి స్కాం విలువ రూ.2 వేల కోట్లు’ | "Sadavarti scam worth Rs 2 crore ' | Sakshi
Sakshi News home page

‘సదావర్తి స్కాం విలువ రూ.2 వేల కోట్లు’

Published Thu, Jun 23 2016 2:05 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

"Sadavarti scam worth Rs 2 crore '

విజయవాడ (భవానీపురం): అమరావతి సదావర్తి సత్రం భూముల వేలంలో  రూ.2వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. విజయవాడలోని ఆ పార్టీ నగర కార్యాలయంలో నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు దాదాపు రూ.2వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు.

పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఈఓ శ్రీనివాసరెడ్డి హస్తం ఉందన్నారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement