హైదరాబాద్: గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి స్వల్ప భూకంపం వచ్చింది. పిడుగురాళ్ల, మాచవరంలలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
Published Mon, Nov 24 2014 8:26 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement