హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఇక మీదట ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల కానుంది.
మేనేజ్మెంట్ కోటా మెడికల్ సీట్లకు ప్రత్యేక పరీక్ష
Published Wed, Apr 8 2015 4:54 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement