విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం | Tenth class Student raped in kurnool district | Sakshi

విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం

Jan 23 2014 4:50 PM | Updated on Sep 2 2017 2:55 AM

విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం

విద్యార్థినిని ఎత్తుకుపోయి అత్యాచారం

పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఎత్తుకుపోయి ఇద్దరు దుండగులు ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది.

కర్నూలు: పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఎత్తుకుపోయి ఇద్దరు దుండగులు ఐదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది. నిందితులు శాంతరాజు, ఆదాం..  ఈ నెల 17న టెన్త్ విద్యార్థినిని కిడ్నాప్ చేశారు.

ఆమెను నిర్బంధించి ఐదు రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ అకృత్యం వెలుగు చూడడంతో నిందితులిద్దరిపై నందవరం పోలీసు స్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement