కాల్‌మనీ బాధితుని హఠాన్మరణం | The sudden death of the victim call money | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ బాధితుని హఠాన్మరణం

Published Sat, Dec 19 2015 10:29 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

కాల్‌మనీ బ్రోకర్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు శనివారం ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు.

కాల్‌మనీ బ్రోకర్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు శనివారం ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు. రేపల్లె 7వ వార్డుకు చెందిన తాతయ్య కాల్‌మనీ బ్రోకర్ల వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు పది లక్షల దాకా వడ్డీ చెల్లించాడు. అయితే ఇంకా వేధింపులు ఆపకపోవడంతో శుక్రవారం సాయంత్రం రేపల్లె సీఐకి ఫిర్యాదు చేశారు. అయితే శనివారం ఉదయం హఠాత్తుగా ఇంట్లోనే మృతిచెందాడు. బాగున్న వ్యక్తి హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement