నెల్లూరు పీఆర్ఆర్ కాలనీలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే సీహెచ్ రత్నం ఇంట్లో దొంగలు 15 సవర్ల బంగారం, రూ50 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కోవూరులో చోరీ
Published Sat, Sep 19 2015 1:21 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement