కల్వర్ట్ను ఢీ కొన్న బైక్: ముగ్గురు యువకులు మృతి | Three youth killed in road accident | Sakshi
Sakshi News home page

కల్వర్ట్ను ఢీ కొన్న బైక్: ముగ్గురు యువకులు మృతి

Published Wed, Nov 13 2013 10:18 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three youth killed in road accident

అనంతపురం జిల్లా కణేకల్ సమీపంలో ద్విచక్రవాహనం కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం బైక్ కల్వర్ట్లో పడిపోయింది. బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఆ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి వారి సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా ఆ యువకులు అప్పటికే మరణించారు. 

 

దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువకులు మృతదేహలను పోస్ట్మార్టం నిర్వహించేందుకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement