సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma Meets CM YS Jagan Mohan Reddy At AP Secretariat | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ

Published Tue, Aug 13 2019 9:22 PM | Last Updated on Tue, Aug 13 2019 9:32 PM

Vasireddy Padma Meets CM YS Jagan Mohan Reddy At AP Secretariat - Sakshi

సాక్షి,  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన అనంతరం వాసిరెడ్డి పద్మ తొలిసారి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్‌ జగన్‌కు వాసిరెడ్డి పద్మ ప్రత్యేక కృతజ‍్క్షతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేయాలని సీఎం చెప్పారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement