న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనుమోలు లక్ష్మీఅనుపమ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ కూడా మే 5న ఇతర అన్ని పిటిషన్లతో కలిపి విచారిస్తామని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ కార్యదర్శికి సంబంధిత వ్యవహారంపై నోటీసులు జారీచేసింది.
విభజనపై సుప్రీంకోర్టుకు మరో పిటిషన్
Published Sat, Apr 12 2014 3:48 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement