శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని గొలగమూడి గ్రామానికి చెందిన కుర్రకూటి మాధవీలతకు స్వైన్ప్లూ సోకినట్లుగా చెన్నై వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలో చికిత్స పొందుతున్న మాధవీలత (37) సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందింది.
(వెంకటాచలం)
స్వైన్ ఫ్లూతో మహిళ మృతి
Published Mon, Feb 9 2015 5:49 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement
Advertisement