ప్రకాశం జిల్లాలో యువతి కిడ్నాప్ | woman kidnapped in Markapuram | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో యువతి కిడ్నాప్

Aug 6 2014 3:16 PM | Updated on Sep 2 2017 11:28 AM

ప్రకాశం జిల్లాలో ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. త్రిపురాంతకం చెందిన శార్వాణి అనే యువతి తల్లితో కలసి మార్కాపురం వచ్చింది. దుండగులు మార్కాపురంలో ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement