వివాహిత దారుణ హత్య | woman murdered in parvathi puram | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Published Sun, Nov 1 2015 11:50 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

విజయనగరం జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది.

పార్వతీపురం: విజయనగరం జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామ సమీపంలోని వింజమ్మకొండ పై ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించారు.

కాగా.. మృతదేహం అదే గ్రామానికి చెందిన భారతి(30)దిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అత్యాచారం చేసి ఆ తర్వాత హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement