విద్యుదాఘాతంతో యువకుడి మృతి | younger dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Published Mon, Sep 7 2015 7:53 PM | Last Updated on Wed, Aug 1 2018 2:10 PM

ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు.

ముండ్లమూరు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. శ్రీనివాస్‌రెడ్డి (18) అనే యువకుడు పొలంలో మోటార్ వైర్ ఊడిపోతే విద్యుత్ ప్రసారం ఆగిపోయిన సమయంలో దాన్ని బాగు చేయబోయాడు. ఊడిన వైర్‌ను బిగిస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం కావడంతో షాక్‌కు గురై పొలంలోనే సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement