చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy reached Chilakaluripet | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేటకు చేరుకున్న వైఎస్ జగన్

Published Thu, Dec 11 2014 12:03 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ys jagan mohan reddy reached Chilakaluripet

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గురువారం  గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు మర్రి రాజశేఖర్ ఇంట్లో జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడులు వై వీ సుబ్బారెడ్డి,  గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆర్ కే ముస్తఫా, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement