రాజ్భవన్ కు బయల్దేరిన వైఎస్ జగన్ | ys jagan mohan reddy went for Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్భవన్ కు బయల్దేరిన వైఎస్ జగన్

Published Mon, Mar 23 2015 11:09 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

రాజ్భవన్ కు బయల్దేరిన వైఎస్ జగన్ - Sakshi

రాజ్భవన్ కు బయల్దేరిన వైఎస్ జగన్

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఆయన ఈరోజు ఉదయం లోటస్ పాండ్ నుంచి రాజ్భవన్కు బయల్దేరారు. ప్రభుత్వ వైఖరితో పాటు,  స్పీకర్ వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి మరోసారి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు ఈనెల 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement