రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan Mohan Reddy will visit Bapulapadu mandal of Krishna district | Sakshi
Sakshi News home page

రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Sun, Jan 29 2017 8:46 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన - Sakshi

రేపు కృష్ణా జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సోమవారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో బొమ్మలురు, కానుమెలులో కరువు ప్రాంతాల్లో పర్యటించనున్నారని వైఎస్ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండేళ్లుగా పంటలు పండని పొలాలను, తెగులుతో నష్టపోయిన మినుము పంటలను పరిశీలించిన అనంతరం అక్కడి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement