సత్తెనపల్లి వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా | ysrcp dharna at sattenapalli | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా

Published Mon, Aug 17 2015 12:34 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

ysrcp dharna at sattenapalli

నీరు- చెట్టు కార్యక్రమం కోసం చెరువుల నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగింది.

గుంటూరు: నీరు- చెట్టు కార్యక్రమం కోసం చెరువుల నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగింది. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని సత్తెనపల్లి- నర్సరావుపేట రోడ్డులో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అక్రమాలపై  వారు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement