ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్య | ysrcp leader obulesu killed in proddutur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్య

Published Sat, Jul 19 2014 12:19 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

ysrcp leader obulesu killed in proddutur

 ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ నాయకుడు, వైఎస్సార్ జిల్లా మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసు(53)ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి ఇం టికి వెళ్లే సమయంలో మార్గమధ్యలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి ఓబులేసును గొంతుకోసి హతమార్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement