మైక్రోమ్యాక్స్ యూనిట్ ప్రారంభం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్సిటీలో గురువారం మైక్రోమ్యాక్స్ యూనిట్ ్ర్రప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మైక్రోమ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి.