![నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!](/styles/webp/s3/article_images/2017/09/4/61476992984_625x300.jpg.webp?itok=IjuKFYua)
నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ శుక్రవారం సెబీ వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేయనుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరో ఇరువురు డెరైక్టర్లుఅశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే పెరోల్ గడువు పొడిగింపునకు సంబంధించి ఈ మొత్తాన్ని శుక్రవారం చెల్లించడం జరుగుతుందని రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలిపారు.