సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా):
సుల్తానాబాద్ మండలకేంద్రంలోని స్వప్నా కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ముత్తునూరి కొమరయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వస్థలం పచ్చునూరు మండలం మానకొండూరు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి
Published Wed, Oct 11 2017 5:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment