సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మోతుకూరి సాయి వెంకట వంశీ కృష్ణ అనే యువకుడు స్థానిక సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడి ఓ హోటల్ గదిలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. త్రీ టౌన్ పోలీసులు హోటల్కు చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవాడిగా గుర్తించారు.
హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య
Jan 21 2018 8:15 PM | Updated on Nov 9 2018 4:36 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
తెనాలిలో విషాదం.. బంగారం వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. బంగారం వ్యాపారి సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారి ఆత్మహత్య పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దేశ్ శివాజీ ఆత్మహత్యకు పోలీసులు వ...
-
వైద్యులు నా కుటుంబాన్ని నాశనం చేశారు
గుంటూరు: ఈ ఏడాది ఫిబ్రవరిలో నా భర్త సాయిబాబు బల్బు బిగిస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు చేయి మణికట్టు వద్ద విరిగింది. స్థానిక కొత్తపేటలోని హాస్పిటల్కు తీసుకెళితే సర్జరీ చేశారు. చేసిన మరుసటి ర...
-
గుంటూరు లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం
గుంటూరు: లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర...
-
పాస్టర్ ప్రవీణ్ది సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్: ఏలూరు డీఐజీ
ఏలూరు, సాక్షి: పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) మృతి కేసుపై నెలకొన్న అనుమానాలకు పోలీసులు పుల్స్టాప్ పెట్టారు. మద్యం మత్తులో బైక్ నడిపి కింద పడిపోవడం వల్లే ప్రవీణ్ ప్రాణాలు పొగొట్...
-
గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. అంతటితో ఆగకుండా పండుగ వేళ ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టడంతో అతడు అక్కడిక...
Advertisement