- వీఆర్లోని 8 మందికి పోస్టింగ్ l
- నలుగురు వీఆర్లోకి..
12 మంది ఎస్సైలకు బదిలీలు
Published Fri, Apr 14 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) :
జిల్లాలోని 12 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వీఆర్లో ఉన్న 8 మందికి పోస్టింగ్లు ఇచ్చినట్టు ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. జిల్లాలోని 15 మంది ఎస్సైలను మార్చి 13న బదిలీ చేసిన విషయం విదితమే. అప్పుడు ఆరుగురిని వీఆర్లో పెట్టారు. అయితే వారిలో వి.కోటేశ్వరరావు, కేవీఎస్ సత్యనారాయణ, ఎ.కృష్ణభగవా¯ŒSలకు నెల రోజులు తిరక్కుండానే తిరిగి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల తీరు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజాగా బదిలీ అయిన ఎస్సైల వివరాలు ఇలా ఉన్నాయి
ఎస్సై పేరు– ప్రస్తుతం – బదిలీ అయిన స్టేష¯ŒS
వి.కోటేశ్వరరావు – వీఆర్ – పిఠాపురం రూరల్
వి.సుభాకర్ – పిఠాపురం రూరల్– వీఆర్, కాకినాడ
కేవీఎస్ సత్యనారాయణ – వీఆర్ – యు.కొత్తపల్లి
పుడి నాగరాజు – వీఆర్ – రామచంద్రపురం
లకవత్తు శ్రీను – రామచంద్రపురం – వీఆర్
బి.ప్రభాకరరావు – వీఆర్ – ముమ్మిడివరం
మజ్జి అప్పలనాయుడు – ముమ్మిడివరం – వీఆర్
ఎ.కృష్ణభగవా¯ŒS – వీఆర్ – పెద్దాపురం
వై.సతీష్ – పెద్దాపురం – వీఆర్
టి.రామకృష్ణ – వీఆర్ – కాకినాడ వ¯ŒSటౌ¯ŒS
లా అండ్ ఆర్డర్ పీఎస్
ఈ.అప్పన్న – వీఆర్– కాకినాడ వ¯ŒSటౌ¯ŒS
లా అండ్ ఆర్డర్ పీఎస్
ఎస్.శివప్రసాద్ – వీఆర్ – కాకినాడ త్రీటౌ¯ŒS
లా అండ్ ఆర్డర్ పీఎస్
Advertisement
Advertisement