కారు హల్‌చల్‌పై టీటీడీ ఈవో ఆగ్రహం | 2 homeguards suspended over car hulchul at tirumala temple | Sakshi
Sakshi News home page

కారు హల్‌చల్‌పై టీటీడీ ఈవో ఆగ్రహం

Published Fri, Apr 22 2016 12:36 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

కారు హల్‌చల్‌పై టీటీడీ ఈవో ఆగ్రహం - Sakshi

కారు హల్‌చల్‌పై టీటీడీ ఈవో ఆగ్రహం

తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు ఓ కారు దూసుకురావడంపై ఈవో సాంబశివరావు స్పందించారు. ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేయడంతో పాటు కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓ ఎర్ర రంగు కారు మూడు గేట్లను దాటుకుని శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం ముందు వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కారు టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామి రాజుకు చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.అయితే, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో ఈవో ఆగ్రహంచి చర్యలకు ఆదేశించారు.


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement