ఖైదీ మృతిపై 22న విచారణ | 22 death of the prisoner on trial | Sakshi
Sakshi News home page

ఖైదీ మృతిపై 22న విచారణ

Published Fri, Sep 9 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ మం డలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్‌ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్‌ విచారణ నిర్వహించనున్నారు.

హన్మకొండ చౌరస్తా : వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ మం డలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్‌ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్‌ విచారణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ వెంకటమాధవరావు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. హన్మకొండలోని ఆర్డీఓ కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు జరిగే విచారణ లో సంబంధిత వ్యక్తులు తగిన సాక్ష్యాధారాలతో వాంగ్మూలం ఇవ్వవచ్చన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement