98 ఏళ్ల వయసులోనూ దీక్ష | 98 old man deeksha for ys jagan | Sakshi
Sakshi News home page

98 ఏళ్ల వయసులోనూ దీక్ష

Published Sun, Oct 11 2015 3:47 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

98 ఏళ్ల వయసులోనూ దీక్ష - Sakshi

98 ఏళ్ల వయసులోనూ దీక్ష

పెడన: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరహారదీక్షకు మద్దతుగా కృష్ణాజిల్లా పెడనలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ఆ పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం బస్టాండ్ సెంటర్‌లో జరిగిన దీక్షల్లో 98 ఏళ్ల అబ్దుల్ గఫార్ అనే వృద్ధుడు పాల్గొన్నారు. ఆయనతోపాటు ముస్లిం మైనార్టీ నాయకులు, పలువురు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement