బెంగళూరు వాసులపై ‘అనంత’లో కేసు | case in anantapur on bengalore persons | Sakshi
Sakshi News home page

బెంగళూరు వాసులపై ‘అనంత’లో కేసు

Published Sun, Dec 25 2016 10:48 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

case in anantapur on bengalore persons

రాయదుర్గం రూరల్ : అనంతపురం జిల్లా పార్వతీనగర్‌కు చెందిన శ్రీదేవి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని ఆమె అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు ఆదివారం నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పన్నెండేళ్ల కిందట శ్రీదేవి పెళ్లి బెంగళూరుకు చెందిన మంజునాథతో కాగా, అప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్త శ్యామలమ్మ, బావ రవి వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కట్నం కోసం తన సంసారంలో చిచ్చుపెట్టారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement