
గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ
హుజూర్నగర్: పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి పంచాయతీ కార్యదర్శి పిడమర్తి ఇంద్రబాబు, భార్గవ్ మెడికల్స్ పాశం నాగిరెడ్డిలు 10 కుర్చీలను బహూకరించారు.
Published Thu, Jul 21 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ
హుజూర్నగర్: పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి పంచాయతీ కార్యదర్శి పిడమర్తి ఇంద్రబాబు, భార్గవ్ మెడికల్స్ పాశం నాగిరెడ్డిలు 10 కుర్చీలను బహూకరించారు.