గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ | Chairs donate to library | Sakshi
Sakshi News home page

గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ

Published Thu, Jul 21 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ

గ్రంథాలయానికి కుర్చీల బహూకరణ

హుజూర్‌నగర్‌: పట్టణంలోని శాఖా గ్రంథాలయానికి పంచాయతీ కార్యదర్శి పిడమర్తి ఇంద్రబాబు, భార్గవ్‌ మెడికల్స్‌ పాశం నాగిరెడ్డిలు 10 కుర్చీలను బహూకరించారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో చైర్మన్‌ కుంట సైదులు, గ్రంథాలయాధికారి మండవ వీరస్వామికి వారు ఈ కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉపాధ్యక్షుడు తేజావత్‌ సైదానాయక్, ప్రధాన కార్యదర్శి కొండేటి  శ్రీనివాస్‌గౌడ్, కోశా«ధికారి ఊరె వెంకయ్య, కనకారెడ్డి, కిరణ్, శ్రీనివాస్, సురేష్, మధు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement