వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు.
ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.
రిజర్వాయర్లో కానిస్టేబుల్ మృతదేహం
Published Mon, Aug 1 2016 9:38 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement