కాలువలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple attempts suicide | Sakshi

కాలువలో దూకి దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 16 2016 11:34 AM | Updated on Jul 10 2019 7:55 PM

పంట కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు నీట మునిగి గల్లంతయ్యారు.

పెరవలి (పశ్చిమ గోదావరి):  పంట కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలోని బ్యాంకు కెనాల్‌లో దూకి ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూ పోలీసులకు సమాచారం అదించారు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement