తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం | DONATION OF RS. 1 CRORE TO TTD | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం

Published Fri, Mar 11 2016 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

DONATION OF RS. 1 CRORE TO TTD

తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ. కోటి విరాళం అందజేశారు. విశాఖపట్నంకు చెందిన శ్రీమిత్రా ఇన్ఫ్రా అధినేత పి.శ్రీనివాసరావు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని శుక్రవారం ఉదయం తిరుమలలో కలిశారు. అనంతరం ఆయనకు చెక్కును అందజేశారు. ఈ మొత్తాన్ని నిత్యాన్నదానం ట్రస్టు కింద జమ చేయాలని కృష్ణమూర్తిని పి. శ్రీనివాసరావు కోరారు. ఆ తర్వాత పి.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement