మోసగాళ్ల ముఠా అరెస్టు | Fraud gang arrested | Sakshi
Sakshi News home page

మోసగాళ్ల ముఠా అరెస్టు

Jul 21 2016 4:02 PM | Updated on Apr 7 2019 3:24 PM

రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ రైల్వే టిక్కెట్లతో ప్రయాణికులను మోసం చేస్తున్నారు. వీరిని గోపాలపురం స్టేషన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 26వేలు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement